Telangana: బ్రేక్ఫాస్ట్లోకి మరో కొత్త ఐటమ్.. విద్యార్థులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు పోషకమైన ఆహారం అందించే లక్ష్యంతో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూల్లు, కాలేజీలలో విద్యార్థుకు అల్పాహారం అందించాలని నిర్ణయింది. వారంలో మూడు రోజుల పాటు రాగి జావ, మరో మూడు రోజులు పాలు అందించాలని విద్యాశాఖ డిసైడ్ అయింది. ప్రభుత్వ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే సుమారు…
