తాజావార్తలు
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు మంత్రి వివేక్ వెంకటస్వామి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ చేయట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద మొత్తం రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు. ఈ నెలలో తొలి…

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ప్రతీఒక్కరికీ స్మార్ట్ కార్డ్ పంపిణీ.. స్కాన్ చేస్తే చాలు..

ఏపీలోని కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు వేగంగా, సులభంగా అందించేందుకు సాంకేతికను ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను సులువుగా పొందే అవకాశం తీసుకురాగా.. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేసింది. ఇక ఇటీవల క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేసింది. ఈ క్యూర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా అన్నీ వివరాలను సులభంగా అధికారులు యాక్సెస్…

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

గ్యాస్ కష్టాలకు చెక్: 60 గంటల్లోనే సిలిండర్ డెలివరీ!

హార్ముజ్ జలసంధిలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా నిలిచిపోయినప్పటికీ, ఆ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం వేగంగా స్పందించింది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని ఇతర రూట్ల ద్వారా చమురు దిగుమతులను ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాకుండా, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అయితే, గ్యాస్ కొరత దృష్ట్యా కమర్షియల్ సిలిండర్ల పంపిణీపై కఠిన నిబంధనలు విధించింది….

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

Coolers Rent: ఎండాకాలంలో చల్లని కబురు.. కేవలం రూ.500కే అద్దెకు కూలర్లు.. ఆన్‌లైన్లో బుక్ చేస్తే నేరుగా ఇంటికే..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే మాడు పగిలేంతగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండ ప్రభావంతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నాయి. మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా.. ఏప్రిల్ నాటికి రికార్డు స్థాయికి చేరుకునే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. వడగాల్పులు కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే ఎండల క్రమంలో హీట్…

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వడ్డిస్తారు….

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

ఖాకీ యూనిఫామ్‌లో బాద్షా.. తలైవర్ కోసమేనా?

తలైవర్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కలిసి జైలర్ 2 చిత్రంలో నటించబోతున్నారు. వీరిద్దరి కలయిక ఎప్పుడూ ప్రేక్షకులలో ఒక హై ఫీల్‌ను కలిగిస్తుంది. జైలర్ 2 చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని ఇప్పటికే ధృవీకరించబడింది. ఆగస్ట్ 14న విడుదల కావడానికి జైలర్ 2 సిద్ధమవుతోంది. డెడ్‌లైన్‌ను చేరుకోవడానికి చిత్ర బృందం పనులు వేగవంతం చేసింది. దర్శకుడు నెల్సన్ ఈ సీక్వెల్‌ను అంతకు మించి అనేలా రూపొందిస్తున్నారు. మొదటి భాగంలో కనిపించిన…

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!

మనిషంటే విలువలేదు.. మనిషి ప్రాణమంటే లెక్కలేదు. మనీకి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వడం లేదు. అనైతిక బంధాల కోసం కత్తులకు పని చెబుతున్నారు. కుత్తుకలు తెగ్గేసే కుట్రలకు తెగిస్తున్నారు. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా పలు దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. క్షణికావేశంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడుపాక గ్రామానికి చెందిన 35 ఏళ్ల సులోచన భర్త చనిపోవడంతో ఒంటరిగా…

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

శ్రీలీల, కృతిశెట్టి కాదు అందరికంటే చిన్న హీరోయిన్ ఈమె.. ఈ బ్యూటీ ఏజ్ తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు

ప్రస్తుతం కొత్త కొత్త హీరోలు, హీరోయిన్స్, దర్శకులు పరిచయం అవుతూ సత్తా చాటుతున్నారు. కొత్త కొత్త కథలతో మంచి విజయాలను అందుకుంటున్నారు. యంగ్ హీరోయిన్ చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆకట్టుకుంటున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలైనా సరే చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి వస్తున్నారు….

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

ఉగాది స్పెషల్.. జాయకాయ పాయసం ఇలాకానీ చేశారో.. మళ్లీ మళ్లీ కావాలంటారు

కావాల్సిన పదార్ధాలు : బాగా పండిన జామకాయలు 3, పాలు 4 కప్పులు, ఒక కప్పు బెల్లం ముక్కలు, అర టీ స్పూన్ ఏలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, అర కప్పు జీడిపప్పు, ఒక కప్పు బాదం పప్పులు, కిస్‌మిస్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. పండిన జామకాయలను శుభ్రంగా కడిగి, నాలుగు భాగాలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని రోటిలో కానీ, మిక్సీలో కానీ, వేసి నీరు పోస్తూ…

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

OTT Movies: ఓటీటీలపై సౌత్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం… ఇకపై కొత్త సినిమాల స్ట్రీమింగ్‌ అప్పుడే

ఎగ్జిబిటర్లకు… డిస్ట్రిబూటర్లు, నిర్మాతలకు మధ్య పర్సంటేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పర్సంటేజ్‌కి ఓకే చెప్పకుంటే… తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన సౌత్ ఎగ్జిబిటర్లు… ఇవాళ మరోసారి బెంగళూరులో సమావేశమవ్వడం చర్చనీయాంశమైంది. పాత వాటితో పాటు మరికొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం… ఆ నిర్ణయాలు నిర్మాతలపై పట్టు బిగించేలా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటే మినిమమ్ 8 వారాల గడువు…

Read More