Maharashtra crime: భార్యతో చిన్నగా మొదలైన గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే..
మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలో దారుణ ఘటన వెలుగుచూసింది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రాకు చెందిన సతీష్ అనే వ్యక్తి స్థానకంగా కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఇటీవల ఏదో విషయంలో సతీష్కు భార్యతో గొడవ మొదటైంది.. ఆ మాటల యుద్ధం కాస్తా పెరిగి పెద్దదైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సతీష్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య తలను ఇంట్లో ఉన్న టీవీకేసి గట్టిగా కొట్టాడు. అంతే ఆమె…
