తాజావార్తలు
Copper Vs Steel bottle: కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?

Copper Vs Steel bottle: కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?

మన జీవితానికి నీరు ఎంతో అవసరం. నీరు తరచూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మనం ఏటైనా బయటకి వెళ్లిన సమయంలో కూడా మన వెంట ఓ వాటర్ బాటిల్ తీసుకెళుతుంటాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వారి వెంట ఒక వాటర్ వాటిల్ ఉండాల్సిందే. లేదంటే బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే, మనం తాగే నీరు ప్లాస్టిక్ బాటిళ్లలో కాకుండా స్టీల్ లేదా కాపర్ బాటిళ్లలో నిల్వ చేస్తే ఆరోగ్యానికి…

Read More
చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.. పని ఈజీ, సూపర్‌ టేస్ట్..!

చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.. పని ఈజీ, సూపర్‌ టేస్ట్..!

భోజన ప్రియులకు నాన్‌వెజ్‌ అంటే చాలా ఇష్టం..! సండే నా మండే.. అనట్టుగా చికెన్‌, మటన్‌, చేపలు వంటివి ఇష్టంగా లాగించేస్తుంటారు. కొందరికైతే.. నాన్‌వెజ్‌ పేరు చెప్పగానే నోరూరిపోతుంటారు. ఇంకొందరు చికెన్ కంటే మటన్ తినడం ఇష్టపడుతుంటారు. కానీ… చికెన్ వండిన అంత ఈజీగా మటన్‌ వండలేమని చెబుతుంటారు. ఎందుకంటే.. చికెన్‌ త్వరగా ఉడికిపోతుంది. కానీ, మటన్‌ అలా కాదు..ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే… చాలా తక్కువ సమయంలోనే…

Read More
బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

క్యాబేజీతో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్‌ తిని 18ఏళ్ల యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ తరువాత మరణించింది. ఈ షాకింగ్‌ తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఐమా నదీమ్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. ఆమెకు దాదాపు నెల క్రితం టైఫాయిడ్ వచ్చి కోలుకోలేదు. ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చివరకు…

Read More
Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

నేటి బిజీ జీవితంలో కళ్ల కింద నల్లటి వలయాలు రావడం అనేది సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణం.. ఇప్పుడు యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. శరీరంతోపాటు కళ్లకు విశ్రాంతి లేకుండా గడపడం వల్ల అలసట ఏర్పడుతుంది. దీంతో ఉదయం లేవగానే అద్దంలో చూసుకుంటే కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీల వాడకం అతిగా పెరగడం, ఆలస్యంగా నిద్రించే అలవాటు, జీవనశైలిలో మార్పులు కళ్ల కింద…

Read More
EPFO: సంక్రాంతి గిఫ్ట్ అంటే ఇది కదా.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ భారీగా పెంపు..?

EPFO: సంక్రాంతి గిఫ్ట్ అంటే ఇది కదా.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ భారీగా పెంపు..?

ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులకు లబ్ది చేకూర్చేందుకు ఈపీఎఫ్‌లో ఎప్పటికప్పుడు నూతన మార్పులు అమలు చేస్తోంది. తాజాగా ఉద్యోగులకు మరింత బెనిఫిట్ జరిగేలా ఈపీఎఫ్‌వో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టేందుకు రెడీ అవుతోంది. పీఎఫ్ ఖాతాదారులకు ఉద్యోగుల పెన్షన్ పథకం(EPS)ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెలనెలా పెన్షన్ అందించడమే ఈ పథకం…

Read More
IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా.. ఏకంగా 10 అరుదైన రికార్డులపై కన్నేసిన రన్ మెషిన్..!

IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా.. ఏకంగా 10 అరుదైన రికార్డులపై కన్నేసిన రన్ మెషిన్..!

Virat Kohli on the Verge of 10 Legendary Milestones in IND vs NZ ODI Series: ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, కివీస్ గడ్డపై తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ వన్డే సిరీస్ కోహ్లీ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారనుంది. ఆయన సాధించబోయే ఆ 10 ప్రధాన రికార్డులు ఇవే: 1. సచిన్ రికార్డుకు చేరువలో: వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిట…

Read More
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుతీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరి కొత్త రూపుదిద్దుకుంది.. ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపరులను మైమరిపిస్తుంది.. భక్తులు నివ్వెర పోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు.. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు…

Read More
Hungry: కడుపు నిండా భోజనం చేసినా తీరని ఆకలి.. ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసుకోకుంటే ప్రమాదంలో పడ్డట్టే?

Hungry: కడుపు నిండా భోజనం చేసినా తీరని ఆకలి.. ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసుకోకుంటే ప్రమాదంలో పడ్డట్టే?

చాలామంది కేవలం అలవాటుగానో లేదా సరదాగానో తీసుకుంటారు. కానీ వైద్య శాస్త్రం ప్రకారం, తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేయడం అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. దీనిని ‘పాలిఫాగియా’ అని పిలుస్తారు. ఇది శరీరంలో ఎదురయ్యే కొన్ని మార్పుల వల్ల సంభవిస్తుంది. అసలు ఈ పాలిఫాగియా అంటే ఏంటి? ఈ సమస్య రావడానికి గల కారణాలేంటి? ఇది మనల్ని ఎలాంటి ప్రమాదాల్లోకి నెడుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పాలిఫాగియా అంటే.. పాలిఫాగియా అనేది…

Read More
Andhra Farmers: ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు..

Andhra Farmers: ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు..

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బుల కోసం ఏపీ రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నిధులు జమ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పంట సీజన్ మొదలు కావడంతో డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు జమ అవుతాయో చెప్పేశారు. ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు….

Read More
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సక్సెస్.. పీక్స్‌కు చేరిన పొలిటికల్ క్రెడిట్ గేమ్..

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సక్సెస్.. పీక్స్‌కు చేరిన పొలిటికల్ క్రెడిట్ గేమ్..

ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సాకారానికి మరింత చేరువైంది. భోగాపురం ఎయిర్‌పోర్టులో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండైంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్‌ సక్సెస్‌ అయింది. ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్‌వేపై ల్యాండ్ అయింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానంలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ విమానాలు ల్యాండ్‌ అయ్యేలా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేని రూపొందించారు. ఇది శుభసంకేమతమని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇదిలాఉంటే.. భోగాపురం ఎయిర్‌పోర్టుపై…

Read More