Shreyas Iyer : జస్ట్ 23 పరుగులే టార్గెట్.. దాటగలిగితే 10 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టనున్న అయ్యర్
Shreyas Iyer : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. ఈ హై-ప్రొఫైల్ సిరీస్ నుంచి రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో.. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బాధ్యత ఇప్పుడు పూర్తిగా శ్రేయస్ అయ్యర్ భుజాలపై పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శుభ్మన్ గిల్లతో పాటు ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ఎంతవరకు రాణిస్తాడు అనే దానిపైనే అందరి…
