తాజావార్తలు
Vehicle Registration: ఇకపై షోరూమ్స్‌లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది.. ఎలా చేస్తారంటే..?

Vehicle Registration: ఇకపై షోరూమ్స్‌లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది.. ఎలా చేస్తారంటే..?

కొత్తగా వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై ఏదైనా వెహికల్ కొంటే బండి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేనే లేదు. ఇక నుంచి మీరు ఎక్కడైనా వెహికల్ కొన్నారో ఆ షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీని వల్ల ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ రోజూ తిరుగుతూ గంటల పాటు క్యూలైన్లలో నిల్చోవాల్సిన పని తప్పుతుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా ఆర్టీఓ ఆఫీసులకు…

Read More
మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. భావి పౌరులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం, విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు అందించాలి. అయితే, క్షేత్రస్థాయిలో ఈ మెనూ అమలు కావడం లేదు. వారానికి మూడుసార్లు కాదు కదా, కొన్నిచోట్ల నెలకొక్కసారి కూడా గుడ్డు కనిపించడం లేదని తెలుస్తోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: పాత నోట్ల మార్పిడి వెనుక…

Read More
ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??

ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??

ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేమాతరం థీమ్‌తో, స్వతంత్రతా కా మంత్ర వందేమాతరం, సమృద్ధి కా మంత్ర ఆత్మనిర్భర్ భారత్ అనే ఇతివృత్తాలతో ఈ పరేడ్ జరగనుంది. ఈసారి యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగోసారి సైనిక వందనం స్వీకరించనున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు…

Read More
అడ్డంగా దొరికిపోయిన కి‘లేడీ’లు

అడ్డంగా దొరికిపోయిన కి‘లేడీ’లు

కోనసీమ జిల్లా పి. గన్నవరంలో ఒక నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించిన నలుగురు మహిళల బృందంలో ఒకరు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన పి. గన్నవరం నగల దుకాణంలో జరిగింది. నలుగురు మహిళలు ఒకేసారి షాపులోకి వచ్చి, సిబ్బందితో నగలు కావాలంటూ మాటలు కలిపారు. అది చూపించమని, ఇది చూపించమని చెబుతూ నలుగురు నాలుగు దిక్కుల నుంచి ఉద్యోగులను గందరగోళానికి గురిచేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బంగారు నగలను దొంగిలించడానికి ప్రయత్నించారు. అయితే, దుకాణం యజమాని అత్యంత…

Read More
కొత్తిమీరలో అసలు రుచి ఉండేది ఈ భాగంలోనే! ఆశ్చర్యకరమైన నిజాలు | A2Z Chronicle

కొత్తిమీరలో అసలు రుచి ఉండేది ఈ భాగంలోనే! ఆశ్చర్యకరమైన నిజాలు | A2Z Chronicle

చెఫ్ చెప్పిన ఆ రహస్యం ఏంటో తెలుసా..? సాధారణంగా మనం మార్కెట్ నుండి కొత్తిమీర తెచ్చాక ఏం చేస్తాం..? కేవలం ఆకులను మాత్రమే తుంచుకుని, కాండాలను, వేర్లను చెత్తబుట్టలో వేస్తాం. కానీ మీరు చెత్త అని పారేస్తున్న ఆ కాండాల్లోనే అసలైన రుచి దాగి ఉందని మీకు తెలుసా..? కొత్తిమీరను వంటల్లో ఎలా వాడాలో ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ వివరిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వంటకాల్లో కొత్తిమీర ఇచ్చే సువాసన కేవలం ఆకుల్లోనే…

Read More
Chicken 65: చికెన్ 65 మిస్టరీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

Chicken 65: చికెన్ 65 మిస్టరీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

రెస్టారెంట్‌కు వెళ్లినా, పార్టీలకు వెళ్లినా నాన్-వెజ్ ప్రియులు ముందుగా ఆర్డర్ చేసే వంటకం చికెన్ 65. కరకరలాడుతూ, లోపల జ్యుసీగా ఉండే ఈ స్పైసీ వంటకం అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అయితే ఈ వంటకానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? 65 అనే అంకెకు, చికెన్‌కు ఉన్న సంబంధం ఏంటి? దీని చుట్టూ ఉన్న ఆసక్తికరమైన కథలేంటో ఇప్పుడు చూద్దాం. 1965.. బుహారీ హోటల్.. అసలు చరిత్ర ఇదే చాలా మంది…

Read More
నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..

నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మ ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించింది. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తుర్కయాంజల్ లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉండడంతో కుటుంబంతో సహా నిన్న స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చాడు. ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పోలం…

Read More
జీమెయిల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! 48 మిలియన్ల అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ లీక్‌! వెంటనే ఇలా చేయండి!

జీమెయిల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! 48 మిలియన్ల అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ లీక్‌! వెంటనే ఇలా చేయండి!

48 మిలియన్ల జీమెయిల్‌ అకౌంట్స్‌ పాస్‌వర్డ్‌లతో సహా 149 మిలియన్ల లాగిన్ ఆధారాలను కలిగి ఉన్న భారీ డేటాబేస్ ఎటువంటి రక్షణ లేకుండా ఆన్‌లైన్‌లో బహిర్గతమైందని సైబర్‌ సెక్యూరిటీ రిసెర్చర్‌ జెరెమియా ఫౌలర్ సంచలన విషయం వెల్లడించాడు. 96GB పరిమాణంలో ఉన్న ఆ అసురక్షిత డేటాబేస్‌లో ఇమెయిల్స్‌, యూజర్ల పేర్లు, పాస్‌వర్డ్‌లు, ప్రధాన సేవల లాగిన్ పేజీలకు ప్రత్యక్ష లింక్‌లు ఉన్నాయి. ఈ డేటాను సైబర్ నేరస్థులు ఉపయోగించుకునే ప్రమాదం ఉందని అతను హెచ్చరించాడు. డేటా ఎలా…

Read More
మీ కుక్కకు ఈ ఆహారాలు విషంతో సమానం.. పెట్టారో వాటి ప్రాణాలకే ప్రమాదం.. తప్పక తెలుసుకోండి..

మీ కుక్కకు ఈ ఆహారాలు విషంతో సమానం.. పెట్టారో వాటి ప్రాణాలకే ప్రమాదం.. తప్పక తెలుసుకోండి..

ఉల్లిపాయలు, వెల్లుల్లి: ఇవి కుక్కలకు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిలో ఉండే థియోసల్ఫేట్ అనే రసాయనం కుక్కల శరీరంలోని ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. ఫలితంగా కుక్కలు తీవ్రమైన రక్తహీనత, బలహీనతకు గురవుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయల కంటే వెల్లుల్లి ఐదు రెట్లు ఎక్కువ ప్రమాదకరమని మర్చిపోవద్దు. పుట్టగొడుగులు: మనం ఎంతో ఇష్టంగా తినే మష్రూమ్స్ కుక్కల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి కుక్కల శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును అస్తవ్యస్తం చేస్తాయి. కొన్నిసార్లు ఇది మరణానికి…

Read More
TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!

TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!

సినిమాలే కాదు.. పలు సామాజిక కార్యక్రమాలతో.. ఫుల్ బిజీగా ఉండే మెగాస్టార్ చిరను.. ప్రతీ రోజు చాలా మంది కలుస్తుంటారు. దీంతో చిరు.. వారి బాగోగుల గురించి తెలుసుకోవడమే కాదు.. వారికి సాయం చేయడమూ.. ఇంటికొచ్చిన ప్రతీ ఒక్కరికీ మంచి భోజనం పెట్టి అతిథ్య ఇవ్వడమూ చేస్తుంటారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి.. సగటున ప్రతీ రోజు దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారని.. ఈయన అభిమాని డాక్టర్ సంపత్‌ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు….

Read More