తాజావార్తలు
Family Life: గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారి కుటుంబ జీవితంలో అంతా హ్యాపీ..!

Family Life: గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారి కుటుంబ జీవితంలో అంతా హ్యాపీ..!

మకరం: ఈ రాశిలో శుక్ర, బుధులు కలిసి ఉండడం, కుటుంబ స్థానాధిపతి శని తృతీయ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల, కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోని సమస్యలు, అపార్థాలు పరిష్కారమై, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

Read More
బంగాళదుంప ఆ ప్రాణాంతక సమస్యలకు చెక్ పెట్టగలదా? పరిశోధనల్లో బయట పడ్డ నిజాలు

బంగాళదుంప ఆ ప్రాణాంతక సమస్యలకు చెక్ పెట్టగలదా? పరిశోధనల్లో బయట పడ్డ నిజాలు

బంగాళదుంప అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. మరి, ఈ కూర క్రేజ్ అలాంటిది. వెజ్ కర్రీస్ లో దుంపతో ఏదొక వైరైటీ ఉండాల్సిందే. ఫంక్షన్లలో కూడా బంగాళాదుంప ఫ్రై కానీ, కూర కానీ ఏదోకటి పక్కా ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఎంతో మందికి ఫేవరేట్ డిష్. ఈ దుంపల్లో పొటాషియం, విట‌మిన్ బి6, విట‌మిన్ సి, ఐర‌న్, ఫోలేట్, మెగ్నిషియం, పొటాషియం ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకోవ‌డం వలన నరాల వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాదు,…

Read More
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం..కానీ,కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్ సిబ్బంది పై భౌతిక దాడికి దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ ధాబా పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టి సెల్ఫ్…

Read More
Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి అందికీ తెలిసిన విషయమే. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు పెద్దలు పాలు తాగడం అలవాటు చేస్తుంటారు. దీనివల్ల శరీరానికి బలం చేకూరుతుందని, ఎముకలు బలపడతాయని, బలహీనత తగ్గుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. శరీర అవసరాలను తీర్చడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలు పాలల్లో దండిగా ఉండటమ అందుకు కారణం. అందుకే రోజువారీ ఆహారంలో పాలను ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. కానీ మారుతున్న జీవనశైలితో, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యల దృష్ట్యా…

Read More
Andhra: ఏపీలోని విద్యార్థులు అందరికీ ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా..?

Andhra: ఏపీలోని విద్యార్థులు అందరికీ ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా..?

ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఏడాది నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందించనుంది. ఈ కార్యక్రమం 21వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేపడుతున్నారు.. ఈ అవకాశాన్ని అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది.. స్కూల్ , కాలేజీలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మాత్రల పంపిణీ చేయనున్నారు.. ఈ కార్యక్రమం ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతో సహా మహిళా శిశు సంక్షేమ…

Read More
T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి  పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆదివారం (జనవరి 25) లాహోర్‌లో పాక్ జట్టును ప్రకటించిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, జట్టును ఎంపిక చేసినప్పటికీ టోర్నీలో పాల్గొంటామో లేదో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల్లోనే ఉందని స్పష్టం…

Read More
మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు

మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు

చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజా వణుకుతోంది. హిమాచల్‌లోని పర్యాటక ప్రాంతం మనాలీపై మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్‌, అటల్‌ టన్నెల్‌ల మధ్య దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీ కి పర్యటకులు పోటెత్తారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా…

Read More
Nutanprasad: నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ విషాద గాథ

Nutanprasad: నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ విషాద గాథ

తెలుగు చిత్రసీమలో తనదైన శైలితో, ప్రత్యేకమైన వాచికంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు నూతన్ ప్రసాద్. కామెడీ పాత్రలైనా, కన్నింగ్ విలన్ పాత్రలైనా తన అభినయంతో ప్రాణం పోసిన ఆయన అసలు పేరు తాడేపల్లి సత్యదుర్గా వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించిన వరప్రసాద్ తండ్రి సుబ్బారావు గుమాస్తాగా, తల్లి శ్యామలాదేవి బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వరప్రసాద్ కైకలూరులో ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదివి, 1965లో…

Read More
Yuzvendra Chahal : గూగ్లీలు వేయడం ఆపి..పంచ్‌లు వేస్తున్న చాహల్..భారత్-కివీస్ మ్యాచ్‌తో కామెంటరీ అరంగేట్రం

Yuzvendra Chahal : గూగ్లీలు వేయడం ఆపి..పంచ్‌లు వేస్తున్న చాహల్..భారత్-కివీస్ మ్యాచ్‌తో కామెంటరీ అరంగేట్రం

Yuzvendra Chahal : టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మైదానంలో తన మ్యాజిక్ బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే చాహల్, ఇప్పుడు మైక్ పట్టుకుని అభిమానులను అలరిస్తున్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌తో చాహల్ కామెంటరీ బాక్స్‌లో అరంగేట్రం చేశాడు. ఒకవైపు టీమిండియా సిరీస్ గెలిచి సంబరాల్లో ఉంటే, చాహల్ తన కొత్త ప్రయాణంతో వార్తల్లో నిలిచాడు. టీమిండియాలో అత్యంత చమత్కారిగా పేరు తెచ్చుకున్న…

Read More
నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!

నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!

వరికుంటపాడు, జనవరి 26: పొలానికి కంచెగా విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేశాడో రైతు. ఆ విషయం తెలియక అటుగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆ విద్యుత్‌ వైర్లను తాకారు. అంతే ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన ఆదివారం (జనవరి 25) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ బోనిగర్లపాడు గ్రామానికి చెందిన…

Read More