ఇరాన్ – అమెరికా మధ్య సీజ్ఫైర్! ఎల్పిజిపై కేంద్రం కీలక నిర్ణయం!
అమెరికా – ఇరాన్ మధ్య సుమారు 39 రోజుల పాటు కొనసాగిన ఘర్షణ ముగిసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎల్పిజి సరఫరా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సమయంలో హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతినగా, భారత్లో కూడా ఎల్పిజి కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కేంద్రం పారిశ్రామిక రంగానికి ఎల్పిజి సరఫరా కోసం కొత్త ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గృహేతర (నాన్-డొమెస్టిక్) ఎల్పిజిలో రాష్ట్రాలకు…
