కన్న తల్లి కళ్ల ముందే ఘోరం.. రోడ్డు రోలర్ కింద చితికిపోయిన నాలుగేళ్ల బాలుడు..!
మహారాష్ట్రలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. దౌండ్ నగరంలోని జనతా కాలనీ ప్రాంతంలోని సెయింట్ సెబాస్టియన్ హై స్కూల్ వెనుక ఉన్న రోడ్డుపై తారు పని జరుగుతోంది. ఈక్రమంలో అక్కడే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని రోడ్ రోలర్ ఢీకొట్టింది. దీంతో రోడ్డు రోలర్ కింద నలిగిపోయిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రోడ్డు నిర్మాణం కోసం ఆ తల్లి అవిశ్రాంతంగా కృషి చేస్తుండగా, ఆమె అమాయకపు బిడ్డ అదే చోట మరణించింది. పూణే జిల్లాలోని…
