MS Dhoni : క్రికెట్ దిగ్గజానికే తప్పని తిప్పలు..12 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ధోనీకి హైకోర్టులో భారీ షాక్
MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీకి మద్రాస్ హైకోర్టులో ఒక అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. తనపై వచ్చిన నిందలకు వ్యతిరేకంగా ధోనీ వేసిన పరువు నష్టం దావా కేసులో భాగంగా, ఇప్పుడు ఆయన ఏకంగా రూ.10 లక్షలు కోర్టులో జమ చేయాల్సి వచ్చింది. అయితే ఇది జరిమానా కాదు, ఒక ప్రత్యేకమైన పని కోసం కోర్టు చేసిన ఆదేశం. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది….
