తాజావార్తలు
Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా తెరకెక్కిన “సోగ్గాడు” చిత్రం వెనుక ఆసక్తికరమైన విషయాలను రవిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మొదట తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్‌లతో తీయాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ చివరి నిమిషంలో సినిమా చేయనని చెప్పడంతో, ఆ పాత్ర కోసం జుగల్ హంసరాజ్‌ను ఎంపిక చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల కథలో మార్పులు చేయాల్సి వచ్చిందని.. హీరోయిన్ తరుణ్ వైపు వెళ్తుందని…

Read More
Municipal Elections: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. తెలంగాణలో రేపు వైన్ షాపులు బంద్.. ఏ టైమ్ వరకు అంటే..

Municipal Elections: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. తెలంగాణలో రేపు వైన్ షాపులు బంద్.. ఏ టైమ్ వరకు అంటే..

తెలంగాణలో ఫిబ్రవరి 13వ తేదీన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జగనుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 16న కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుండగా.. మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుంది. ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగియగా.. 73.01 పోలింగ్ శాతం నమోదైంది. కార్పొరేషన్లలో 66.05 శాతం నమోదైంది. మొత్తం…

Read More
Pan Card: పాన్ కార్డు వాడేవారికి గుడ్‌న్యూస్.. మారనున్న రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మార్పులు ఇవే..

Pan Card: పాన్ కార్డు వాడేవారికి గుడ్‌న్యూస్.. మారనున్న రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మార్పులు ఇవే..

కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను మార్చుతోంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా పాన్ కార్డు రూల్స్‌లో కూడా భారీ మార్పులు జరగనునున్నాయి. పాన్ కార్డు ఉపయోగించి చేసే నగదు డిపాజిట్ నుంచి భోజన భత్యం వరకు అనేక నియమాలు మారనున్నాయి. ఆదాయపు పన్ను నియమాలు 2026 ఇప్పటికే ఉన్న నిబంధనలను క్రమబద్దీకరిస్తోంది. పాన్ లావాదేవీలు పెంపు, పన్ను చెల్లింపుదారులకు ముందే నింపిన ఫారమ్‌లు, యజమాని భత్యాలలో సర్దుబాట్లు వంటి ప్రయోజనాలు…

Read More
డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా

ఆపదలో ఉన్న మనిషిని చూసి ముఖం చాటేసే నేటి రోజుల్లో, మూగజీవాల ప్రాణాలను కాపాడి తమ ఉదారతను చాటుకున్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మరియు వీఎంసీ సిబ్బంది. డ్రైనేజీ కాలువలో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్న రెండు ఎద్దులను సురక్షితంగా బయటకు తీసి, అందరి ప్రశంసలు అందుకున్నారు. విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్ జంక్షన్ వద్ద ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఇరుకైన డ్రైనేజీ కాలువలో రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు జారిపడ్డాయి. కాలువ సందు…

Read More
Bullet Trains: బుల్లెట్ రైళ్ల కారిడార్లపై మరో ముందడుగు.. కేంద్రం నుంచి కీలక అప్డేట్

Bullet Trains: బుల్లెట్ రైళ్ల కారిడార్లపై మరో ముందడుగు.. కేంద్రం నుంచి కీలక అప్డేట్

కేంద్ర బడ్జెట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్రం ప్రణాళికలు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2026 నుంచే వీటి నిర్మాణం మొదలుపెట్టేందుకు భారత రైల్వేలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఖచ్చితమైన వ్యయ అంచనాల కోసం డీపీఆర్‌ను మార్చుతున్నాయి. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌‌కు అప్పగించింది. ఈ కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లు…

Read More
BCB vs BCCI: బీసీసీఐతో కాళ్ల బేరానికి వచ్చిన బంగ్లాదేశ్.. భారత్, పాక్ మ్యాచ్‌కు పెద్ద ప్లాన్‌తోనే శ్రీలంకకు

BCB vs BCCI: బీసీసీఐతో కాళ్ల బేరానికి వచ్చిన బంగ్లాదేశ్.. భారత్, పాక్ మ్యాచ్‌కు పెద్ద ప్లాన్‌తోనే శ్రీలంకకు

BCB chief Aminul Islam set to meet BCCI officials: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం ఆదివారం కొలంబోలో జరగనున్న భారత్ – పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ను వీక్షించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఐసీసీ శ్రీలంకలో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు జరిగిన ఉద్రిక్తతల తర్వాత బీసీసీఐతో సంబంధాలను మెరుగుపర్చడానికి ఈ సమావేశం సహాయపడుతుందని ఆయన ఆశిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రథమ్…

Read More
కుజ సంచారం..  ఈ రాశులవారికి ఆకస్మిక ధనప్రాప్తి… కోపం తగ్గడంతో ఊహించని విజయాలు

కుజ సంచారం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధనప్రాప్తి… కోపం తగ్గడంతో ఊహించని విజయాలు

జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు (Mars) నవగ్రహాలకు ‘సైన్యాధిపతి’. కుజుడు శక్తి, ధైర్యం, కార్యదక్షతకు ప్రతీక. జ్యోతిష్యపరంగా కుజుని ప్రాముఖ్యత, లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. కుజుడు క్రూర గ్రహం, అగ్ని తత్వానికి చెందినవాడు. ధైర్యం, పరాక్రమం, కోపం, మొండితనం, నాయకత్వ లక్షణాలు కుజుని వల్ల కలుగుతాయి. భూమి (రియల్ ఎస్టేట్), సోదరులు, రక్తం, శస్త్రచికిత్స (Surgery), ఇంజనీరింగ్, సైనిక, పోలీస్ శాఖలకు ఇతను కారకత్వం వహిస్తాడు. కుజుడు మేషం, వృశ్చికం రాశులకు అధిపతి. మకర రాశిలో ఉచ్చ స్థితిని,…

Read More
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి రూ. 1.50 లక్షల టోకరా.. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్

ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి రూ. 1.50 లక్షల టోకరా.. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో హైటెక్ మోసం వెలుగుచూసింది. ఐపీఎస్ అధికారిని అంటూ నమ్మించి, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచేస్తున్న ఒక కేటుగాడిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా ఉంటూ, ఖాళీ సమయంలో రాపిడో డ్రైవర్‌గా పనిచేసే వెంకటేశ్వరరావుకు రెండు నెలల క్రితం సురేష్ కుమార్ అలియాస్ సూర్య అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఢిల్లీ NIAలో ఐపీఎస్ అధికారిని అని, ప్రస్తుతం సెలవుపై తిరుపతికి వచ్చానని నమ్మబలికాడు. హైదరాబాద్ ఆదాయపన్ను శాఖలో…

Read More
బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి

బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి

సపోటాలో అనేక రకాల విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. వీటిని ఆరోగ్య వంతులు తరచూ తీసుకోవచ్చు.ఈ ఫ్రూట్స్‌లో ఎ,బి,సి,ఇ విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌, పోషకాలు ఉంటాయి. వీటిలో పైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయని ఇంటర్నేషనల్‌ సైంటిఫిక్‌ జర్నల్స్‌ తేల్చాయి. గుండె ఆరోగ్యానికి సపోటా ఎంతగానో దోహదపడుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం, డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి. సపోటా సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. శరీరంలోని వాపు, ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఇందులోని…

Read More
Most Expensive Rice: వార్నీ.. కేజీ కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!.. గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ రైస్ ఎందికింత కాస్ట్లీ?

Most Expensive Rice: వార్నీ.. కేజీ కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!.. గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ రైస్ ఎందికింత కాస్ట్లీ?

జపాన్‌లోని ‘తోయో రైస్ కార్పొరేషన్’ ఈ ఖరీదైన బియ్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. 2016లోనే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు పొందింది. కిలో బియ్యం ధర మార్కెట్‌ను బట్టి రూ. 12,500 నుండి రూ. 15,000 వరకు పలుకుతోంది. కేవలం ధర మాత్రమే కాదు, దీనిని పండించే విధానం, ప్రాసెసింగ్ చేసే పద్ధతి కూడా ఎంతో విలక్షణంగా ఉంటుంది. ఈ ఖరీదైన బియ్యం వెనుక ఉన్న అసలు రహస్యాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఎందుకు ఈ…

Read More