పెట్రోల్లో ఇథనాల్ మిక్స్ పెంపు? 20 నుంచి 25 శాతానికి.. కారణం ఏంటంటే?
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు సరఫరా అనిశ్చితి నేపథ్యంలో భారతదేశం ఇంధన భద్రతపై మరింత దృష్టి సారిస్తోంది. దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారాన్ని తగ్గించేందుకు, పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20 శాతం నుంచి 25 శాతానికి పెంచే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పును దశలవారీగా అమలు చేసే అవకాశం ఉంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి….
