తాజావార్తలు
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే ఫోన్‌ను కాపాడుకోవచ్చు

వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే ఫోన్‌ను కాపాడుకోవచ్చు

వర్షాకాలంలో వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా, భారీ వర్షాల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ వర్షంలో తడవడం లేదా అనుకోకుండా నీటిలో పడిపోవడం సాధారణమే. అలాంటి సమయంలో చాలామంది ఆందోళనకు గురై వెంటనే ఫోన్‌ను ఆన్ చేయడం లేదా ఛార్జింగ్ పెట్టడం వంటి పొరపాట్లు చేస్తుంటారు. ఇవి ఫోన్‌కు మరింత నష్టం కలిగించే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ నీటిలో తడిసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, ఖరీదైన…

Read More
Pigeon Tips: పావురాల రెట్టలు, ఈకలతో విసిగిపోయారా?.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ఇంట్లో ఉన్న వాటితోనే పరిష్కారం!

Pigeon Tips: పావురాల రెట్టలు, ఈకలతో విసిగిపోయారా?.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ఇంట్లో ఉన్న వాటితోనే పరిష్కారం!

పావురాలను శాశ్వతంగా తరిమేయడానికి ఒక్క మ్యాజిక్ ట్రిక్ ఉండదు. కానీ పరిశుభ్రత, వాటికి గూడు కట్టే అవకాశం లేకుండా చేయడం, కాంతి ప్రతిబింబాలు లేదా భౌతిక అడ్డంకులను ఉపయోగించడం వంటి పద్ధతులు మంచి ఫలితాలు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాత సీడీలు వేలాడదీయండి పాత CDలు లేదా మెరిసే రిఫ్లెక్టివ్ వస్తువులను బాల్కనీలో వేలాడదీస్తే వాటి నుంచి వచ్చే కాంతి ప్రతిబింబాలకు పావురాలు దగ్గరకు రావడానికి ఇష్టపడవని చెబుతున్నారు….

Read More
Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ సిమ్ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. ఆ బేసిక్ రీఛార్జ్ ప్లాన్ బంద్.. ఇకపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే..

Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ సిమ్ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. ఆ బేసిక్ రీఛార్జ్ ప్లాన్ బంద్.. ఇకపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే..

ప్రముఖ టెలికాం రంగ సంస్థ అయిన ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్ రూ.299 రీఛార్జ్ ప్లాన్ గురించి తెలిసిందే. ఇది బేసిక్ ప్లాన్. హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్‌లు వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉండేది. సామాన్యులు ఎక్కువమంది ఈ ప్లాన్ వాడుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తొలగించింది….

Read More
Weather Report: వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!

Weather Report: వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!

గత రెండు వారాలుగా తెలుగురాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా మరోసారి వాతావరణ శాఖ రెండు తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గురువారం వర్షాలు కురునున్నట్టు తెలిపింది.ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను కూడా జారీ చేశాయి. హైదరాబాద్…

Read More
కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!

కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!

క్షోభంలో కూరుకుపోతున్న ఆక్వా రంగానికి కొత్త ఊపిరి ఊదుతూ.. కోస్తా జిల్లాల్లో మళ్లీ బ్లాక్ టైగర్’ రొయ్యల సాగు జోరందుకుంది. 980, 90ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులంతా టైగర్ రొయ్యలనే పండించేవారు. అయితే, వ్యాధులు, వైరస్‌ల దాడి వల్ల ఈ సాగు దెబ్బతింది. ముఖ్యంగా వైట్ స్పాట్ తీవ్రంగా వ్యాపించడంతో బ్లాక్ టైగర్ రొయ్యల సాగు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో రైతులు ప్రత్యామ్నాయంగా ఉత్తర అమెరికాకు చెందిన వనామీ జాతి రొయ్యల…

Read More
Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న  క్రైమ్ సిరీస్..

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఓటీటీ యుగంలో ఎన్నో వెబ్ సిరీస్‌లు విడుదలై, ప్రేక్షకులను మొదలు నుండి చివరి వరకు కట్టిపడేశాయి. కానీ కొన్ని కథలు మాత్రం, ప్రతి ఎపిసోడ్ ముగిసిన తర్వాత, తర్వాతి ఎపిసోడ్ చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, పౌరాణిక అంశాలతో సాగే సిరీస్ చూడాలని ఆసక్తిగా ఉందా.. ? అయితే ఓటీటీలోవిడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒక భారతీయ వెబ్ సిరీస్ ఉంది. కేవలం రెండు సీజన్లు మాత్రమే విడుదలైనప్పటికీ, ఈ 16-ఎపిసోడ్‌ల…

Read More
NEET UG కౌన్సెలింగ్ 2026 ప్రారంభం.. నేటి నుంచి MBBS ఆల్‌ ఇండియా కోటా అడ్మిషన్లు! పూర్తి షెడ్యూల్ ఇదే

NEET UG కౌన్సెలింగ్ 2026 ప్రారంభం.. నేటి నుంచి MBBS ఆల్‌ ఇండియా కోటా అడ్మిషన్లు! పూర్తి షెడ్యూల్ ఇదే

హైదరాబాద్‌, ఆగస్టు 5: నేటి నుంచి నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. NEET UG 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ), డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ESIC, AFMS, AIIMS, JIPMER తదితర సంస్థల్లో ప్రవేశాల కోసం MCC నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు సంబంధించిన అన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే అనుసరించాలని MCC సూచించింది. రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ల కేటాయింపు,…

Read More
Goat Farmers: మేకల పెంపకందారులకు కేంద్ర సర్కార్‌ అదిరిపోయే శుభవార్త..!

Goat Farmers: మేకల పెంపకందారులకు కేంద్ర సర్కార్‌ అదిరిపోయే శుభవార్త..!

Goat, Pig Farmers: కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ఇకపై కేవలం వ్యవసాయానికే పరిమితం కాలేదు. పశుపోషణ, మత్స్య పరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం వంటి రంగాలలో నిమగ్నమైన రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. రైతులు పశుపోషకులు తమ వ్యాపారాలను విస్తరించుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా, వారికి తక్కువ వడ్డీ రేట్లతో సులభమైన రుణాలు అందించడమే దీని లక్ష్యం. ఈ చొరవ వల్ల ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలోని రైతులు, పశుపోషకులకు ఎంతో…

Read More
Viral Video: విశ్వాసానికి నిదర్శనం.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు విషసర్పంతో పోరాడిన పెంపుడు కుక్క..! గంటకు పైగా..

Viral Video: విశ్వాసానికి నిదర్శనం.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు విషసర్పంతో పోరాడిన పెంపుడు కుక్క..! గంటకు పైగా..

ఉత్తర ప్రదేశ్‌లో పెంపుడు కుక్క చూపించిన విశ్వాసం, త్యాగం నెటిజన్లను తీవ్రంగా చలింపజేసింది. ఒక ఇంట్లోకి ఆకస్మాత్తుగా తీవ్రమైన విషం కలిగిన ఒక పాము ప్రవేశించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రమాదాన్ని గమనించేలోపే పాము వారివైపు వెళ్లడానికి ప్రయత్నించింది. విషసర్పం ఇంట్లోకి రావడం గమనించిన పెంపుడు కుక్క వెంటనే అప్రమత్తమైంది. కుటుంబ సభ్యులకు ప్రమాదం రాకుండా ఆ పాముకు అడ్డుగా నిలిచింది. పాము ముందుకు వెళ్లకుండా దాదాపు గంట పాటు దాంతో తీవ్రంగా…

Read More
ఓర్నాయనో.. లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50 శాతం మంది ధూమపానం చేయనివారే.. డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు

ఓర్నాయనో.. లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50 శాతం మంది ధూమపానం చేయనివారే.. డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు

భారతదేశంలో క్యాన్సర్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. అందులోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) బారినపడే వారి సంఖ్య ఏటేటా ఆందోళనకరంగా పెరుగుతోంది. సాధారణంగా సిగరెట్లు, బీడీలు వంటి పొగాకు ఉత్పత్తులు తాగేవారికే ఈ క్యాన్సర్ వస్తుందని సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది. అయితే, ఈ అపోహను పటాపంచలు చేస్తూ ఘాజియాబాద్‌లోని యశోద సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మనీష్ సింఘాల్ సంచలన విషయాలను వెల్లడించారు. భారతదేశంలో నమోదవుతున్న మొత్తం లంగ్ క్యాన్సర్ కేసుల్లో దాదాపు…

Read More