తాజావార్తలు
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ..

తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ..

ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ పుల్కిత్ టిఎమ్‌టి తన వార్షిక డీలర్ల మహాసమ్మేళనం విజయోత్సవం 2026ను తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించింది. వ్యాపార పురోగతి, భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికల లక్ష్యంగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 150 మంది డీలర్లు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ వేడుకకు పుల్కిత్ టిఎమ్‌టి ఛైర్మన్ వినోద్ గార్గ్, సీఈవో పుష్పిత్ గార్గ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏవీపీ శరత్ మోహన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నాయకత్వం వహించారు. తమతో…

Read More
Hyderabad: కోకాపేట్‌లో మళ్లీ భూముల జాతర.. వేలానికి సిద్ధమైన HMDA.. ఎకరానికి 100 కోట్లపైనే..

Hyderabad: కోకాపేట్‌లో మళ్లీ భూముల జాతర.. వేలానికి సిద్ధమైన HMDA.. ఎకరానికి 100 కోట్లపైనే..

కోకాపేట్‌లోని ఖరీదైన భూముల వేలానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ రంగం సిద్ధం చేసింది. నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలోని భూములను వేలం వేయనుండగా.. వీటికి భారీ ధరలు పలికే అవకాశం ఉంది. నియోపోలిస్‌లో ఎకరాకు కనీస ధరను రూ.120 కోట్లుగా, గోల్డెన్ మైల్‌లో ఎకరాకు రూ.70 కోట్లుగా HMDA నిర్ణయించింది. కోకాపేట్ నియోపోలిస్‌లో గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఆ వేలం ద్వారా HMDAకు సుమారు రూ.1,000 కోట్ల ఆదాయం…

Read More
Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఎవరు అప్లై చేయాలి.. ఎవరు అక్కర్లేదు? పూర్తి వివరాలివే..

Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఎవరు అప్లై చేయాలి.. ఎవరు అక్కర్లేదు? పూర్తి వివరాలివే..

రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో పింఛన్ల అర్హతలకు సంబంధించి నెలకొన్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అర్హత ప్రమాణాలనే ఇప్పుడు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నామని, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది. తొలిదశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు…

Read More
Curd Rice: పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. అసలు కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!

Curd Rice: పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. అసలు కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!

పెరుగులో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ ఉంటుంది. ఇది సెరోటోనిన్‌ తయారీలో ఉపయోగపడుతుంది. సెరోటోనిన్‌ తర్వాత మెలటోనిన్‌ తయారీలో పాత్ర పోషిస్తుంది. మరోవైపు అన్నంలోని కార్బోహైడ్రేట్లు ట్రిప్టోఫాన్‌ మెదడుకు చేరే ప్రక్రియకు సహకరించవచ్చు. అందువల్ల ఎక్కువ మొత్తంలో పెరుగన్నం తిన్నప్పుడు కొందరికి విశ్రాంతిగా, మగతగా అనిపించే అవకాశం ఉందని వివరణలు ఉన్నాయి. 1. పెరుగన్నం తింటే అందరికీ నిద్ర వస్తుందా? అలా చెప్పడం సరైంది కాదు. పెరుగన్నం తిన్న ప్రతి ఒక్కరికీ నిద్ర రావాల్సిన అవసరం లేదు….

Read More
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. అసలు లోపం ఎక్కడుంది..?

ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. అసలు లోపం ఎక్కడుంది..?

దేశంలో ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై మరోసారి ఆందోళన కలిగించే లెక్కలు బయటకొచ్చాయి. ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు దాదాపు 10 వేల మేర తగ్గాయి. 2024-25లో దేశంలో 8,89,806 ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు ఉండగా.. 2025-26లో ఆ సంఖ్య 8,79,940కి పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 9,866 పాఠశాలలు తగ్గాయి. ఈ తగ్గుదలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ముందువరుసలో ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక కీలకమైన విషయం ఉంది. ఈ 9,866 పాఠశాలలన్నీ విద్యార్థులు…

Read More
నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? 99శాతం తెలియని ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇవే..

నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? 99శాతం తెలియని ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇవే..

ఉధృతంగా ప్రవహించే నది.. ఆ ఉధృతిని, నీటి వేగాన్ని తట్టుకుంటూ నది మధ్యలో నిలబడే భారీ బ్రిడ్జిలు.. మనం ప్రతిరోజూ వాహనాలపై లేదా రైళ్లలో అనేక బ్రిడ్జిలపై నుంచి ప్రయాణిస్తుంటాం. కానీ క్షణం తీరిక లేకుండా, ఉవ్వెత్తున ఎగిసిపడే నీటి ప్రవాహం మధ్యలో అంత పెద్ద పిల్లర్లను అసలు ఎలా నిర్మిస్తారు? టన్నుల కొద్దీ బరువున్న భారీ వాహనాలు, వేగంగా వెళ్లే రైళ్లు వెళ్తున్నా ఆ పిల్లర్లు ఎలా తట్టుకోగలుగుతాయి? ఎన్నో ఏళ్లు లేదా శతాబ్దాల పాటు…

Read More
ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..

ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..

ఇంటి కప్పుపై పచ్చని మొక్కలను పెంచడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, మన చేతులతో పెంచిన ఆర్గానిక్ కూరగాయలను తినే ఆనందం లభిస్తుంది. అయితే గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారు డాబా దెబ్బతినకుండా, మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సరైన అవగాహన లేకుండా డాబాపై గార్డెనింగ్ ప్రారంభించడం వల్ల భారం పెరిగి గోడలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే.. గ్రో…

Read More
IND vs SL: 5 ఇన్నింగ్స్‌లు.. 610 పరుగులు.. 3 సెంచరీలు.. కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డు బద్దలవుతుందా?

IND vs SL: 5 ఇన్నింగ్స్‌లు.. 610 పరుగులు.. 3 సెంచరీలు.. కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డు బద్దలవుతుందా?

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ టెస్టు పోరు మొదలుకాబోతోంది. ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, టీమిండియా దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఒక టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్తోంది. గత తొమ్మిదేళ్లలో భారత జట్టు స్వరూపమే మారిపోయినప్పటికీ, 2017లో జరిగిన టెస్టు సిరీస్ మాత్రం భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. ఆ…

Read More
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే!

ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే!

వర్షాకాలం ప్రారంభమైతే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు చాలామందే. వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, కఫం పెరుగుతాయని ఓ సాధారణ నమ్మకం ఉంది. అయితే ఇది అందరికీ వర్తించే నియమం కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తినే విధానం, దాని తాజాదనం, ఉష్ణోగ్రతతో పాటు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఎలా తీసుకోవాలి?…

Read More
Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి, చల్లారాక మిక్సీ పట్టిన చట్నీ పొడిలో బాగా కలుపుకోవాలి. గాలి తగలకుండా జార్‌లో భద్రపరిస్తే 15-20 రోజులు తాజాగా ఉంటుంది. కావలసినప్పుడు పొడిలో తగినన్ని నీళ్లు కలిపితే రుచికరమైన చట్నీ రెడీ అవుతుంది.

Read More