తాజావార్తలు
పూరీలు పర్ఫెక్ట్‌గా పొంగాలా? 20 పూరీలకు ఎంత నూనె కావాలి? ఏ కడాయి బెస్ట్? పూర్తి చిట్కాలు ఇవే!

పూరీలు పర్ఫెక్ట్‌గా పొంగాలా? 20 పూరీలకు ఎంత నూనె కావాలి? ఏ కడాయి బెస్ట్? పూర్తి చిట్కాలు ఇవే!

ఇంట్లో పండగైనా, దావత్‌ అయినా అందరూ ఇష్టంగా తినే వంటకం పూరీ. అయితే, పర్ఫెక్ట్ పూరీలు చేయడానికి ఎంత నూనె వాడాలి, ఎలాంటి కడాయి ఎంచుకోవాలి అనేది ప్రతి గృహిణి తప్పక తెలుసుకోవాలి. సుమారు 20 పూరీలు వేయించడానికి దాదాపు 250 నుండి 300 మిల్లీలీటర్ల నూనె అవసరమవుతుంది. అలాగే, పూరీలు బాగా పొంగి, సమానంగా వేగాలంటే మీరు ఉపయోగించే కడాయి కూడా అత్యంత ముఖ్యం. ఆ వివరాల్లోకి వెళితే… 20 పూరీలకు ఎంత నూనె అవసరం?…

Read More
Jayamalini : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాతో చెప్పిన చివరి మాటలు విని చాలా బాధేసింది.. జయమాలిని..

Jayamalini : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాతో చెప్పిన చివరి మాటలు విని చాలా బాధేసింది.. జయమాలిని..

సీనియర్ నటి జయమాలిని ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన నట జీవితం, పరిశ్రమలోని దిగ్గజాలతో తన అనుభవాలు, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దివంగత నటి శ్రీదేవి గురించి భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి మరణానికి ఆరు నెలల ముందు ఒక గెట్‌టుగెదర్‌కు ఆమెను పిలవాలని శారదా సూచించారని, అయితే ఆ అవకాశం లభించకుండానే శ్రీదేవి చనిపోయారని జయమాలిని గుర్తు చేసుకున్నారు. ఇది ఆమెను ఎంతగానో బాధించిందని తెలిపారు. అదేవిధంగా…

Read More
కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..

కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..

ఎయిర్ కూలర్లు ఇవాపరేటివ్ కూలింగ్ అనే టెక్నాలజీతో పనిచేస్తాయి. కూలర్లకు ఉండే ప్యాడ్స్‌పై నీళ్లు పడినప్పుడు, బయటి నుండి వచ్చే వేడి గాలి ఆ నీటిని ఆవిరి చేసుకుని గదిలోకి చల్లగా వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల గాలి చల్లబడుతుంది కానీ అదే సమయంలో గదిలో తేమ విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఏసీ లాగా గది తలుపులు, కిటికీలు అన్నీ పూర్తిగా మూసేసి కూలర్ ఆన్ చేస్తాం. దీనివల్ల ఆవిరైన తేమ అంతా గదిలోనే ఉండిపోతుంది. గాలిలో…

Read More
Kalyani : వార్ని.. హీరోయిన్ కళ్యాణి భర్త ఎవరో తెలుసా..? ఆయన చాలా ఫేమస్

Kalyani : వార్ని.. హీరోయిన్ కళ్యాణి భర్త ఎవరో తెలుసా..? ఆయన చాలా ఫేమస్

తెలుగు శేషు, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, లేత మనసులు, పెళ్లాంతో పనేంటి, ఆపరేషన్ దుర్యోధన , బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, వసంతం లాంటి సినిమాల్లో నటించింది. చివరిగా టాక్సీ వాల సినిమాలో హీరో వదిన పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. అయితే ఆమె గురించి కొందరు అభిమానులు ఆరా తీస్తున్నారు. కళ్యాణి భర్త ఎవరో తెలుసా.? అంటూ సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు. 

Read More
Kalyan Ram: నందమూరి కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా? కిక్ బాక్సింగ్‌లో అదరగొడుతున్నాడు.. వీడియో

Kalyan Ram: నందమూరి కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా? కిక్ బాక్సింగ్‌లో అదరగొడుతున్నాడు.. వీడియో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు కల్యాణ్ రామ్. జై లవకుశ, బింబిసార, దేవర తదితర సూపర్ హిట్ సినిమాలు కల్యాణ్ రామ్ బ్యానర్ లో తెరకెక్కినవే. ఇక హీరోగా చివరిగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ అనే సినిమాలో…

Read More
ఐటీ హబ్‌లో ‘ఐరన్’ కష్టాలు.. ఇక్కడ బట్టల ఇస్త్రీ రేట్లు చూస్తే.. సాఫ్ట్‌వేర్ జీతాలు కూడా సరిపోయేలా లేవుగా!

ఐటీ హబ్‌లో ‘ఐరన్’ కష్టాలు.. ఇక్కడ బట్టల ఇస్త్రీ రేట్లు చూస్తే.. సాఫ్ట్‌వేర్ జీతాలు కూడా సరిపోయేలా లేవుగా!

భారతదేశంలో నగరాలు మారినప్పుడు అద్దెలు, ట్రాఫిక్ మారడం సహజం. కానీ, బట్టలు ఇస్త్రీ చేయించుకునే ఖర్చు కూడా ఇంతలా మారుతుందని బెంగళూరుకు వచ్చిన ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ ఊహించలేదు. నోయిడాతో పోలిస్తే బెంగళూరులో ఇస్త్రీ ధరలు చుక్కలు చూపిస్తున్నాయంటూ సజిత్ పై అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పంచుకున్న పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే నోయిడా నుండి బెంగళూరుకు మారిన సజిత్ పై, అక్కడ ఒక్కో డ్రెస్‌కు కేవలం రూ….

Read More
RBI: బిగ్ న్యూస్.. మారనున్న భారత కరెన్సీ నోట్లు.. ? త్వరలో ప్లాస్టిక్ నోట్లు..! ఆర్బీఐ ఫైనల్ డెసిషన్

RBI: బిగ్ న్యూస్.. మారనున్న భారత కరెన్సీ నోట్లు.. ? త్వరలో ప్లాస్టిక్ నోట్లు..! ఆర్బీఐ ఫైనల్ డెసిషన్

భారతదేశంలో కరెన్సీ నోట్లు త్వరలో మారనున్నాయా..? కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు రానున్నాయా..? ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోందా..? అంటే అవుననే సమాధానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల తయారీకి ఖర్చు ఎక్కువవుతుంది. దీంతో వ్యయాన్ని తగ్గించుకునేందుకు పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన ఆర్బీఐ చేస్తోందని, దీనిపై చర్చలు కూడా జరుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత…

Read More
Indiramma Houses: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే ప్రారంభం. రేవంత్ చేతుల మీదుగా..

Indiramma Houses: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే ప్రారంభం. రేవంత్ చేతుల మీదుగా..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి రెండో విడత ఇళ్లను ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజున ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలం కొఠారి గ్రామంలో రెండో విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. సెకండ్ ఫేజ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గానికి 2 వేల చొప్పున…

Read More
Telangana: తెలంగాణలోని రైతులకు అదిరిపోయే సూపర్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా..?

Telangana: తెలంగాణలోని రైతులకు అదిరిపోయే సూపర్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా..?

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. అందులో భాగంగా మొక్కజొన్న రైతుల అకౌంట్లో రేవంత్ సర్కార్ డబ్బులు జమ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు నిధులు బదిలీ చేసింది. దాదాపు లక్షల మంది రైతులకు రూ.1,173 కోట్లు అందించింది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నను కొనుగోలు చేస్తోంది. క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అందిస్తోంది….

Read More
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు.. పాకిస్తాన్‌కు పరోక్షంగా అజిత్ దోవల్ వార్నింగ్!

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు.. పాకిస్తాన్‌కు పరోక్షంగా అజిత్ దోవల్ వార్నింగ్!

మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సు, భద్రతా వ్యవహారాల ఉన్నత ప్రతినిధుల 14వ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. రష్యన్ ఫెడరేషన్ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ఆతిథ్యం ఇచ్చిన ఈ సదస్సులో ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని దోవల్ పిలుపునిచ్చారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మద్దతివ్వాలా లేదా నిర్ణయాత్మక చర్యలతో వారిని ఎదుర్కోవాలా…

Read More