Pakistan: డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!
Pakistan Cricketers Focus on Money: పాకిస్థాన్ క్రికెట్లో యువ ఆటగాళ్ల ఆసక్తిపై ఆదేశ మాజీ సెలెక్టర్ ఇక్బాల్ ఖాసిమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దేశం కోసం ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావించే రోజులు తగ్గిపోయాయని, నైపుణ్యాలు పెంచుకోవడం కంటే సంపాదనపై ఎక్కువ దృష్టి పెడుతున్న ఆటగాళ్లు పెరిగారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆటపై ఫోకస్ తగ్గిందంటున్న మాజీ సెలెక్టర్.. పాకిస్థాన్ తరపున 50 టెస్టులు ఆడిన…
