Indian Railways: కేవలం రూ.100కే రైల్వే స్టేషన్లలో రూమ్.. ఆన్లైన్లో సులువుగా ఇలా బుక్ చేస్కోండి.. చాలామందికి ఈ విషయం తెలియదు..
రైలు ప్రయాణాలు చేసేటప్పుడు చాలామందికి రూమ్ అవసరమవుతుంది. ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు స్టేషన్లో రెస్ట్ తీసుకునేందుకు రూమ్ కోసం వెతుకుతూ ఉంటారు. బయట హోటల్స్లో రూమ్ తీసుకోవాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఏసీ రూమ్, మంచి లగ్జరీ రూమ్ కావాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ రైలు ప్రమాణం చేసే సమయంలో స్టేషన్లో విశ్రాంతి తీసుకోవాలంటే కేవలం రూ.100కే లగ్జరీ సౌకర్యాలతో…
