తాజావార్తలు
మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?

మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?

Hindu Afterlife Beliefs: గరుడ పురాణం హిందూ మతంలోని 18 ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి. ఇది విష్ణుమూర్తికి, ఆయన వాహనమైన గరుడునికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో వ్రాయబడింది. ఈ పురాణం జీవితం, మరణం, కర్మ, మరణానంతర జీవితానికి సంబంధించిన విషయాలపై లోతైన అవగాహనను అందిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు. ఇది ఆత్మకు శాంతిని చేకూరుస్తుందని, అలాగే కుటుంబానికి మతం, జీవిత సత్యాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుందని నమ్ముతారు….

Read More
OTT Movie: ఓటీటీలో మరో మలయాళం వంద కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDB టాప్ రేటింగ్ మూవీ

OTT Movie: ఓటీటీలో మరో మలయాళం వంద కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDB టాప్ రేటింగ్ మూవీ

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు ఆడియెన్స్ కూడా జానర్ తో సంబంధం లేకుండా ఈ సినిమాలను తెగ చూసేస్తున్నారు. అందుకే మలయాళంలో హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను తెలుగు డబ్బింగ్ వర్షన్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలా ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన సంభవం అధ్యాయం ఒన్ను ఇప్పుడు ఓటీటీ లో టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది. ఇక ఈ సినిమా విషయానికి…

Read More
Jabardasth Mahidhar: 60 లక్షలు పెట్టి బిజినెస్ చేశా.. నా యూట్యూబ్ సంపాదన ఇదే.. జబర్దస్త్ మహిధర్..

Jabardasth Mahidhar: 60 లక్షలు పెట్టి బిజినెస్ చేశా.. నా యూట్యూబ్ సంపాదన ఇదే.. జబర్దస్త్ మహిధర్..

జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మహిధర్ తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, యూట్యూబ్ ప్రస్థానం, సినీ పరిశ్రమలోని కొన్ని అంశాలపై వివరించారు. మహిధర్ 2016లో ఫైజర్ అనే ఫార్మా కంపెనీలో ఉద్యోగం ప్రారంభించారు. డిప్లమో ఇన్ మెట్లర్జీ పూర్తి చేసిన ఆయన, చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉండేవారు. అయితే, డిప్లమో రెండవ సంవత్సరంలో తన తండ్రి మరణించడంతో, కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. కష్టపడి చదివి, తన క్లాస్‌లో…

Read More
రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు.. కట్ చేస్తే..

రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు.. కట్ చేస్తే..

సమాజంలో ఎన్నో రకాల ఘరానా మోసాలు చూస్తుంటాం. నకిలీ డాక్టర్లు, నకిలీ పోలీసులు, నకిలీ అధికారుల దందాలు నిత్యం వెలుగుచూస్తూనే ఉంటాయి. కానీ, గుజరాత్‌లో జరిగిన ఓ ఘటన మాత్రం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ కేంద్రంగా ఓ ముఠా ఏకంగా ‘నకిలీ కోర్టు’నే సృష్టించింది. మోరిస్ శామ్యూల్ అనే కిలాడీ ఈ నాటకానికి ప్రధాన సూత్రధారి. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, న్యాయవ్యవస్థపై వారికి ఉన్న నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని ఈ…

Read More
Telangana : పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు ఆ గ్రామంలో ఏం జరిగిందంటే?

Telangana : పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు ఆ గ్రామంలో ఏం జరిగిందంటే?

యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామ బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా ద్వారం కేశవరెడ్డి ఏడాదిన్నర కాలంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కేశవరెడ్డి విధుల పట్ల ఎప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వివిధ ఖాతాల్లో ప్రజలు, రైతులు జమ చేసుకున్న రూ.2.30 లక్షల నగదును కాజేశాడు. దీంతో గ్రామ రైతులు పలుమార్లు కేశవరెడ్డిని తమ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అయినా కేశవరెడ్డి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వారంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సిద్దమయ్యారు. అయితే…

Read More
రోజా కూతురికి ‘Herman B Wells’ అవార్డ్‌.. గర్వంతో పొంగిపోయిన రోజా

రోజా కూతురికి ‘Herman B Wells’ అవార్డ్‌.. గర్వంతో పొంగిపోయిన రోజా

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక మరో అరుదైన గౌరవం అందుకుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా యూనివర్సిటీ ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే ‘హెర్మన్ బి వెల్స్’ అవార్డుకు అన్షు ఎంపికైంది. ఈ విషయాన్ని రోజానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1961 నుంచి ఇండియానా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఒక అత్యుత్తమ విద్యార్థికి ఈ ప్రతిష్టాత్మకం ఈ పురస్కారం అందిస్తోంది. చదువుతో పాటు లీడర్ షిప్, సామాజిక సేవా…

Read More
Cinema : హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్.. 4 ఏళ్లకు క్షమాపణ చెప్పిన హీరో..

Cinema : హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్.. 4 ఏళ్లకు క్షమాపణ చెప్పిన హీరో..

సాధారణంగా ఈమధ్యకాలంలో చాలా వరకు భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. అయితే చాలా వరకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తుంటాయి. చారిత్రక కథాంశం, వైభవం చూపించి ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తారు. కానీ కొన్నిసార్లు నిర్మాతలు, దర్శకుల అంచనాలు తలకిందులు అవుతాయి. అలాంటి ఒక సినిమా నాలుగేళ్ల క్రితం విడుదలైంది. రూ. 220 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో హీరో నకిలీ మీసాలు పెట్టుకున్నాడు. దీని…

Read More
ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ. కోటిన్నర బీమా

ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ. కోటిన్నర బీమా

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 14న ఈ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేసింది. ఇది సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు బీమా, రుణాలు, కార్డు సౌకర్యాలను ఒకే శాలరీ అకౌంట్‌లో ఏకీకృతం చేసిన వన్ స్టాప్ ఫైనాన్షియల్ సొల్యూషన్‌గా రూపొందించారు. ఈ…

Read More
వందల ఏళ్ళ నుంచి మన పెద్దవాళ్ళు వీటినే తినేవాళ్లు.. అంతుచిక్కని రుచి..  జన్మలో ఒక్కసారైనా తినాలి

వందల ఏళ్ళ నుంచి మన పెద్దవాళ్ళు వీటినే తినేవాళ్లు.. అంతుచిక్కని రుచి.. జన్మలో ఒక్కసారైనా తినాలి

వందల ఏళ్ల నుంచి మన పెద్ద వాళ్ళు వీటినే తింటున్నారు: వట్టి తునకలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మన తెలుగు వారు ఎప్పటి నుంచో ఈ కూరను తింటున్నారు. ఇంకా మన పెద్దవాళ్లు కూడా దీనిని తప్పక చేసుకుని తింటారు. ఇది నాన్ వెజ్ ఫుడ్ మాత్రమే కాదు అంతకిమించిన రుచిని కూడా ఇస్తుంది. ఈ వట్టితునకలు రుచే చాలా వేరు : ఈ నార్మల్ కూరలతో పోలిస్తే పూర్తిగా వేరుగా ఉంటుంది….

Read More
CBSE 2nd Board Exams 2026: సీబీఎస్సీ పదో తరగతి 2nd బోర్డు పరీక్షల టైం టేబుల్‌ విడుదల.. ఎవరు అర్హులంటే?

CBSE 2nd Board Exams 2026: సీబీఎస్సీ పదో తరగతి 2nd బోర్డు పరీక్షల టైం టేబుల్‌ విడుదల.. ఎవరు అర్హులంటే?

హైదరాబాద్‌, ఏప్రిల్ 23: సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఏడాదికి రెండు సార్లు నిర్వహించే విధానాన్ని గత సంవత్సరం సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిని 2026 బోర్డు పరీక్షల నుండి అమలు చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్‌లను మెరుగుపరుచుకోవడానికి వీలు కల్పిస్తుంది. మే 15 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి సెకండ్‌ బోర్డు పరీక్షలు మే 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సెకండ్ బోర్డు పరీక్షల…

Read More