తాజావార్తలు

కరోనా టైంలో జాబ్ హుఫ్‌.. BTech లేకుండానే రూ.75 లక్షల ప్యాకేజీ ఉద్యోగం కొట్టేశాడు! ఓ యువకుడి కెరీర్ పాఠం

ఓ యువకుడు BSc Mathematics with Computer Applications చదివారు. అదీ Tier 3 కాలేజీలో. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా WITCH కంపెనీలో తొలి ఉద్యోగం పొందారు. అప్పుడు ఆయన వార్షిక వేతనం కేవలం రూ.1.84 లక్షలు మాత్రమే. కెరీర్‌లో మొదటి నాలుగేళ్లు జీతం పెరుగుదల అంతగా కనిపించలేదు. కోవిడ్-19 మహమ్మారి వచ్చే సమయానికి ఆయన వేతనం సుమారు రూ.4.5 లక్షలకు చేరింది. అయితే కరోనా కారణంగా ఉద్యోగ మార్కెట్‌లో ఏర్పడిన మార్పులు ఆయనకు కొత్త అవకాశాలను…

Read More

ఉక్కులాంటి ఎముకలకోసం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మీ పిల్లలకు రోజూ పెడితే హాస్పిటల్‌కు వెళ్లే పనిలేదు!

మన సౌలిండియాలో ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ అనగా గుర్తుకొచ్చేది ఇడ్లీ, దోశ.. అయితే ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ కోరుకునే వారు ఎక్కవగా ఇడ్లీ తినేందుకు ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇడ్లీ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్.. అయితే మీకు ఎప్పుడూ రోటీన్ ఇడ్లీ తిని బోర్ కోడితే.. ఈ సారి మేం చెప్పబోయే రాగి ఇడ్లీ ట్రై చేయండి. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని…

Read More

‘ఫోన్‌కు దూరం, నో కోచింగ్.. రోజుకు 8 గంటల చదువు’.. UPSC టాపర్‌ సాయి శివాని సక్సెస్ సీక్రెట్‌

తన తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ దాటలేకపోయిన సాయి శివాని, పట్టుదలతో మళ్ళీ ప్రణాళికను మార్చుకుని, జవాబు రాసే నైపుణ్యాలను మెరుగుపరచుకున్నారు. రోజువారీ అధ్యయన అలవాట్లు, ఆన్‌లైన్ వనరుల వినియోగం ఆమె విజయానికి దోహదపడ్డాయి. తన తండ్రి ఇచ్చిన నైతిక మద్దతు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తనను మరింత ముందుకు నడిపిందని శివాని పేర్కొన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించారు. భవిష్యత్తులో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, పాలనను మరింత…

Read More

కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్‌ సూసైడ్!

రాజమహేంద్రవరం, ఆగస్ట్‌ 18: కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన తిల్లపూడి నూకరాజు (61) పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. సుమారు పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వచ్చే జనవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (38), మనుమడు రియాన్ష్‌ కార్తికేయరెడ్డి (10)తో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరం రైలు వంతెనపై కారు నిలిపిన అనంతరం నలుగురూ గోదావరిలోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న…

Read More

బాల్ తగిలి చనిపోయిన భారత క్రికెటర్ ఎవరో తెలుసా? ఇప్పటి వరకు 174 మందిని బలిగొన్న క్రికెట్ బాల్

క్రికెట్‌ను సాధారణంగా సురక్షితమైన క్రీడగానే భావిస్తాం. కానీ గంటకు 140 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకొచ్చే బంతి శరీరంలోని కీలక భాగాలకు తగిలితే ప్రాణాంతకంగా మారొచ్చు. చారిత్రక రికార్డులు, వైద్య అధ్యయనాల ప్రకారం శతాబ్దాలుగా క్రికెట్‌ ఆడుతూ బంతి తాకిడితో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక చారిత్రక అధ్యయనం ప్రకారం 1858 నుంచి 2016 మధ్య మొత్తం 174 క్రికెట్‌ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ఫిలిప్ హ్యూస్‌.. ప్రపంచాన్ని కుదిపేసిన విషాదం క్రికెట్‌ బంతి తాకిడితో…

Read More

Bigg Boss Telugu 10: అలాంటి వాళ్లు బిగ్‌బాస్‌కు రావొద్దు.. ఉప్పల్ బాలు వివాదంపై సంచలన వీడియో రిలీజ్ చేసిన నవదీప్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సామాన్యుల ఎంపిక కోసం ప్రస్తుత అగ్ని పరీక్ష సీజన్ 2 జరుగుతోన్న సంగతి తెలిసిందే. అభిజిత్, బింధు మాధవి, నవదీప్ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 2 కు వచ్చిన కంటెస్టెంట్లకు వరుస టాస్కులు ఇస్తూ వారి ట్యాలెంట్‌తో పాటు సహనాన్ని కూడా పరీక్షిస్తున్నారు జడ్జీలు. అయితే ఇదే సమయంలో కొందరు కంటెస్టెంట్ల తో జడ్జీలు వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతున్నాయి….

Read More

OTT Movie: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..

ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగ‌స్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ,…

Read More

విద్యార్థుల ఆందోళనలతో దిగి వచ్చిన సర్కార్.. జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!

రాంచీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో TDPL నిర్వహించిన అన్ని పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, నియామక ప్రక్రియలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలు, ఫలితాలు, ఎంపికైన అభ్యర్థులు, ప్రస్తుతం కొనసాగుతున్న నియామక ప్రక్రియలతో పాటు TDPLకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను…

Read More

ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో సాధారణంగా కనిపించే సీన్ ఒక్కటే.. ఒక చేతిలో అన్నం ముద్ద, మరో చేతిలో స్మార్ట్‌ఫోన్.. పిల్లలు మారాం చేయకుండా.. నిశబ్దంగా తింటున్నారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులే స్వయంగా వారి చేతికి మొబైల్ ఇచ్చి షార్ట్స్, రీల్స్ పెట్టిస్తుంటారు. అయితే ఇలా స్క్రీన్ చూస్తూ ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా వారిని ప్రమాదకరమైన ఊబకాయం వైపు నెడుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కొన్ని సెకన్లకు మారే కొత్త…

Read More

భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?

కుంభ రాశి : కుంభ రాశి వారు చాలా సౌమ్యమైన వ్యక్తులు. వీరు ఎంత ప్రేమగా ఉంటారో అంతే కటువుగా కూడా ఉంటారు. అయితే వీరు ఏ విషయంలో ఎలా ఉన్నా, తమ భర్తల విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటారంట. వారిని తమ కంట్రోల్‌లో పెట్టుకోవడమే కాకుండా వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారంట. సింహ రాశి : సింహ రాశి వారు చాలా నిర్మలమైన మనస్సు కలవారు. అంతే కాకుండా వీరు తమ భర్తకు ఎలాంటి…

Read More