తాజావార్తలు

భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?

కుంభ రాశి : కుంభ రాశి వారు చాలా సౌమ్యమైన వ్యక్తులు. వీరు ఎంత ప్రేమగా ఉంటారో అంతే కటువుగా కూడా ఉంటారు. అయితే వీరు ఏ విషయంలో ఎలా ఉన్నా, తమ భర్తల విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటారంట. వారిని తమ కంట్రోల్‌లో పెట్టుకోవడమే కాకుండా వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారంట. సింహ రాశి : సింహ రాశి వారు చాలా నిర్మలమైన మనస్సు కలవారు. అంతే కాకుండా వీరు తమ భర్తకు ఎలాంటి…

Read More

రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే

శని గ్రహం రాశి సంచారం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ, ప్రతి నెల నక్షత్ర సంచారం చేస్తుంది. అయితే ఆగస్టు 20న శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనుంది. అక్టోబర్ 9 వరకు శని అదే నక్షత్రంలో సంచారం చేస్తుంది. అయితే దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానున్నదంట. వారు ఆడింది ఆటే, పాడింది పాటే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Read More

మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?

పరమాన్నం వండటానికి కావాల్సిన ఆహార పదార్థాలు : క్రీమీ మిల్క్ పాలు లీటర్, బెల్లం కప్పు, బియ్యం మూడు కప్పులు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పది నుంచి 12, కిస్మిస్ పది నుంచి పన్నెండు, యాలకుల పొడి, జాజికాయ పొడి, పచ్చ కర్పూరం కొంచెం. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ కోసం. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మూడు కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక…

Read More

OTT Movie: థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది.. ట్రెండింగ్‌ టాప్ ప్లేస్ లో రియల్ స్టోరీ

ఈ రోజుల్లో ఓటీటీ ప్రభావం బాగా పెరిగిపోయింది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. రికార్డు వ్యూయర్ షిప్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ థియేటర్లలో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ‘భారత్ భాగ్య…

Read More

All in One App: డిజిటల్ వేదికపైకి ప్రజారవాణా సేవలు.. ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!

All in One App: ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించింది. ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా మీటికెట్ ((MeeTicket) యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఆర్టీసీ,మెట్రో ,ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ…

Read More

Allu Sirish: అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడీ ట్యాలెంటెడ్ హీరో. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు ఇక పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్. మరోవైపు నయనిక కూడా తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉంటోంది. ఈ సంగతి పక్కన పెడితే.. . సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు…

Read More
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం – ఉద్యోగాలు, DSCపై కీలక చర్చ…..

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం – ఉద్యోగాలు, DSCపై కీలక చర్చ…..

ఈరోజు ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు: ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు – 17 ఆగస్టు 2026: రాష్ట్రంలో సోమవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరియు ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా, ఉద్యోగ నియామకాలు, Group-1 పరీక్ష, DSC వంటి అంశాలు ఈ సమావేశాల్లో ప్రాధాన్యం పొందే అవకాశం ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. (The Times of India) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం మొదటగా,…

Read More

ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే! ఓ సారి వీడియో చూడండి..

జామకాయ అత్యంత రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో జామకాయ ప్రియులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చూడటానికి పైన ఎంతో శుభ్రంగా, పసిమి ఛాయతో కనిపించే జామకాయల లోపల కూడా ప్రమాదకరమైన పురుగులు ఉంటాయని ఈ వీడియో బయటపెట్టింది. వైరల్ వీడియోలో ఏముంది?: the_denimgirl అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ మార్కెట్ నుండి…

Read More

చాయ్ తాగేటప్పుడు మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో కడుపులో ఆగమాగమే.. ఇవి తప్పక తెలుసుకోండి..

టీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు వల్ల ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి సమస్యలు మరింత తీవ్రతరమవుతాయి. వేడి డ్రింక్ తర్వాత చల్లటి ద్రవం కడుపులోకి చేరడం వల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రతలలో తీవ్ర అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల వేడి చలువు తేడాలు వచ్చి గొంతు నొప్పి, జలుబు, ముక్కు కారడం వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

Read More

ఎదురుపడ్డ విమానాలు.. నిమిషం ఆలస్యమైనా ఘోరాతి ఘోరం జరిగేది..!

అమెరికాలోని అరిజోనా విమానాశ్రయం గగనతలంలో శుక్రవారం అర్ధరాత్రి భయానక ప్రమాదం తృటిలో తప్పింది. చికాగో నుండి వస్తున్న విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, ఫీనిక్స్ నుంచి మరో విమానం టేకాఫ్‌కు సిద్ధమైంది. ఫలితంగా ఒకే గగనతలంలో, ఒకే ఐడెంటిటీతో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. రెండు ప్రయాణీకుల విమానాలకు పొరపాటున ఒకే ఫ్లైట్ నంబరు కేటాయించడంతో గందరగోళం ఏర్పడింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమయస్ఫూర్తి తో వందలాది మంది ప్రయాణికులు సురక్షితంగా ల్యాండ్‌…

Read More