తాజావార్తలు
Mystery Death: వెనుజులాలో భారత నావికుడు మృతి.. డెడ్‌ బాడీలో మెదడు, గుండె, లివర్‌ మిస్సింగ్

Mystery Death: వెనుజులాలో భారత నావికుడు మృతి.. డెడ్‌ బాడీలో మెదడు, గుండె, లివర్‌ మిస్సింగ్

వెనెజులాలో మృతి చెందిన భారత నావికుడు రాకేష్‌ బాడీలో కొన్ని పార్టులు కనబడకుండా పోయాయి. మెదడు, గుండె, ఊపిరితిత్తులు సహా అనేక అంతర్గత అవయవాలు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భారత నావికుల సంఘాల సమాఖ్య (FSUI) ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. వెనిజులా అధికారులు ఎలాంటి పోస్టుమార్టం నివేదిక, మరణానికి సంబంధించిన వివరాలు ఇవ్వకుండానే రాకేష్ మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఉన్న ఆయన స్వగ్రామానికి పంపినట్లు ఎక్స్‌లో పోస్టు చేసింది….

Read More
Puri Jagannadh: జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. బ్యాంకాక్‌ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు: పూరి

Puri Jagannadh: జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. బ్యాంకాక్‌ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు: పూరి

టాలీవుడ్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో హీరోల పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. డైలాగులు కూడా ఓ రేంజ్ లో పేలుతుంటాయి. అందుకే ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్ హీరోలైన బాలకృష్ణ నుంచి యంగ్ హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేశాడు పూరి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి స్లమ్ డాగ్…

Read More
Health Alert: న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?

Health Alert: న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?

ఇప్పటివరకు ప్లాస్టిక్ కవర్లలో ఆహారం ప్యాక్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించేవారు. అయితే, తాజా అధ్యయనాలు, నిపుణుల హెచ్చరికల ప్రకారం న్యూస్ పేపర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం కూడా అంతే ప్రమాదకరం. న్యూస్ పేపర్‌ ప్రింటింగ్‌ ఇంక్‌లో లెడ్, క్రోమియం, క్యాడ్మియం వంటి హానికరమైన హెవీ మెటల్స్‌తో పాటు మినరల్ ఆయిల్స్‌, ఆర్గానిక్ సాల్వెంట్స్ వంటి రసాయనాలు ఉంటాయి. వేడి, జిడ్డుగల లేదా తేమతో కూడిన ఆహారం ఈ ఇంక్‌తో కలిసినప్పుడు, అందులోని రసాయనాలు…

Read More
Maharashtra: గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

Maharashtra: గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

ఒక్క పిడుగుపాటు ఆ రైతు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని, కోలుకోలేని ఆర్థిక కష్టాన్ని నింపింది. ప్రాణప్రదంగా చూసుకునే ఎద్దు చనిపోవడంతో.. విత్తనాలు వేసే సమయానికి పొలం పనులు ఆగిపోయే దుస్థితి వచ్చింది. దీంతో చేసేదేమీ లేక, ఎద్దుకు జోడీగా రైతు కుమారుడే స్వయంగా భుజం కలిపి నాగలి లాగిన హృదయవిదారక ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. నాగ్‌పూర్ జిల్లా సెలోటీ గ్రామానికి చెందిన తన్బా మార్‌ఘడే అనే రైతు జూన్‌ 25న తన ఎద్దుల జోడీతో పొలం పనులు…

Read More
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి! వీటిపై కీలక నిర్ణయాలు

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి! వీటిపై కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (జులై 2) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తొలి కాగిత రహిత (ఈ-క్యాబినెట్) సమావేశంగా దీనిని నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై క్యాబినెట్ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ ట్యాబ్‌లు అందజేశారు. ఇటీవల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు కూడా…

Read More
సీఎం సాబ్.. జరూర్ ఆనా! సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!

సీఎం సాబ్.. జరూర్ ఆనా! సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహ వేడుక యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో జరగనుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖులకు వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా…

Read More
నీతి కథ: దుష్టులతో వాదనలు వద్దు… దూరంగా ఉండటమే తెలివి!

నీతి కథ: దుష్టులతో వాదనలు వద్దు… దూరంగా ఉండటమే తెలివి!

నేటి సమాజంలో మోసాలు, కుట్రలు, అన్యాయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలామంది అమాయకులు దుర్మార్గుల మాటలను నమ్మి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారు. అలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన గొప్ప జీవిత సత్యాన్ని ‘గొర్రెపిల్ల – నక్క’ నీతి కథ ఎంతో అద్భుతంగా వివరిస్తుంది. ఎదుటివారు దుష్టులని తెలిసినప్పుడు వారితో వాదనలకు దిగకుండా దూరంగా ఉండటమే మనకు శ్రీరామరక్ష అని నిరూపించే ఒక చక్కని కథ ఇది. కథ ఒక…

Read More
అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న దొంగతనం లొసుగులు!

అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న దొంగతనం లొసుగులు!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన అయోధ్య శ్రీరాముడి ఆలయ విరాళాల సొమ్ము పక్కదారి పట్టిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ చోరీకి సంబంధించి పోలీసులు, ఆలయ ట్రస్ట్ జరుపుతున్న అంతర్గత విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కింపు కేంద్రం నుంచే సిబ్బంది ఎలా మాయం చేశారనే దానిపై విస్తుపోయే విషయాలు ఇంటరాగేషన్‌లో బయటపడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాశ్ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకుని…

Read More
IND vs ENG : వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై పొలిటికల్ హీట్.. కేంద్ర మంత్రికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్

IND vs ENG : వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై పొలిటికల్ హీట్.. కేంద్ర మంత్రికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్

IND vs ENG : భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ పర్యటనలో ఈ వండర్‌కిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని ఫ్యాన్స్, బ్రాడ్‌కాస్టర్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్‌కే పరిమితం చేసింది. ఐర్లాండ్ వంటి చిన్న జట్టుపై మ్యాచ్ అయితే ఈ కుర్రాడికి ఒత్తిడి తక్కువగా ఉంటుందని…

Read More
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు?

IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు?

India tour of England 2026: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు జట్టు యాజమాన్యం కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనింగ్ జోడీని మార్చి, సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగడానికి టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఐర్లాండ్ కొట్టిన దెబ్బ.. అభిమానుల్లో మొదలైన టెన్షన్..! భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన…

Read More