తాజావార్తలు
Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ

Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ

ఐరీనా సెండ్లర్ 1910 ఫిబ్రవరి 15న పోలాండ్‌లోని ఒట్వోక్ ప్రాంతంలో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ స్టానిస్లావ్ క్రిజానోవ్స్కీ ఒక వైద్యుడు. పేదలను, ముఖ్యంగా యూదులను ఉచితంగా చికిత్స చేసేవారు. అంటువ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవ చేస్తూ ఆయన అనారోగ్యానికి గురై మరణించారు. చిన్నప్పటి నుంచే ఐరీనా తన తండ్రి చెప్పిన ఒక మాటను జీవితాంతం గుర్తుంచుకుంది. ‘ఎవరైనా మునిగిపోతుంటే, అతను ఎవరో చూడకు; ముందుగా అతన్ని కాపాడు’. ఈ విలువలే తరువాత ఆమెను ప్రపంచ చరిత్రలో…

Read More
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. జీవిత పాఠం నేర్పే నీతి కథ

కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. జీవిత పాఠం నేర్పే నీతి కథ

నీతి కథలు పిల్లలతో పాటు పెద్దలకు నైతిక విలువలు నేర్పుతాయి. ఏది మంచో ఏది చెడో వారికి బాగా అర్థమయ్యేలా నీతి కథలు దోహదపడుతాయి.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు వారి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. కానీ అతిగా గారాబం చేయడం వల్ల కొన్నిసార్లు పిల్లలకు డబ్బు విలువ, కష్టం విలువ తెలియకుండా పోతుంది. మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఉన్న శ్రమను అర్థం చేసుకున్నప్పుడే జీవితంలో బాధ్యత పెరుగుతుంది. అలాంటి…

Read More
Vaibhav Sooryavanshi : వైభవ్  సెంచరీని అడ్డుకున్న జింబాబ్వే ఆల్‌రౌండర్.. మ్యాచ్ తర్వాత బయటపడ్డ అసలు నిజం

Vaibhav Sooryavanshi : వైభవ్ సెంచరీని అడ్డుకున్న జింబాబ్వే ఆల్‌రౌండర్.. మ్యాచ్ తర్వాత బయటపడ్డ అసలు నిజం

Vaibhav Sooryavanshi : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఆరో మ్యాచ్‌లోనే మొదటి సెంచరీ చేసే అవకాశాన్ని తృప్తిలో చేజార్చుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను సులువుగా సెంచరీ దిశగా సాగిపోతున్న సమయంలో, ఒక ప్రత్యర్థి ఆటగాడు అతనికి అడ్డుకట్ట…

Read More
150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం!

150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం!

కృత్రిమ మేధ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్ల డాలర్ల భారీ నష్టపరిహార ఒప్పందం కుదిరింది. కాపీరైట్ వివాదంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ రచయితల సమాఖ్యతో ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని చేసుకుంది. పుస్తకాల డేటాను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలతో దాఖలైన కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు ఐదు లక్షల పుస్తకాలకు గాను ఒక్కో పుస్తకానికి మూడు వేల డాలర్ల చొప్పున…

Read More
Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

ప్రముఖ నటుడు రాజా రవీంద్ర  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో ఆయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వైవిధ్యమైన పాత్రలు పోశారు రాజా రవీంద్ర. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు అలాగే దిగ్గజ నటులతో తన అనుబంధం గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఒకానొక దశలో సినిమాల్లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు, చిరంజీవి గారు ఇచ్చిన సలహా…

Read More
పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా..పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం..

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా..పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం..

దేశంలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల అక్రమాలు మిలియన్ల మంది అభ్యర్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి, పరీక్షల నిర్వహణ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టాలను మరింత సవరించి అత్యంత కఠినమైన చర్యలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ఎలా ఉండబోతుంది..? ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియాలంటే పూర్తి డిటెల్స్ లోకి…

Read More
వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి..

వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి..

ఆయుర్వేద కోణంలో చూస్తే.. వర్షాకాలంలో పెరుగును నివారించాలని సూచిస్తుంటారు. ఈ కాలంలో శరీరంలో వాతం పెరగడం, పిత్తం పేరుకుపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగించి పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయుర్వేద సూత్రాలు చెబుతున్నాయి. ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ డెల్నాజ్ టి. చందూవాడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుర్వేదంలో చెప్పిన ఈ నియమాలు మనిషి శరీర తత్వాలు అయిన వాత, పిత్త, కఫ ప్రపత్తులను బట్టి రూపొందించారు. అయితే ఆధునిక మెడికల్…

Read More
అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

మన ఆహారంలో పాలు ప్రధాన భాగం. పిల్లల శారీరక ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? పాల వ్యాపారంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను మార్కెట్లోకి వదులుతున్నారు. కల్తీ పాలను తాగడం వల్ల స్వల్పకాలికంగా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావడమే కాకుండా.. సుదీర్ఘకాలంలో కిడ్నీలు, పేగులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….

Read More
చిటికెలో రక్తాన్ని పెంచే కొండ ప్రాంతపు నువ్వుల పచ్చడి.. తిన్నవాళ్లు మళ్లీ అడగడం ఖాయం!

చిటికెలో రక్తాన్ని పెంచే కొండ ప్రాంతపు నువ్వుల పచ్చడి.. తిన్నవాళ్లు మళ్లీ అడగడం ఖాయం!

కావలసిన పదార్దాలు : ఒక కప్పు నువ్వుల గింజలు, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ పసుపు పొడి , అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, మూడు టేబుల్ స్పూన్స్ కారం పొడి, అర టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా సరిపడా వంట నూనెను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్ట్ అద్భుతం

Read More
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలో ప్రజలు ఇష్టంగా తినే పండ్లలో అరటి పండుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకాలు ఉన్నప్పటికీ, పసుపు రంగు అరటిపండ్లు విరివిగా లభిస్తాయి. అరటి పండ్లలో పోషకాలు అపారంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం ఇందులో అధికంగా లభిస్తాయి. అరటి పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఉదాహరణకు, సుమారు 80 గ్రాముల బరువున్న ఒక అరటి పండులో 65 కిలో కేలరీల ఎనర్జీ, 1…

Read More