ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. లేఆప్స్ విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఇకపై అలా చేస్తే కుదరదు
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఏఐ రాకతో అనేక కంపెనీలు తమ పని విధానాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో మనుషుల స్థానంలో ఏఐని వాడుకుంటూ పాత ఉద్యోగులను అర్ధాంతరంగా ఇళ్లకు పంపుతున్నాయి. ఈ క్రమంలో చైనాలోని పలు దిగ్గజ సంస్థలు సైతం తమ సిబ్బందిని భారీ సంఖ్యలో విధుల నుంచి తొలగించాయి. దీనిపై అక్కడి కార్మికులు న్యాయపోరాటానికి దిగడంతో ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ వివాదాలపై లోతైన విచారణ…
