తాజావార్తలు
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

ఇరాన్‌పై యుద్ధం.. ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో చమురు, మరికొన్ని దేశాల్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధ ప్రభావం భారత్‌పై పడిందా? దేశంలో చమురు ధరలు పెంచే ఆలోచన లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది సరే. మరి గ్యాస్ పరిస్థితి ఏంటి? ఎస్.. ఇవే సంకేతాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తు్న్న యుద్ధంతో ప్రపంచదేశాల అవసరాలపై తీవ్ర ప్రభావం…

Read More
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల

ఇరాన్‌కు చెందిన టెహ్రాన్‌ టైమ్స్‌ కథనం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యుద్ధం ప్రారంభం రోజే ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో సోమవారం ప్రచురించింది. ‘‘ట్రంప్‌ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’’ అంటూ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో వేసింది. వందలాది మంది ఇరాన్‌ పిల్లలు అమెరికా దాడుల్లో మరణించినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు మాత్రం మినాబ్‌…

Read More
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన అమ్మాయి సంగీత నేటి యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.బ్యూటీ పార్లర్ , హోటల్ వ్యాపార రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతూ, మహిళలు కూడా వ్యాపారాల్లో మగవారికి ఏమాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. డిగ్రీ చదువుకున్న సంగీత ఉద్యోగం వైపు వెళ్లకుండా వ్యాపారం చేసి పదిమందికి తానే ఉపాధి కల్పించాలని బ్యూటీ పార్లర్ పెట్టీ సొంతంగా డబ్బులు సంపాదించడమే కాకుండా పలువురి అమ్మాయిలకు తన వద్ద ఉపాధి కల్పించడమే కాకుండా బ్యూటిషన్ కూడా నేర్పిస్తున్నారు….

Read More
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

వయనాడ్ ప్రజల కష్టాలను స్వయంగా చూడాలని వెళ్లిన మెగాస్టార్ మమ్ముట్టికి అక్కడ ఒక ఊహించని చేదు అనుభవం ఎదురైంది. పార్టీ రంగు పులుముకోకూడదని ఆయన చేసిన ఒక సున్నితమైన విన్నపాన్ని వివాదంగా మలిచి.. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై స్వయంగా సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ.. మెగాస్టార్‌కు సారీ చెప్పారు. వయనాడ్ పర్యటన సమయంలో మమ్ముట్టి.. సీపీఎం జిల్లా కార్యదర్శి రఫీక్‌తో ఏకాంతంగా మాట్లాడుతూ.. ‘నువ్వు నా పక్కనే ఉంటే నేను నీ…

Read More
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

Team India: పెళ్లిపీటలు ఎక్కనున్న ఛాంపియన్ ప్లేయర్.. వధువు ఎవరంటే?

Kuldeep Yadav Wedding Date: టీమిండియా చైనామన్ కుల్డీప్ యాదవ్ (Kuldeep Yadav) టీ20 వరల్డ్ కప్ 2026 విజయం తర్వాత తన వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో కుల్దీప్ కూడా ఈ విజయానికి భాగస్వామిగా నిలిచాడు. భారత జట్టు (Team India) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ (Narendra Modi Stadium) స్డేడియంలో న్యూజిలాండ్ (New Zealand) ను ఓడించి మూడోసారి టీ20…

Read More
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

టీమిండియా ఆలయ సందర్శనపై వివాదం.. వాళ్లకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్..

Team India Temple Visit Controversy: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లిన విషయంపైకీర్తి ఆజాద్ (Kirti Azad) ప్రశ్నలు లేవనెత్తారు. భారత జట్టులో వివిధ మతాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారని, అలాంటప్పుడు ఆలయంతో పాటు మసీదు, చర్చ్ లేదా గురుద్వారాలను కూడా సందర్శించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత క్రికెట్ జట్టు 1.4 బిలియన్ భారతీయులను ప్రతినిధ్యం వహిస్తుందని, కాబట్టి వేడుకలు అన్ని మతాల సమానత్వాన్ని ప్రతిబింబించాలి…

Read More
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

UPI Payments: ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ నుంచి పేమెంట్‌ చేయడం ఎలాగో తెలుసా?

UPI Payments: ఈ రోజుల్లో ఆన్‌లైన్ చెల్లింపులు మన జీవితాలను చాలా సులభతరం చేశాయి. షాపింగ్ నుండి మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల వరకు దాదాపు ప్రతిదీ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతుంది. Google Pay, Paytm, BHIM వంటి యాప్‌లు డబ్బు పంపడం, స్వీకరించడాన్ని చాలా సులభతరం చేశాయి. అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ పనిచేయనప్పుడు, మొబైల్ డేటా లేదా Wi-Fi అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా మీ దగ్గర నగదు లేనప్పుడు చెల్లింపులు…

Read More
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

రష్యాకు భారీ ఆర్డర్‌ ఇచ్చిన భారత్‌..! పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై క్లారిటీ!

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో భారతీయ శుద్ధి కర్మాగారాలు మళ్లీ రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను పెంచాయి. ఒప్పంద వివరాలు తెలిసిన వర్గాల ప్రకారం అమెరికా మినహాయింపు ఇచ్చిన తర్వాత భారత్ దాదాపు 30 మిలియన్ బారెల్స్ రష్యన్ చమురు ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో ఇండియాలో చమురు కొరత లేకుంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఇరాన్‌పై యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత…

Read More
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు లాస్ట్ ఛాన్స్.. మార్చి 25 వరకే డెడ్ లైన్.. మిస్సవ్వకండి

తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అప్డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఫిబ్రవరి 25 వరకు గుడువు పొడిగించగా.. ఇంకా చాలామంది అభ్యర్థులు అప్డేట్ చేసుకోలేదు. దీంతో మార్చి 25వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. జనవరి 17 నాటి వెబ్ నోట్ ప్రకారం నిర్దేశించిన గడువు మార్చి 25లోగా…

Read More
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

వార్ జోన్ లో చిక్కుకున్న భారతీయుల లెక్క ఇదే

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా, అక్కడ నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయుల రక్షణ, తరలింపు భారత ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. 2026 మార్చి 9న లోక్‌సభలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సుమోటో ప్రకటన చేస్తూ, గల్ఫ్, పశ్చిమ ఆసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల వివరాలను వెల్లడించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు…

Read More