తాజావార్తలు
పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే! గవర్నర్ ప్రసంగం నుంచే మొదలైన రభస స్టోన్‌ క్రషింగ్‌ వరకు పొలిటికల్ టెంపరేచర్‌ రోజు రోజుకు పెరిగింది. గాంధీ-గాడ్సేల నుంచి ఇందిరాగాంధీ వరకు.. ఎథిక్స్ కమిటీ నుంచి సీబీసీఐడీ వరకు.. సారీల నుంచి సవాళ్ల వరకు అధికార, విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా సాగాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 10 రోజుల్లో 82 గంటల 47 నిమిషాల పాటు సాగింది. 10 రోజుల పాటు సాగిన తెలంగాణ…

Read More
పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

AP &TG Inter 2026 Result Dates: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీలు ఇవే.. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే?

హైదరాబాద్‌, మార్చి 30: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ 2026 పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. అయితే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్‌ రిజల్ట్స్‌ను ఏప్రిల్ రెండో వారంలోపు విడుదల చేసేందుకు ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో మార్చి 15 నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైంది. వీలైతే ఏప్రిల్…

Read More
పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

CM Chandrababu: పని చేయని అధికారులతో పని చేయించడం నా బాధ్యత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుళ్లూరుపేటలో జరిగిన TIDCO గృహ నిర్మాణ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పనితీరు, పాలనా సంస్కరణలు, సాంకేతికత వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించారు. నిజ-సమయ పాలనను ప్రవేశపెట్టామని, మొబైల్ ఫోన్ల ద్వారా పౌరులు తమ పనులను సులభంగా పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి తండ్రికి…

Read More
పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

తెలంగాణలో 18 ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై కాగ్ నివేదిక

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలంగాణలో 18 ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, లోపాలు, ఆందోళన కలిగించే అంశాలపై లోతైన విశ్లేషణను అందిస్తుంది. ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలలోని కీలక సమస్యలు, అసమర్థతలు మరియు లోపాలను స్పష్టంగా ప్రస్తావించింది. ఆర్థిక నిర్వహణ, ప్రాజెక్టుల అమలు, పారదర్శకత వంటి వివిధ రంగాలలో ఈ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను…

Read More
పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో ₹1400 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైందని, ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు బెదిరింపులకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. సర్వేయర్ల ద్వారా భూమిని అక్రమంగా మార్చే ప్రయత్నం జరిగిందని, రక్షణ కల్పించిన పోలీసులను కూడా బదిలీ చేశారని పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఉస్మానియా బిస్కెట్లు…

Read More
పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

Kaleshwaram Row: కాళేశ్వరంపై కామెంట్లు.. కౌంటర్లు..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు తెలంగాణ అసెంబ్లీని మరోసారి కుదిపేశాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైల్లో పెడతామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ఓట్లు, సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు. మరిన్ని…

Read More
పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

KTR: రూ.1400కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్ను పడింది

వట్టినాగులపల్లిలో రూ.1400 కోట్ల విలువైన భూమిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్ను పడిందని కే. టి. రామారావు సంచలన ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భంగా ఈ ఆరోపణలు వెలువడ్డాయి. దాదాపు 60 సంవత్సరాలుగా సతీష్ షా కుటుంబానికి చెందిన 27 ఎకరాల భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భూమి విలువ ఎకరాకు కనీసం 50 కోట్లు ఉంటుందని, మొత్తం 1300-1400 కోట్ల రూపాయల విలువ చేస్తుందని…

Read More
పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సామూహిక గృహ ప్రవేశాల పండుగ ఘనంగా జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో విడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రెండున్నర లక్షల ఇళ్లలో లక్ష టిడ్కో గృహాలు కాగా, మరో లక్షన్నర ఇతర కేటగిరీల ఇళ్లు ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మండలం,…

Read More
పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

Rashmika: వైరల్ అవుతున్న విరోష్ నయా వీడియో

ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇంత ఇష్టంగా ఉంటుందా? ఆస్వాదించే వాళ్లకే కాదు… చూసే మనకి కూడా అన్నట్టుంది… ఇంతకీ ఇష్టమైన పెళ్లి అనగానే మీకు విరోష్‌ జోడీ గుర్తుకొచ్చిందా? లేదా? యస్‌.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది రౌడీ హీరో అండ్‌ నేషనల్‌ క్రష్ గురించేనండోయ్‌. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన వారిద్దరి వీడియోకి ఫిదా అయిపోతున్నారు జనాలు. భర్తని పిలవడానికి అలవాటుపడుతున్నాను అని రష్మిక అంటే, ఇంకా స్నేహితురాలినే పోల్చుకుంటున్నానని మిస్టర్‌ దేవరకొండ అనడం క్యూట్‌ అంటున్నారు ఫ్యాన్స్….

Read More
పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

RBI: బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చు… ఆర్బీఐ కొత్త రూల్స్

బ్యాంకుల కస్టమర్లకు ఉపయోపగడేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంకుకు మారడాన్ని సులభతరం చేయనుంది. ఒక బ్యాంక్ అకౌంట్‌కు శాలరీ, ఈఎంఐలు, బీమా చెల్లింపులు లింక్ అయిన తర్వాత మరో బ్యాంక్‌కు మారడం కష్టమవుతుంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పేమెంట్స్ స్విచింగ్ స్వీస్ అనే కొత్త ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. ఇది ఒక సెంట్రలైజ్డ్ కేంద్రంగా పనిచేస్తుంది….

Read More