గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్.. ఇక నో క్యూ లైన్.. మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం షురూ..!
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సిలిండర్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రజలు చాలారోజులు వేచి ఉండాల్సి వస్తోంది. అనేక చోట్ల గ్యాస్ ఏజెన్సీల బయట రద్దీ కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో హర్యానాలోని గురుగ్రామ్ నుండి ఒక శుభవార్త అందింది. గురుగ్రామ్లోని సెక్టార్ 33లో గల సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో ఒక ఎల్పీజీ వెండింగ్ మెషీన్ను ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం….
