Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
దేశవ్యాప్తంగా సామాన్యుడిపై మరోసారి పెట్రో బాంబ్ పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. ఇంధన ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా కోట్లాది మంది సామాన్యులపై భారీ ప్రభావం చూపుతోంది. చమురు మార్కెట్లో పెరిగిన ధరలు దీనికి కారణమని తెలుస్తోంది. ప్రధానంగా డీజిల్, ప్రీమియం చమురు ధరలు పెరిగాయి. సౌదీ అరేబియాతో సహా అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరల కదలికలు ఈ పెరుగుదలకు…
