తాజావార్తలు
Financial Gains: బుధుడికి నీచభంగం.. ఆ రాశుల వారు కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

Financial Gains: బుధుడికి నీచభంగం.. ఆ రాశుల వారు కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి సమ యం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు కూడా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల తప్పకుండా అంచనాలను మించిన లాభాలు పొందుతారు. భూములు, ఆస్తులు, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కూడా బాగా లాభించే అవకాశం ఉంది….

Read More
Balakrishna: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ‘తాండవం’.. వరుసగా 6 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన నటసింహం!

Balakrishna: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ‘తాండవం’.. వరుసగా 6 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన నటసింహం!

‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ఆయన రూటే మారిపోయింది. కేవలం రొడ్డకొట్టుడు మాస్ సినిమాలు మాత్రమే కాకుండా, కంటెంట్ ఉన్న వైవిధ్యమైన కథలకు ఓకే చెబుతూ వరుస హిట్లు అందుకుంటున్నారు. గతేడాది మొదట్లో ‘డాకు మహారాజ్’గా అలరించి, చివర్లో ‘అఖండ 2’తో థియేటర్లలో శివతాండవం చేయించారు. అయితే ఇప్పుడు అసలు సిసలైన వార్త ఏంటంటే.. ఈ నటసింహం ఏకంగా అరడజను మంది అగ్ర దర్శకులను లైన్లో పెట్టారు. ఆ సినిమాలు ఏంటి? ఎవరెవరి దర్శకత్వంలో ఇవి…

Read More
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్ గురూ.. బ్లడ్ తక్కువగా ఉన్నవారు తింటే ఇట్టే రిజల్ట్.. ఇంకా ఎన్నెన్నో

మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్ గురూ.. బ్లడ్ తక్కువగా ఉన్నవారు తింటే ఇట్టే రిజల్ట్.. ఇంకా ఎన్నెన్నో

మటన్, చికెన్, ఫిష్ అంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు బాగా తింటారు. ముఖ్యంగా మటన్‌ను ఎక్కువగా, ఇష్టంగా తింటారు. మటన్‌లో ప్రోటీన్ తోపాటు ఇతర పోషకాలు శరీరాన్ని బలంగా మార్చి.. ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే.. మేకలోని తిల్లి (నేరడు) ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనదిగా పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఈ ప్రత్యేకమైన మటన్ తిల్లి కర్రీ వంటకం కేవలం రుచికరమైనది మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మేకలోని ఒక ముఖ్యమైన, పోషకాలు నిండిన…

Read More
జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ..!

జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పునర్విభజన చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి సంబంధించిన కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MMC)గా విభజిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 55 ను జారీ చేసింది. జనగణన–2027 కోసం…

Read More
ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం!

ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం!

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఆధునిక యుగంలోనూ.. ఇంకా కొన్ని గ్రామాల్లో సామాజిక బహిష్కరణలు కొనసాగడం నాగరిక సమాజానికే మాయని మచ్చగా మారుతోంది. తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం, పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తోటపేట గ్రామంలో ఇటువంటి అమానుష ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 43 కుటుంబాలను గ్రామ పెద్దలు గత పది నెలలుగా వెలివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఊరిలోని కిరాణా కొట్లలో వీరికి సరుకులు…

Read More
ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పతికే.. మీకు తెలియని నిజాలు ఇవే..

ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పతికే.. మీకు తెలియని నిజాలు ఇవే..

పల్లీలలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో 25 నుండి 30 శాతం వరకు ప్రోటీన్ ఉండటం వల్ల శాఖాహారులకు ఇది అద్భుతమైన మాంసకృత్తుల వనరుగా పనిచేస్తుంది. వర్షాకాలంలో తరచూ దాడి చేసే సీజనల్ ఇన్ఫెక్షన్లను తట్టుకోవడానికి పల్లీల్లో ఉండే విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పల్లీలు…

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. త్వరలో కొత్త పథకాన్ని వీరి కోసం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే ప్రభుత్వం రుణాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రుణ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా అందిస్తోంది. అయితే రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తూ మరణిస్తే.. కుటుంబంపై ఆ భారం పడుతుంది. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు లోన్ తిరిగి చెల్లించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో…

Read More
Success Astrology: అయిదు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Success Astrology: అయిదు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

వృషభం: ఈ రాశికి ప్రస్తుతం శని, కుజ, గురు, శుక్ర, బుధులు యోగదాయకంగా మారడం వల్ల ఈ రాశివారి జీవితంలో తప్పకుండా ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజయోగాలు, ధన యోగాలతో పాటు, రాజపూజ్యాలు కూడా కలుగుతాయి. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంతో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. మిథునం: ఈ రాశికి గురు, శుక్ర,…

Read More
Financial Gains: బుధుడికి నీచభంగం.. ఆ రాశుల వారు కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

Ambati Rambabu: ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి రాంబాబు

టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏపీ రాజకీయాల్లో తన ఫేవరెట్ రాజకీయ నాయకుడి ఎవరనేది తెలిపారు.ఈ ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పట్ల ఉన్న గౌరవాన్ని తెలిజయేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, తమ పార్టీ తీసుకొచ్చిన నవరత్నాలు పథకాలు ప్రజలకు చేరాయని, వాటిని బ్రాండెడ్ కమిట్మెంట్‌గా తాము దరించే షర్ట్‌పై వేసుకోవడం తన లక్షణమని పేర్కొన్నారు….

Read More
Financial Gains: బుధుడికి నీచభంగం.. ఆ రాశుల వారు కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ.2000 ఎప్పుడంటే..? పీఎం కిసాన్‌ డబ్బులపై కీలక అప్డేట్‌!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద వచ్చే రూ.2,000 22వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. హోలీకి ముందే డబ్బు రైతుల ఖాతాల్లో జమ అవుతుందని అంచనా వేసినా, ఇప్పటివరకు చెల్లింపులు విడుదల కాలేదు. దీంతో రైతుల్లో తదుపరి విడత ఎప్పుడు వస్తుందనే అనుమానాలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా, పలు నివేదికల ప్రకారం ఈ వారం చివర్లో లేదా మార్చి మధ్యలో…

Read More