తాజావార్తలు
10 ఓవర్లలో 97 పరుగులు.. కట్‌చేస్తే.. 9ఏళ్ల చెత్త రికార్డ్‌ బ్రేక్ చేసిన టీమిండియా ప్లేయర్..!

10 ఓవర్లలో 97 పరుగులు.. కట్‌చేస్తే.. 9ఏళ్ల చెత్త రికార్డ్‌ బ్రేక్ చేసిన టీమిండియా ప్లేయర్..!

2. వినయ్ కుమార్ – 102 పరుగులు (ఎదురుగా ఆస్ట్రేలియా, 2013): బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చిరస్మరణీయ వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయడంతో భారత్ 383 పరుగులు సాధించింది. అయితే, భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ బ్యాటర్లు కూడా అంతే దీటుగా బదులిచ్చారు. ముఖ్యంగా భారత పేసర్ వినయ్ కుమార్ బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోయారు. కేవలం 9 ఓవర్లలోనే వినయ్ కుమార్ 102 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ తీశాడు….

Read More

పాలు, పన్నీర్‌, పప్పులు.. గింజలు.. ఈ ఒక్కటి తీసుకుంటే.. ఇక వాటితో పనే ఉండదు!

మాంసాహారానికి దీటుగా శాకాహారులకు పూర్తి స్థాయి ప్రొటీన్‌ను అందించే అద్భుతమైన ఆహార పదార్థం సోయా. గుడ్డు, చికెన్, మటన్‌లతో సంబంధం లేకుండా కేవలం సోయా తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయి. సోయా మొక్కల వేర్లలో ఉండే రైజోబియం అనే మంచి బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్‌ను గ్రహించి గింజల్లో ప్రొటీన్లు, అమినో యాసిడ్లు తయారవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని సంపూర్ణ ప్లాంట్ ప్రొటీన్ ఫుడ్‌గా పిలుస్తారు. రోజూ ఒక కప్పు మీల్‌మేకర్ లేదా…

Read More
వర్షం నీళ్లు స్వచ్ఛమైనవేనా? వీటిని నేరుగా తాగడం మంచిదేనా..

వర్షం నీళ్లు స్వచ్ఛమైనవేనా? వీటిని నేరుగా తాగడం మంచిదేనా..

వర్షపు నీటి బిందువులు నేలను చేరే ముందు వాతావరణంలోని అనేక పదార్థాలతో సంబంధంలోకి వస్తాయి. గాలిలో ఉండే దుమ్ము, పొగ, కాలుష్య కణాలు, బ్యాక్టీరియా, వైరస్‌లు వంటి సూక్ష్మజీవులు వర్షపు నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల వర్షపు నీరు బయటకు చూడటానికి శుభ్రంగా కనిపించినప్పటికీ, అందులో కంటికి కనిపించని హానికరమైన మూలకాలు ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి వర్షపు నీరు ఎందుకు తాగకూడదు? వర్షాకాలంలో మొదట కురిసే వర్షపు నీటిలో వాతావరణంలో పేరుకుపోయిన దుమ్ము, రసాయనాలు,…

Read More
పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

Varun Chakravarthys Viral Tea Cup Troll: భారత జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. నిన్న ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల అద్భుత ప్రదర్శన జట్టుకు ఈ ఘనతను చేకూర్చింది. అనంతరం, న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు…

Read More
రైతులను ఏడిపించిన కాపర్ గ్యాంగ్.. పట్టుకుని వీధుల గుండా భలే మర్యాద చేసిన పోలీసులు!

రైతులను ఏడిపించిన కాపర్ గ్యాంగ్.. పట్టుకుని వీధుల గుండా భలే మర్యాద చేసిన పోలీసులు!

గంజాయి వ్యసనం యువకులను నేరాల బాట పట్టిస్తోంది. మత్తు కోసం డబ్బులు సమకూర్చుకునేందుకు రైతుల పొలాల్లోని బోర్ మోటార్లనే టార్గెట్ చేసిన ఓ దొంగల ముఠాను ముసునూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించిన ఈ ముఠా గుట్టు రట్టవడంతో స్థానికంగా సంచలనం నెలకొంది. ఏలూరు జిల్లా ముసునూరు మండల పరిధిలో గత కొంతకాలంగా రైతుల పొలాల్లోని బోర్ల వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు ధ్వంసమవుతూ, వాటిలోని విలువైన రాగి తీగలు చోరీకి గురవుతున్నాయి….

Read More
Vaibhav Sooryavanshi : శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ? అసలు ఆ పోస్ట్ నిజమేనా ?

Vaibhav Sooryavanshi : శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ? అసలు ఆ పోస్ట్ నిజమేనా ?

Vaibhav Sooryavanshi : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ట్రోల్ చేశాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో వైభవ్ ప్లేయింగ్ లెవన్‌లో లేకపోవడంతో, అతడు ఒక వివాదాస్పద పోస్ట్‌ను లైక్ చేశాడని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది? అసలు ఆ స్క్రీన్‌షాట్ నిజమేనా లేక ఎవరైనా కావాలని చేసిన ఎడిటింగా? అనే విషయాలను తెలుసుకుందాం. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో…

Read More
ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. అధికారులకు మొర పెట్టుకున్నా..

ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. అధికారులకు మొర పెట్టుకున్నా..

ఆదర్శ వివాహం చేసుకున్నందుకు ఆశీర్వదించాల్సిన పెద్దలే కుల బహిష్కరణ చేసి కక్ష సాధింపు చేపట్టారని ఓ జంట అధికారుల కు ఫిర్యాదు చేశారు. ఆదర్శ వివాహం చేసుకున్నందుకు ఆశీర్వదించాల్సిన పెద్దలే కుల బహిష్కరణ చేసి కక్ష సాధింపు చేపట్టారని ఓ జంట అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన పసుల సంగీత అనే ఎస్సీ మహిళ, బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామం ఎస్టీ కులానికి…

Read More

రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

చాలా మందిక బిర్యానీ పేరు వింటేనే నోరూరిపోతుంది. అసలు అది నచ్చని వారు ఉండడం చాలా చాలా తక్కువ. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఫ్రెండ్స్‌తో కలిసి లేట్ నైట్ బిర్యానీ ఆస్వాదించడం నేటి యువతకు ఒక ట్రెండ్‌గా మారింది. అయితే రాత్రి 10 గంటల తర్వాత బిర్యానీ వంటి భారీ, మసాలా ఆహారాలు తీసుకోవడం శరీర జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. రుచికి ఇచ్చే ప్రాధాన్యత ఆరోగ్యంపై పడకుండా ఉండాలంటే…

Read More
పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

దోసకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే.. ఆహా ఓహో అంటూ ప్లేట్ మొత్తం లాగించేస్తారు

కావాల్సిన పదార్ధాలు : రెండు పెద్ద దోసకాయలు, రెండు పెరుగు కప్పులు 5 పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర, అర కప్పు నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 10 కరివేపాకు ఆకులు, 10 ఎండు మిర్చిని తెలుసుకోవాలి. ముందుగా దోసకాయ తీసుకుని దాని పై తొక్కను తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్త గిన్నెను తీసుకుని రెండు కప్పులు పెరుగు వేసి…

Read More
TS EAPCET 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో 89,252 సీట్లు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం

TS EAPCET 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో 89,252 సీట్లు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం

హైదరాబాద్‌, జూన్‌ 25: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా తొలి విడత వెబ్‌ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభం కానుంది. జులై 1 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో విద్యార్థులకు మొత్తం 89,252 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 81,620 సీట్లు అందుబాటులో ఉండగా, ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా కింద మరో…

Read More