హిందూ మతంలో తిథి ప్రాముఖ్యత ఏమిటి? ఆ తిథుల్లోనే శుభ కార్యాలు ఎందుకు చేస్తారో తెలుసా..?
సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిలో తిథులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మన కాలగణన పద్ధతి ప్రధానంగా చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. అందువల్లనే దీనిని చాంద్రమాన కాలమానం అని పిలుస్తారు. ఒక సంవత్సరాన్ని నెలలుగా, నెలలను పక్షాలుగా, పక్షాలను తిథులుగా విభజించారు. పండుగలు, వ్రతాలు, శుభకార్యాలు అన్నీ తిథి ఆధారంగానే నిర్ణయించబడతాయి. ప్రతి నెలలో 15 కృష్ణ పక్ష తిథులు, 15 శుక్ల పక్ష తిథులు ఉంటాయి. శుక్ల పక్షం చివరి రోజు పౌర్ణమి.. ఆ…
