తాజావార్తలు
Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం..  అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

ఇరాన్‌లోని కోమ్ నగరంలోని ఇరాన్ నిపుణుల సభపై అమెరికా – ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడి చేశాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమైన నిపుణుల సభను వైమానిక దాడిలో లక్ష్యంగా చేసుకున్నారు. అసెంబ్లీలోని అనేక మంది సభ్యులు మరణించారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ, టెలిగ్రామ్ ఛానల్ అయిన ZTV ప్రకారం, దేశ కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సీనియర్ మత నాయకులు…

Read More
ఇదేం పద్దతి.. సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

ఇదేం పద్దతి.. సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషీగా IAS కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండడం లేదన్నారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా హైదరాబాద్‌ వస్తున్నారంటూ పలు జిల్లాల పేర్లు ప్రస్తావించి మరీ సీఎం రేవంత్ అసహనం వ్యక్తం…

Read More
డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు పోవాలా? ఈ 5 సూత్రాలు ఫాలో అవ్వండి!

డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు పోవాలా? ఈ 5 సూత్రాలు ఫాలో అవ్వండి!

50-30-20 నియమం అమలు.. ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించడం మంచి పద్ధతి. 50 శాతం అవసరాలకు, 30 శాతం వ్యక్తిగత ఖర్చులకు, 20 శాతం పొదుపుకు కేటాయిస్తే ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. ఈ నియమం ఎక్కువ మంది కోసం పనిచేసే సులభమైన ఫార్ములాగా భావిస్తున్నారు.

Read More
అరుదైన నీటి కాకుల సందడి.. పక్షి ప్రేమికుల్లో సంతోషం.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!

అరుదైన నీటి కాకుల సందడి.. పక్షి ప్రేమికుల్లో సంతోషం.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!

నీటి కాకులు అరుదుగా కనబడుతుంటాయి. కేవలం చెరువులు.. కుంటల్లో మాత్రమే ఉంటాయి. అయితే, ఈ కాకులు.. చేపలను సైతం తింటాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన కాకులను చూసేందుకు పక్షి ప్రేమికులు ఎగబడుతున్నారు. మరోవైపు, చేపలను తింటూ తమ కడుపుకొడుతున్న నీటికాకులను చూసి మత్స్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పంట పొలాల సమీపంలో ఉన్న నాగయ్య కుంటలో నీరు కాకులు వందల సంఖ్యలో వచ్చి చెరువులో సందడి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని…

Read More
Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ, ఎం.తోటూరు గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని కాళ్ళ.తులసిదాస్ అనే పాడి రైతు వద్ద సుమారు ఎనిమిది ఆవులు ఉన్నాయి. వాటిల్లో సిరి అనే ఆవు మంగళవారం ఉదయం మొదటి కాన్పులో మగ దూడను జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు తలలు ఉండటంతో గ్రామం ఒక్కసారిగా వార్తలలోకి…

Read More
Andhra: ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టారు.. చివరకు..

Andhra: ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టారు.. చివరకు..

గత ఏడాది అక్టోబర్ 29న బాపట్ల జిల్లా కర్లపాలంలోని అయ్యప్ప స్వామి గుడి వద్దకు సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కర్రి లక్ష్మీ ప్రసన్న వచ్చారు. ఆమె వస్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరూ యువకులు బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని బుద్దాం వైపు వెళ్లిపోయారు. దీంతో మహిళా పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి ఈ చెయిన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే…..

Read More
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..? అసలు నిజం ఇదే..!

మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..? అసలు నిజం ఇదే..!

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎక్కువగా వృద్ధుల్లో కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అంశాలు దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ చక్కెర–ఉప్పు ఉన్న స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్ వంటివి దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఆంకాలజిస్ట్ డాక్టర్ జయేష్ శర్మ వివరణ ప్రకారం.. క్యాన్సర్‌కు సంబంధించిన భయాల్లో చాలా వరకు అపోహలు…

Read More
మెగాఫోన్‌తో సత్తా చాటుతున్న లేడీ కెప్టెన్లు

మెగాఫోన్‌తో సత్తా చాటుతున్న లేడీ కెప్టెన్లు

మెగాఫోన్‌ను హ్యాండిల్ చేస్తున్న లేడీ కెప్టెన్లు – టాలీవుడ్‌లో మహిళా దర్శకుల కొత్త ట్రెండ్ సినిమా రంగంలో మంచి గుర్తింపు సాధించిన తర్వాత తదుపరి అడుగు ఏమిటి? ఈ ప్రశ్న ప్రస్తుతం పలువురు స్టార్ నటీనటులలో వినిపిస్తోంది. అనుభవం, క్రియేటివిటీ, కథలపై అవగాహన పెరిగిన కొద్దీ నటులు దర్శకత్వం, నిర్మాణం వైపు మళ్లడం సహజమే. ఇప్పుడు టాలీవుడ్‌లో అదే ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. నటుల నుంచి దర్శకుల దిశగా కొత్త ప్రయాణం కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక…

Read More
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !

పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !

చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యంగా తెల్లవారుజామున దొంగలు దోపిడీకి యత్నించారు. తాము చేసే ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని ముందే పసిగట్టిన దొంగలు.. బ్యాంకు ఆవరణలోని కెమెరాలపై బ్లాక్ స్ప్రే కొట్టి వాటిని పని చేయకుండా చేశారు. అనంతరం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ షట్టర్‌ను కట్ చేస్తుండగా, ఒక్కసారిగా దోపిడీ హెచ్చరిక సైరన్ మోగింది….

Read More
Megastar Chiranjeevi : నా కిడ్నీ మార్పిడికి చిరంజీవి 70 లక్షలు ఖర్చు చేశాడు.. టాలీవుడ్ విలన్..

Megastar Chiranjeevi : నా కిడ్నీ మార్పిడికి చిరంజీవి 70 లక్షలు ఖర్చు చేశాడు.. టాలీవుడ్ విలన్..

సినీ పరిశ్రమలో విలన్ గా పేరుగాంచిన నటుడు పొన్నంబళం. ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలలో ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలతో పాపులర్ అయ్యాడు. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. తన ఆరోగ్యం విషయంలో చిరంజీవి చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నారు. కిడ్నీలు పూర్తిగా పాడై, తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, జీవనంపై ఆశలు కోల్పోయి, మరణించాలని కోరుకున్న సమయంలో చిరంజీవిని సంప్రదించినట్లు ఆయన తెలిపారు. ఆ కష్టకాలంలో పొన్నంబళం చిరంజీవికి…

Read More