తాజావార్తలు
PM Kisan: పీఎం కిసాన్‌ లబ్దిదారులకు కేంద్రం డెడ్ లైన్.. ఏప్రిల్ 30లోగా ఈ పని చేయకపోతే డబ్బులు కట్..

PM Kisan: పీఎం కిసాన్‌ లబ్దిదారులకు కేంద్రం డెడ్ లైన్.. ఏప్రిల్ 30లోగా ఈ పని చేయకపోతే డబ్బులు కట్..

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్దిక సాయం అందిస్తోంది. మూడు విడతల చొప్పున వీటిని అందిస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున వీటిని రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ 22వ విడత సొమ్మును విడుదల చేశారు. ఇవి రైతుల అకౌంట్లలో ఇప్పటికే జమ అయ్యాయి. అయితే జమకానివారికి కేంద్ర…

Read More
ఓరి దుర్మార్గుడా ఎంతకు తెగించావ్‌రా.. ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి..

ఓరి దుర్మార్గుడా ఎంతకు తెగించావ్‌రా.. ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి..

బెంగళూర్‌లో దారుణం జరిగింది. ఆరు సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసిన ఓ నిందితుడు, ప్లాస్టిక్ తాడుతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డుపక్కన ఉన్న డ్రెయిన్‌లో పడేశాడు. సోమవారం సాయంత్రం కిడ్నాప్ అయిన బాలిక, అదే రాత్రికి హత్యకు గురైంది. బాలిక కిడ్నాప్ కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మెయిన్ రోడ్డుపక్కన ఉన్న ఫుట్‌పాత్ డ్రెయిన్ వద్ద కీలక ఆధారం లభించింది. అక్కడ ఉన్న ఒక ప్లాస్టిక్…

Read More
వారానికి 3 సార్లు అంజీర తింటే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్యలపై తిరుగులేని రామబాణం..!

వారానికి 3 సార్లు అంజీర తింటే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్యలపై తిరుగులేని రామబాణం..!

జీర్ణక్రియ మెరుగుదల, మలబద్ధక నివారణ: అంజీర పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి, ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారు రాత్రిపూట నీటిలో నానబెట్టిన అంజీరను ఉదయాన్నే తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ: అంజీరలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేసి, అధిక రక్తపోటును (BP) అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, రక్తనాళాల్లో పూడికలు…

Read More

OTT Movie: ఐరన్‌రాడ్‌తో నరమేధం సృష్టించే సైకో కిల్లర్.. ఓటీటీ ట్రెండింగ్‌ టాప్‌లో రియల్ క్రైమ్ స్టోరీ

ఓటీటీలో ఇప్పుడు సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ ఈ మధ్యన రియల్ స్టోరీలకు ఆదరణ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఇతర భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా…

Read More
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs ENG Head to Head Records: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవాన్ని మరువకముందే భారత యువ జట్టు మరో సవాలుకు సిద్ధమైంది. జులై 1 నుంచి ప్రారంభం కానున్న సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా బలమైన ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరగబోయే హోరాహోరీ పోరుపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐర్లాండ్ చేతిలో పరాభవం.. ఇంగ్లాండ్‌పై ప్రతీకారానికి సై..! భారత క్రికెట్ జట్టుకు ఇటీవల…

Read More
Monalisa: మోనాలిసా ప్రేమ వివాహంపై స్పందించిన తండ్రి.. ఫర్మాన్ ఖాన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడుగా

Monalisa: మోనాలిసా ప్రేమ వివాహంపై స్పందించిన తండ్రి.. ఫర్మాన్ ఖాన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడుగా

గతేడాది ప్రయాగ్ రాజ్ కుంభమేళా లో పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె తన తేనె కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా క్రేజ్ ను చూసి చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మోనాలిసా భోంస్లే ఇటీవల కేరళలో వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ఫర్మాన్ ఖాన్‌ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది….

Read More
పాక్ ఉగ్ర ప్రేమకు సజీవ సాక్ష్యం! భారత్ దాడుల్లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం..!

పాక్ ఉగ్ర ప్రేమకు సజీవ సాక్ష్యం! భారత్ దాడుల్లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం..!

భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన ‘ఆపరేషన్ సిందూర్’ జరిగి ఏడాది పూర్తయిన వేళ, పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత దాడిలో నామరూపాలు లేకుండా పోయిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ‘మర్కజ్ సుభానల్లా’ను పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక అండదండలతో పునర్నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక దృశ్యాలు బయటకు వచ్చాయి. సరిగ్గా ఏడాది క్రితం, 2025 మే 7న తెల్లవారుజామున 1:07 గంటలకు, భారత యుద్ధ విమానాలు సరిహద్దులు దాటి…

Read More
ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. వినూత్న రీతిలో నిరసనకు దిగిన జనసేన నేత

ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. వినూత్న రీతిలో నిరసనకు దిగిన జనసేన నేత

ముదినేపల్లి మండలం వనుదుర్రు శివారు కొత్తపల్లిలోని పంచాయతీ మంచినీటి పథకానికి కేటాయించిన స్థలంలో ఈ ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో మంచినీటి చెరువు కట్టపై ఐదు ఇళ్లు, ఒక పశువుల పాకతో పాటు వాటికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ప్రజా ప్రయోజనార్థం ఉద్దేశించిన మంచినీటి చెరువు అపవిత్రమవుతోందని, వీటిని తక్షణమే తొలగించాలని కోరుతూ జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ సభ్యుడు మట్టపూడి మదన్‌కుమార్ గత…

Read More
Cooking oil: ఈ వంటనూనెలు సైలెంట్‌ కిల్లర్స్.. ఇంతకీ మీరు వాడే నూనె మంచిదేనా?

Cooking oil: ఈ వంటనూనెలు సైలెంట్‌ కిల్లర్స్.. ఇంతకీ మీరు వాడే నూనె మంచిదేనా?

ఇలా నూనెను పదే పదే వేడి చేయడం వల్ల విషపూరిత పదార్థాలు ఏర్పడతాయని, ఇవి రక్త నాళాలను దెబ్బతీస్తాయని, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఆవ నూనె, ఆలివ్ నూనె, వేరుశెనగ నూనెను రొటేషన్‌లో ఉపయోగించడం ప్రయోజనకరం. అయితే మీరు ఏ నూనె ఉపయోగించినా, జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.

Read More
ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది. ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్రాణాలపైకే తెస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి మట్టుబెట్టడం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల పట్టణంలో గోవిందులపల్లెకు చెందిన కొలగాని అంజయ్య చిట్టి వ్యాపారం నడిపేవాడు. అంజయ్య దగ్గర భాషాజీ శ్రీను చిట్టి కడుతున్నాడు. మధ్యలో ఏవో అవసరాలతో…

Read More