తాజావార్తలు
Tollywood: చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్స్.. విమానం నడిపే ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్స్.. విమానం నడిపే ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

సినీ పరిశ్రమలో, నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగినవారు.. తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగుపెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలెట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా…

Read More
ముచ్చింతల్‌లో శ్రీసుదర్శన మహామంత్ర హోమం.. ప్రత్యక్ష ప్రసారం..

ముచ్చింతల్‌లో శ్రీసుదర్శన మహామంత్ర హోమం.. ప్రత్యక్ష ప్రసారం..

ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్పూర్తి కేంద్రం.. దివ్యసాకేత క్షేత్రంలో శనివారం నుంచి (30-5-2026) 9-6-2026 వరకు శ్రీసుదర్శన మహామంత్రహోమం జరుగనుంది.. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో.. పర్యవేక్షణలో పూజలు ప్రతిరోజు ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు హోమాలు, పారాయణాలు జరుగుతాయి.. అయితే.. ఏ రోజైనా ప్రత్యక్షంగ కూడా ఉచితంగా పాల్గొనవచ్చు. దీనికి ఎలాంటి రుసుమేమి లేదు.. శనివారం ఉదయాన్నే . శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ…

Read More
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు వస్తున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందంటే

సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు వస్తున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందంటే

ఇటీవలి కాలంలో వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. చలి, వర్షం, కొన్ని ప్రాంతాల్లో తేమ దుమ్ము పెరిగింది. ఈ రకమైన వాతావరణంలో ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. తరచుగా తుమ్ములు, ముక్కులో దురద, జలుబు వంటి సమస్యలు సంభవిస్తుంటాయి. కానీ చాలా మంది దీనిని అలెర్జీగా భావించి విస్మరిస్తారు. కానీ అది పెద్ద సమస్యకు సంకేతం కావచ్చని మర్చిపోకూడదు. సాధారణంగా శరీరం కొత్త వాతావరణానికి అనుగుణంగా ఉండాలి. కానీ సీజన్‌ మారిన ప్రతిసారి వివిధ రకాల ఆరోగ్య ప్రతిచర్యలు…

Read More
Tanikella Bharani: ఆ సినిమా ఒక నిశబ్ధ విప్లవం.. తెలుగులోనే వచ్చిన గొప్ప చిత్రం.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Tanikella Bharani: ఆ సినిమా ఒక నిశబ్ధ విప్లవం.. తెలుగులోనే వచ్చిన గొప్ప చిత్రం.. తనికెళ్ల భరణి కామెంట్స్..

దర్శకులు కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సప్తపది చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కథానాయకుడు తనికెళ్ళ భరణి మాటల్లో, దర్శకుడు కథనాన్ని ఎంతగా మౌనంగా, ప్రతీకాత్మకంగా చెప్పాడో స్పష్టమవుతుంది. సాక్షి రంగారావు పోషించిన పాత్ర నుండి, యాజులుగారి కుటుంబంలో జరిగే సంక్లిష్ట సంఘటనల వరకు ప్రతీదీ ఒక లోతైన అంతరార్థాన్ని కలిగి ఉంటుంది. యాజులు తన కూతురు జానకమ్మ ఒక నాట్యాచార్యుడిని వివాహం చేసుకున్నందుకు ఆమెను దూరం చేస్తారు. ఈ…

Read More
Toxic Movie: టాక్సిక్ సినిమా బడ్జెట్.. కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. ఎవరికి ఎంత రెమ్యునరేషన్స్ అంటే..

Toxic Movie: టాక్సిక్ సినిమా బడ్జెట్.. కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. ఎవరికి ఎంత రెమ్యునరేషన్స్ అంటే..

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో టాక్సిక్ ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మేకర్స్..ఈ సినిమా విషయంలో ప్రేక్షకులలో ఏదోక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా.. ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా…

Read More
మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ సినిమాపై అంచనాలను పెంచేయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ గ్లామరస్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది. 

Read More
Smartphone: వామ్మో.. ఇక కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిందే..

Smartphone: వామ్మో.. ఇక కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిందే..

గతంలో మొబైల్ కంపెనీల మధ్య పోటీ వల్ల తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చేవి. కానీ ఇకపై ఆ రోజులు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ డిస్కౌంట్లు ఇచ్చే పండుగ సీజన్ సేల్స్‌లో కూడా ఇకపై ఆఫర్లు తగ్గే ఛాన్స్‌ ఉంది. కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి ఫోన్ల ధరలను 30 శాతానికి పైగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ ఫోన్ కొనాలని ప్లాన్ చేసే వాళ్లు ఎక్కువ రోజులు…

Read More
Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా తర్వాత రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో T55 సినిమా రూపొందుతోంది . ధనుష్ నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధనుష్ రూ.45 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ సక్సెస్ ఫుల్ హీరో. అయితే తన కొత్త సినిమాకు…

Read More
ముస్తాఫిజుర్ విడుదలతో బంగ్లా సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో ఆడబోమంటూ బెదిరింపులు..?

ముస్తాఫిజుర్ విడుదలతో బంగ్లా సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో ఆడబోమంటూ బెదిరింపులు..?

బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) శనివారం ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ వివాదం మరింత రాజుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐని ఇబ్బందుల్లో పెట్టేందుకు బంగ్లాదేశ్ పలు నిర్ణయాలు తసీుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 కాంట్రాక్ట్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని బీసీసీఐ కోరడంతో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మరో కీలక అడుగు…

Read More
మందు బిళ్ల అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. ఆ తర్వాత కడుపులోంచి వచ్చిన సౌండ్స్ చూసి అంతా షాక్!

మందు బిళ్ల అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. ఆ తర్వాత కడుపులోంచి వచ్చిన సౌండ్స్ చూసి అంతా షాక్!

కొన్నిసార్లు మనం పరధ్యానంలో చేసే చిన్న తప్పులు ఊహించని ప్రమాదాలకు, వింత పరిస్థితులకు దారితీస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలో ఒక మహిళకు ఎదురైంది. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన కార్లీ బెల్‌మర్ (Carli Bellmer) అనే 27 ఏళ్ల పాడ్‌కాస్టర్, మందు బిళ్ల అనుకుని పొరపాటున ఆపిల్ ఎయిర్‌పాడ్ (AirPod) మింగేసి వార్తల్లో నిలిచింది. అసలేం జరిగిందంటే?.. అమెరికాకు చెందిన 27 ఏళ్ల కార్లీ బెల్‌మర్ రాత్రి వేళ నిద్రపోవడానికి మంచంపైకి వెళ్లే ముందు తీవ్రమైన నొప్పితో…

Read More