తాజావార్తలు
సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ అదృష్టం కలిసి వచ్చింది. సముద్రంలో వేసిన వలలకు పెద్దపెద్ద చేపలు భారీ ఎత్తున చిక్కడంతో గంగపుత్రులకు పంట పండింది. అందులోనూ.. కొమ్ముకోణం చేపలు.. విలువైన ఎల్లోఫిన్ ట్యూనా చేపలు అధిక సంఖ్యలో లభించడంతో సంబర పడిపోయారు. సముద్రంలో వలలకు చిక్కిన ఈ చేపలను మత్స్యకారులు తమ పడవలలో తీసుకువచ్చి కాకినాడలోని కుంభాభిషేకం రేవు ఒడ్డుకు చేరవేయడంతో సందడి నెలకొంది. భారీగా బరువు కూడా ఉండడంతో ఆయా చేపలను ఒడ్డుకు…

Read More
Shriya Saran: హీరోయిన్ శ్రియ ఫ్యామిలీ వెకేషన్.. కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్

Shriya Saran: హీరోయిన్ శ్రియ ఫ్యామిలీ వెకేషన్.. కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్

తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్లలో శ్రియ శరణ్ కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకేటష్ వంటి సీనియర్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిందీ అందాల తార.

Read More
Samatha Kumbh 2026: సాకేత రాముని సేవలో మైహోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు

Samatha Kumbh 2026: సాకేత రాముని సేవలో మైహోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు

ప్రతీరోజూ సుప్రభాత సేవతో మొదలయ్యే కార్యక్రమాల్లో.. అష్టాక్షరీ మంత్రజపం, ఆరాధన, సేవాకాలం, నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, శాత్తుముఱై, తీర్థప్రసాద గోష్టి, బలిహరణ నిత్యం ఉంటాయి. మూడవ రోజు ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. మాఘమాస పూర్ణిమ సందర్భంగా భక్తులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రవచనం చేశారు. ఈ పూర్ణిమ అత్యంత పవిత్రమైనది, విశేష ప్రభావం కలిగినదని స్వామి తెలిపారు. గరుడ సేవలో వేంచేసిన 18 మంది పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు నిర్వహించారు….

Read More
Allu Sirish Haldi: అల్లు వారి హల్దీ వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉపాసన

Allu Sirish Haldi: అల్లు వారి హల్దీ వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉపాసన

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి షురూ అయ్యింది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇదివరకే అల్లు శిరీష్, నయనిక తమ స్నేహితులకు దుబాయిలో ఘనంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. తాజాగా అల్లు శిరీష్ ఇంట్లో పసుపు దంచే వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అల్లు మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి పసుపును…

Read More
సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

ఎండాకాలం జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు బొప్పాయిని అస్సలు తినొద్దు.. పెద్ద కథే ఉందిగా..

కడుపు సమస్యలకు అరటిపండ్లు, బొప్పాయి వంటి పండ్లను తినడం చాలా మంచిది. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందువల్ల, మలబద్ధకంతో బాధపడేవారు బొప్పాయి తినాలని సలహా ఇస్తారు. ఇది ఆరోగ్యానికి అనేక ఇతర విధాలుగా కూడా మేలు చేస్తుంది. అయితే, బొప్పాయికి శరీరాన్ని వేడి చేసే గుణం ఉంది. కావున.. వేసవి కాలంలో బొప్పాయి పండును తినవచ్చా..? దీనిని వేసవిలో తినడం సురక్షితమేనా, లేదా దాని వల్ల…

Read More
“రోజూ 30 నిమిషాల నడక – ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే సులభమైన రహస్యం!”

“రోజూ 30 నిమిషాల నడక – ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే సులభమైన రహస్యం!”

ఆరోగ్య రహస్యం ఇదే – ప్రతిరోజూ నడకతో లభించే లాభాలు-Health Tips | A2Z Chroniclehttps://studio.youtube.com/video/Yw1P6OD4sDw/edit 🚶‍♂️ రోజూ నడవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలుhttps://studio.youtube.com/video/Y-56acD0Sng/edit ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు నడవడం వల్ల కూడా మన శరీరం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బిజీ జీవితంలో మన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కాస్త కష్టంగా మారింది….

Read More
సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

Analog Hobbies Trend: GenZని ఊపేస్తున్న ‘గ్రాండ్మా హాబీస్’.. కొత్త ట్రెండ్‌కు యూత్‌ ఫిదా

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో పనిచేసే 23 ఏళ్ల ఎమ్మా మెక్ టాగర్ట్, పని ముగిసిన తర్వాత కూడా ఫోన్‌కే అతుక్కుపోయేది. ఈ అలవాటు నుంచి బయటపడటానికి ఆమె ‘నీడిల్‌ పాయింట్’ అనే కుట్టు పనిని ఎంచుకుంది. ఆశ్చర్యకరంగా, ఇది ఆమె ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఒక వ్యాపారంగా కూడా మారింది. ఎమ్మా ఒక్కరే కాదు, నేడు వేలాది మంది యువతీ యువకులు డిజిటల్ ప్రపంచం నుంచి తప్పించుకోవడానికి మట్టి పాత్రల తయారీ, తోటపని వంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఎందుకు…

Read More
Health Tips: డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Health Tips: డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Health Tips: ఈ రోజుల్లో డయాబెటిస్ సర్వసాధారణమైపోయింది. నలభై ఏళ్ల తర్వాత చాలా మందికి చక్కెర సమస్యలు మొదలవుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా టైప్ 1 ఉన్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగిస్తుంది. డయాబెటిస్‌లో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పాలు, పెరుగు వంటి పోషకమైన ఆహారాన్ని తినాలా వద్దా అనే దానిపై తరచుగా అపార్థాలు ఉంటాయి. దీని గురించి…

Read More
మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?

మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?

సాధారణంగా మానవ జననం తల్లి గర్భం నుంచి తొమ్మిది నెలల తర్వాత జరుగుతుంది. అయితే, మనిషి పుట్టడానికి తొమ్మిది నెలలు మాత్రమే ఎందుకు పడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేటి జీవశాస్త్రం పిండం అభివృద్ధి గురించి వివరించింది. కానీ, అంతకుముందే మన మత గ్రంథాలు, పురాణ గ్రంథాల్లో మనిషి జన్మకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలల ప్రయాణంలో శారీరక అభివృద్ధి మాత్రమే కాకుండా అనేక అంశాలు మిళితమై ఉంటాయి. ఆత్మ,…

Read More
సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

Telangana: డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో భద్రాచలంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు పెట్టిన ఆర్కే షాపింగ్ మాల్ యాజమాన్యానికే కుచ్చుటోపి పెట్టి పట్టుచీరలు మాయం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు ముగ్గురు వృద్ధ మహిళలు. మహిళలకు 999 రూపాయలకు మూడు చీరలు, పురుషులకు 1+1 అఫర్, పట్టుచీరలపై ప్రత్యేక ఆఫర్లు పెట్టడంతో పక్కా ప్లాన్‌తో వచ్చిన ముగ్గురు మహిళలు రద్దీ అదును చూసి ఖరీదైన పట్టుచీరలపై కన్నేశారు. కచ్చితంగా దొరికినవి దొరికినకాడికి ఈ కన్నింగ్ మహిళలు సెలక్ట్ చేసి మరీ…

Read More