నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..
ఏకాంతంగా ఉన్న జంటను బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.. వారిని ఫోటోలు తీసి బంగారం, జేబులోని డబ్బు దర్జాగా దోచుకునే ముఠాగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు బ్లేడ్ బ్యాచ్ ను అరెస్ట్ చేసిన వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు. వరంగల్ లో మిల్స్ కాలనీ PS పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను ఈ ముఠా టార్గెట్ చేసింది…..
