ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?
ఇరాన్, అమెరికా-ఇజ్రయెల్ యుద్దం న్యూక్లియర్ వార్గా మారుతోందా ? అటు అమెరికా ఇటు ఇరాన్లో ఒకే రోజు భూప్రకంపనలు రావడం తీవ్ర కలకలం రేపింది. రెండు దేశాలు కూడా అణుపరీక్షలు నిర్వహించినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్తో యుద్దం సాగుతున్న వేళ ఇరాన్ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యింది. గెరాష్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్లో భూకంపంపై పలువురు నిపుణులు…
