తాజావార్తలు
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలో అర్థరాత్రి జరిగిన కొన్ని భయానక దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేరిచెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు ఇప్పుడు గ్రామమంతటా చర్చనీయాంశంగా మారాయి. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తులు అక్కడ ఉన్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చెరువు గట్టుపై తెల్లని ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి ఉన్నాయి. పూజల మధ్యలో ఒక చెక్క బొమ్మను ఉంచి, దాని చుట్టూ వింత ఆకృతులను గీశారు….

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

Rama Navami 2026: సీతారాముల కళ్యాణం చూతము రారండి.. టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే..

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 27, 28న వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల టికెట్లను bhadradritemple.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభించారు ఈవో దామోదర్ రావు. దేశ నలుమూలల నుంచి శ్రీరామనవమికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆన్ లైన్ ద్వారా 10వేల 920 టికెట్లు, నాలుగు ప్రత్యేక కౌంటర్ల ద్వారా 4వేల 665 మాన్యువల్ టికెట్లు విక్రయించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు….

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్..? ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ ఏమన్నాడంటే..?

Suryakumar Yadav Retirement Announcement: భారత క్రికెట్ చరిత్రలో ఐసీసీ ట్రోఫీని అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించారు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ గెలిచిన తర్వాత, అందరి దృష్టి సూర్య రిటైర్మెంట్‌పై పడింది. 35 ఏళ్ల వయసు కావడంతో, ఆయన ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్య ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు….

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

అదృష్ట ద్వారం తెరుచుకుంది! గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశులకు భారీ లాభాలు, డబ్బే డబ్బు..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రత్యేక గ్రహాల కలయికలు శుభఫలితాలను అందిస్తాయని విశ్వసిస్తారు. ఇప్పుడు అలాంటి శుభయోగాలలో ఒకటైన ‘గజకేసరి రాజయోగం’ ఏర్పడబోతోంది. స్వచ్ఛత, శాంతికి ప్రతీక అయిన చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో దేవగురు బృహస్పతి ఉన్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం 12 రాశులలో ముఖ్యంగా మూడు రాశుల వారికి ప్రత్యేకంగా అదృష్టాన్ని…

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

Meesho: మీషోకు భారీ ఎదురుదెబ్బ.. యాప్‌లో ఈ విషయం దాచినందుకు రూ.1,500 కోట్ల నోటీసు!

Meesho Income: చౌకైన, సరసమైన వస్తువులకు ప్రసిద్ధి చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఆదాయపు పన్ను శాఖ ఆ కంపెనీకి మొత్తం రూ.1,500 కోట్ల (సుమారు $1.5 బిలియన్లు) భారీ పన్ను నోటీసు జారీ చేసింది. మీషో తన వాస్తవ ఆదాయాన్ని తక్కువగా చూపించిందని ఆరోపించింది. ఈ వార్త యాప్‌లో ప్రతిరోజూ చౌక డీల్స్ కోసం వెతుకుతున్న లక్షలాది మంది కస్టమర్లకు కూడా ముఖ్యమైనది. ఎందుకంటే ఏదైనా ఈ-కామర్స్ కంపెనీపై గణనీయమైన…

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

Paint Fumes Health Risks: కొత్త పెయింట్ వాసన చూస్తున్నారా? మీ ఊపిరితిత్తులు ప్రమాదంలో ఉన్నట్లే!

కానీ, నిజానికి అది ఒక ప్రమాద హెచ్చరిక. పెయింట్ల నుంచి విడుదలయ్యే VOCs (Volatile Organic Compounds)మన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి: ఇల్లు అందంగా కనిపించాలని రంగులు వేయిస్తాం. కానీ ఆ రంగుల వెనుక దాగి ఉన్న రసాయనాలు మన ఇంట్లోని గాలిని కలుషితం చేస్తాయని మీకు తెలుసా? పెయింట్ వేసిన గదిలోకి వెళ్ళగానే దగ్గు రావడం, గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించడం, ఛాతీలో బిగుతుగా…

Read More
Horoscope Today: హమ్మయ్య.. వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: హమ్మయ్య.. వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 9, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం నెలకొనే అవకాశముంది. వృషభ రాశికి చెందిన వారికి ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగే సూచనలు ఉన్నాయి.  మిథున రాశి వారికి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు….

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

Video: ఫైనల్‌లో గొడవ.. కోపంతో బంతి విసిరిన అర్షదీప్.. డారెల్ మిచెల్ ఏం చేశాడంటే?

Arshdeep Singh Daryl Mitchell Fight: ఐసీసీ మెన్స్ టీ 20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు (India national cricket team) వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand national cricket team) మధ్య జరిగిన పోరు ఆసక్తికర మలుపు తీసుకుంది. మ్యాచ్ సమయంలో భారత వేగబౌలర్ అర్షదీప్ సింగ్ (Arshdeep Singh), న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డారెల్ మిచెల్ (Daryl Mitchell) మధ్య చిన్న గొడవ…

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

భారత జట్టు (India national cricket team) అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ (New Zealand national cricket team) ను ఫైనల్‌లో 96 పరుగుల తేడాతో ఓడించి ఐసీసీ ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయం ద్వారా భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నాయకత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్‌లో ఎన్నో చారిత్రాత్మక రికార్డులను సృష్టించింది….

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

Parliament Budget Session: స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?

దేశంలో ఎండలు ముదురుతున్నట్లే.. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచనున్నాయి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్‌ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం,బడ్జెట్ చర్చలు, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లు సహా ఇతర బిల్లులపై చర్చలు జరగనున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడం,రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద…

Read More