మనుషుల మధ్య దూరం పెంచుతున్న టెక్నాలజీ.. డిజిటల్ తోడు వెనుక ఉన్న ప్రమాదాలేంటి?
నేటి ఆధునిక కాలంలో ఒంటరితనం అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిలా మారుతోంది. మనుషుల మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ, మనసు పంచుకునే తోడు కోసం అన్వేషణ ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే శరవేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధస్సు (AI), ఇప్పుడు కేవలం పనులకే పరిమితం కాకుండా మనుషుల వ్యక్తిగత భావోద్వేగాల్లోకి కూడా చొరబడుతోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన “AIతో ప్రేమ, పెళ్లి” అనే అంశాలు నేడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ‘జెన్ జీ’…
