తాజావార్తలు
ప్రతి నెలా 5000 మంది గిగ్ కార్మికులను తొలగిస్తున్న జొమాటో! కారణం ఏంటంటే..?

ప్రతి నెలా 5000 మంది గిగ్ కార్మికులను తొలగిస్తున్న జొమాటో! కారణం ఏంటంటే..?

2025 డిసెంబర్ 25, 31 తేదీలలో గిగ్ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. గిగ్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తమ గొంతులను వినిపించారు. ఇంతలో ఆన్‌లైన్ డెలివరీ కంపెనీ జొమాటో వ్యవస్థాపకుడు, CEO దీపిందర్ గోయల్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కంపెనీ ప్రతి నెలా సుమారు 5,000 మంది కార్మికులను తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదనంగా ప్రతి నెలా దాదాపు 150,000 నుండి 200,000 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ప్లాట్‌ఫామ్‌ను వదిలివేస్తున్నారు….

Read More
Bad Smell: బ్రష్ కాదు.. ఇలా చేస్తే నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు..

Bad Smell: బ్రష్ కాదు.. ఇలా చేస్తే నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు..

నోటి దుర్వాసన, చాలా మంది వ్యక్తులు ఎదుర్కొనే ఒక సమస్య, తరచుగా దీనిని బాధితులు స్వయంగా గుర్తించలేరు. పది మందిలో ఎనిమిది మందికి నోటి దుర్వాసన ఉంటుందని అంచనా. ఈ సమస్య సామాజిక సంబంధాలపై ప్రభావం చూపగలదు. మన నోటికి మన ముక్కు ఒక సెంటీమీటర్ దూరంలో ఉన్నప్పటికీ, మన నోటిలోని వాసన మనకే తెలియదు. కానీ ఇతరులు సులభంగా గమనించగలరు. ఈ సమస్యకు మూల కారణాలను అర్థం చేసుకోవడం, సరైన పరిష్కారాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం….

Read More

తిన్న తిండి కొవ్వుగా మారకుండా ఉండాలంటే ఇలా చేయండి.. డాక్టర్లు చెప్పిన సూపర్ సీక్రెట్స్..

మధ్యాహ్నమైనా, రాత్రైనా.. కడుపునిండా భోజనం చేయగానే చాలామందికి తీవ్రమైన నీరసం, నిద్రమత్తు ఆవహిస్తాయి. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా మంచం మీదకో, సోఫాలోకో చేరి విశ్రాంతి తీసుకుంటారు లేదా కునుకు తీస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తిన్న తర్వాత కేవలం 10 నిమిషాల పాటు తేలికపాటి నడక సాగిస్తే శరీరానికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. భోజనం చేసిన…

Read More
Telangana: కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?

Telangana: కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?

జనవరి 10 1997.. ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది ఓ ఘటన. తెల్లవారేసరికి రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసింది ఆ వార్త. జరిగి 29 సంవత్సరాలు గడుస్తున్న ఆ ఊరి ప్రజలకు ఆ ఘటన తాలూకు దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. నక్సల్స్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడి చేసి..స్టేషన్‌ను పేల్చివేశారు..ఈ ఘటన లో 16 మంది పోలీసుల ప్రాణాలు తీయడమే కాక ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. భద్రాద్రి…

Read More
ఓర్నాయనో.. వీటిని తింటున్నారా..? మీ కిడ్నీల్లో రాళ్లు జమచేసుకుంటున్నట్లే..

ఓర్నాయనో.. వీటిని తింటున్నారా..? మీ కిడ్నీల్లో రాళ్లు జమచేసుకుంటున్నట్లే..

ఈ రోజుల్లో చాలా మందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. కిడ్నీల్లో రాళ్ల సమస్య తరచుగా సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, చెడు జీవనశైలి అలవాట్లతో ముడిపడి ఉంటుంది. చాలా మంది తరచుగా శరీరంలో కొన్ని ఖనిజాల స్థాయిలను పెంచి, రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటారు. ప్రారంభంలో లక్షణాలు తేలికపాటివిగా ఉండవచ్చు.. కానీ కాలక్రమేణా, ఈ సమస్య తీవ్రమైన నొప్పికి, ఇతర సమస్యలకు దారితీయవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల వల్ల…

Read More
Bad Smell: బ్రష్ కాదు.. ఇలా చేస్తే నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు..

ఇరాన్‌ బిగ్‌ షాక్‌.. ఆయిల్‌ రవాణా కోసం కొత్త మార్గం తెరిచిన సౌదీ!

మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, హోర్ముజ్ జలసంధిలో ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఇంధన సరఫరా అంతరాయం కలగకుండా సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించడం ప్రారంభించింది. ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టు నుంచి ముడి చమురు ట్యాంకర్లు భారత పోర్టుల వైపు ప్రయాణిస్తున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 20 శాతం హోర్ముజ్ జలసంధి గుండా జరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు ఎక్కువ భాగం…

Read More

Viral Video: భలారే భలా.. అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

14 ఏళ్ల బాలుడు ఏకంగా ఓ అడవి పందితోనే తలబడి తన ప్రాణాలు కాపాడుకున్న ఘటన ఒడిశాలోని కటక్‌ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ఆ బాలుడి ధైర్య సహసాలు చూసిన నెటిజన్లు ఆపద ఎదురైనప్పుడు.. సమయస్పూర్తితో వ్యవహరిస్తే.. ఎంతటి ప్రమాదం నుంచైన ఈజీగా తప్పించుకోవచ్చని నిరూపించారని కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాల్‌పుర్‌ గ్రామానికి చెందిన సుమన్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ కాలువ…

Read More
Bad Smell: బ్రష్ కాదు.. ఇలా చేస్తే నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు..

ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే.. గుండెపోటు రాకముందే అలర్టవ్వండి..

ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు లక్షణాలు, కారణాలు అలాగే.. గుండెకు సంబంధించిన సమస్యలపై అవగాహనతో ఉండటం ముఖ్యం.. అయితే.. గుండెపోటుకు ఒక ప్రధాన కారణం ధమనులలో అడ్డంకులు ఏర్పడటం. గుండె ధమనులలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు, అది గుండెకు సరైన రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది గుండెపోటుకు దారితీయవచ్చు. వైద్య పరిభాషలో, దీనిని…

Read More
Bad Smell: బ్రష్ కాదు.. ఇలా చేస్తే నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు..

ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం

అనంతపురం జిల్లా ఉరవకొండలో మగ్గంపై నేసిన పట్టు చీరను ఉగాది పండుగ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుకోవడంతో.. ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం దక్కిందంటున్నారు చేనేత కార్మికులు. మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ తరపున మగ్గంపై నేసిన పట్టుచీరలను అందించేందుకు ఉరవకొండ చేనేత కార్మికులకు 30 పట్టుచీరలు నేయాల్సిందిగా చేనేత జోలి శాఖ కమిషనర్ రేఖారాణి విజ్ఞప్తి చేశారు. 30 పట్టుచీరలు మగ్గాలపై నేసేందుకు అవసరమైన ముడిసరుకు,…

Read More
అమెరికా టారిఫ్‌లపై భారత్‌కు గుడ్‌న్యూస్.. 12.5% నుంచి 10%కు తగ్గిన అదనపు సుంకం, 45% ఎగుమతులకు మినహాయింపు

అమెరికా టారిఫ్‌లపై భారత్‌కు గుడ్‌న్యూస్.. 12.5% నుంచి 10%కు తగ్గిన అదనపు సుంకం, 45% ఎగుమతులకు మినహాయింపు

US Tariffs on India Telugu: భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల ఫలితంగా భారతీయ ఉత్పత్తులపై విధించనున్న అదనపు సుంకాన్ని అమెరికా తగ్గించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)తో జరిగిన సంప్రదింపుల కారణంగా మొదట ప్రతిపాదించిన 12.5 శాతం అదనపు సుంకాన్ని 10 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. అలాగే భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement – BTA) త్వరగా…

Read More