తాజావార్తలు
Andhra: పెళ్లై 40 రోజులే.. ఇంతలోనే ఏం జరిగింది..?

Andhra: పెళ్లై 40 రోజులే.. ఇంతలోనే ఏం జరిగింది..?

విశాఖలో నవవధువు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పెళ్లై కేవలం 40 రోజులు మాత్రమే అయిన యువతి కృష్ణవేణి తన నివాసంలో విగతజీవిగా కనిపించడం తీవ్ర విషాదానికి దారితీసింది. కుటుంబ సభ్యులు ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతుండగా, ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లా మెంటాడ గ్రామానికి చెందిన కృష్ణవేణికి ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి విశాఖలో నివాసం ఉంటోంది. ఘటన జరిగిన రోజు భర్త విధులకు వెళ్లగా,…

Read More
నెలకు రెండుసార్లు తిన్నా చాలు.. శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది..

నెలకు రెండుసార్లు తిన్నా చాలు.. శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది..

భారతదేశంలో, ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో వట్టి తునకల మటన్ కూర అనేది ఒక సంప్రదాయ, బలవర్ధకమైన వంటకం. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన బలాన్ని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఎండబెట్టిన మాంసంతో తయారుచేసే ఈ వంటకాన్ని “ఎండబెట్టిన యాట మాంసం ముక్కలు” అని కూడా పిలుస్తారు. వేసవి కాలం వట్టి తునకలను తయారుచేయడానికి అనువైన సమయం. వట్టి తునకల తయారీ విధానం: వట్టి తునకల తయారీకి బోన్‌లెస్ మటన్ శ్రేష్ఠమైనది. ముందుగా,…

Read More
Bank Holidays: దేశవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. రేపటి నుంచే..

Bank Holidays: దేశవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. రేపటి నుంచే..

ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీ పని ఈ రోజే పూర్తి చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. మొహర్రం వస్తుండటంతో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. మొహర్రం కారణంగా జూన్ 26న బ్యాంకులు మూతపడనన్నాయి. ఇక నాలుగో శనివారం, ఆదివారం రావడంతో మరో రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.

Read More
TS EAPCET 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో 89,252 సీట్లు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం

TS EAPCET 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో 89,252 సీట్లు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం

హైదరాబాద్‌, జూన్‌ 25: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా తొలి విడత వెబ్‌ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభం కానుంది. జులై 1 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో విద్యార్థులకు మొత్తం 89,252 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 81,620 సీట్లు అందుబాటులో ఉండగా, ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా కింద మరో…

Read More
BCCI Selection : బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విరుచుకుపడ్డ మంజ్రేకర్.. రోహిత్ శర్మ ఎంపికపై  సూటి ప్రశ్నలు

BCCI Selection : బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విరుచుకుపడ్డ మంజ్రేకర్.. రోహిత్ శర్మ ఎంపికపై సూటి ప్రశ్నలు

BCCI Selection : వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. సెలక్టర్లు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై మరోసారి నమ్మకం ఉంచి అతడిని జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ శర్మకు ఉన్న అనుభవం, క్లాస్ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేకపోయినప్పటికీ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఈ సిరీస్ నుంచి పక్కనబెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై టీమ్ ఇండియా మాజీ…

Read More
Asian Relays Gold Medal: ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Asian Relays Gold Medal: ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

న్యూఢిల్లీ, జూన్‌ 25: ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌లో భారత అథ్లెటిక్స్ జట్టు మరోసారి సత్తా చాటింది. చాంపియన్‌షిప్ చివరి రోజున మహిళల 4×100 మీటర్ల రిలేలో భారత క్వార్టెట్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది. శ్రబణి నందా, ఎస్‌ఎస్ స్నేహ, సుదేశ్నా శివంకర్, తమన్నాలతో కూడిన భారత మహిళా జట్టు 43.85 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇది ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన (సీజన్…

Read More
Andhra News: గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Andhra News: గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు

కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపింన గంగమ్మ కేసు రోజురోజుకూ తీవ్ర సంచలనంగా మారుతుంది. తాజాగా ఈ కేసు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్టును తమకు సమర్పించాలని తెలిపింది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉండగా బుధవారం కౌతాళం మండలం బదినేహళ్ గ్రామానికి వెళ్లి గంగమ్మ…

Read More
Akash Deep : పెళ్లి కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకుంది.. ఆకాష్ దీప్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు?

Akash Deep : పెళ్లి కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకుంది.. ఆకాష్ దీప్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు?

Akash Deep : భారత క్రికెట్ జట్టులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఓ ఇంటి వాడయ్యాడు. బీహార్‌కు చెందిన ఈ స్టార్ పేసర్ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేశాడు. మణికపూర్‌కు చెందిన అక్షిత రాజ్‌తో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం వేదిక అయింది. వారణాసిలోని లగ్జరీ హోటల్ తాజ్ గంగెస్‎లో వీరిద్దరి వివాహం హిందూ సాంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా జరిగింది. ఎవరీ అక్షిత…

Read More
Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి వ్రత కథ..  భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26 ఏకాదశుల పుణ్యం ఎలా లభించింది?

Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26 ఏకాదశుల పుణ్యం ఎలా లభించింది?

హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇక రేపు(గురువారం), జూన్ 25న జ్యేష్ఠ మాస శుక్ల పక్ష నిర్జల ఏకాదశి ఆచరించబడుతుంది. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఇది ఒకటి. ఈ వ్రతాన్ని అత్యంత కఠినమైనదిగా భావిస్తారు. ఎందుకంటే భక్తులు ఈ రోజున ఆహారంతో పాటు నీటిని కూడా త్యజించి ఉపవాసం ఉండాలి. శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి, వ్రత కథను పఠించడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ధార్మిక విశ్వాసాల…

Read More
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మన భారతీయ సంస్కృతిలో భోజనం అనేది కేవలం ఆకలి తీర్చే సాధనం మాత్రమే కాదు. అది దైవానుగ్రహంగా భావించే పవిత్ర సంప్రదాయం. అందుకే ఇంట్లో పూజ చేసినా, దేవాలయానికి వెళ్లినా భగవంతుడికి ముందుగా నైవేద్యం సమర్పించి, ఆ తర్వాతే ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు తాత్పర్యం ఏమిటి? భగవంతుడు నిజంగానే నైవేద్యాన్ని స్వీకరిస్తాడా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. నైవేద్యం అంటే కేవలం ఆహారం కాదు “నివేదన” అనే పదం నుంచి…

Read More