తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు టీమిండియా ప్లేయర్లు.. 9 ఏళ్లుగా జట్టులో ఉన్నా నో ఛాన్స్..?
T20 World Cup 2026: సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచ కప్ టైటిల్ను కాపాడుకోవడమే. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో వెస్టిండీస్లో జరిగిన టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న టీమిండియా ఈసారి స్వదేశంలో టోర్నమెంట్ ఆడనుంది. సూర్య కూడా ఈసారి జట్టుకు నాయకత్వం వహిస్తాడు. సూర్య సేనలో యువ ఆటగాళ్ల బృందం ఉంది. సూర్య జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ప్రపంచ కప్ అనుభవం ఉంది, కానీ ఐదుగురు ఆటగాళ్లు తొలిసారి…
