తాజావార్తలు
Central Government: భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు.. కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్..

Central Government: భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు.. కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్..

ప్రభుత్వ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. వీరి జీతాలు భారీగా పెరగనున్నాయి. 13వ ద్విపక్ష ఒప్పందం కోసం చర్చలను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు తమ జీతాల కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా రాబోయే 12 నెలల్లో వేతన సవరణ ప్రక్రియ ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం వేతన సవరణ ప్రక్రియను ఖరారు చేయాలని సూచించింది. 2017…

Read More

‘ఫుడ్ డైవోర్స్’ అంటే దంపతుల విడాకులు కాదు.. ఈ కొత్త ట్రెండ్ మీకు తెలుసా?

ఫుడ్ డైవోర్స్‌ అనేది సంబంధంలో విడిపోవడాన్ని సూచించే పదం కాదు. భార్యాభర్తలు తమ తమ ఆహార ఎంపికల విషయంలో స్వేచ్ఛగా ఉండటమే దీని అర్థం. ఉదాహరణకు, ఒకరికి ఇంట్లో వండిన సాంప్రదాయ భోజనం ఇష్టమైతే.. మరొకరు సలాడ్లు, ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారం లేదా బయట నుంచి తెప్పించుకునే భోజనాన్ని ఇష్టపడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరూ ఒకే ఆహారం తినాల్సిన అవసరం లేకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకుంటారు. సంబంధం ఒక్కటే.. ఆహార ఎంపికలు మాత్రం…

Read More
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినగలిగే జొన్న పిండి పకోడీ

గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినగలిగే జొన్న పిండి పకోడీ

జొన్నల పకోడికి కావాల్సిన పదార్ధాలు : కప్పున్నర మొక్కజొన్న గింజలు, ఒక కప్పు శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు,10 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సోడా ఉప్పు, పకోడీలను వేయించడానికి సరిపడా ఆయిల్ ను తీసుకోవాలి.

Read More
వాడపల్లి వెంకన్నకు పోటెత్తిన భక్తులు.. ఒక్కరోజే కోటి మంది దర్శనం.. రూ.1.01 కోట్ల ఆదాయం..!

వాడపల్లి వెంకన్నకు పోటెత్తిన భక్తులు.. ఒక్కరోజే కోటి మంది దర్శనం.. రూ.1.01 కోట్ల ఆదాయం..!

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం (జూలై 11, 2026) భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివచ్చారు. “గోవిందా.. గోవిందా..” నామస్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక, విశిష్ట దర్శన టికెట్లకు భారీ స్పందన లభించింది. అలాగే వేద ఆశీర్వచనం, సుప్రభాతం, కళ్యాణకట్ట సేవలు, ప్రసాదాల విక్రయాలు,…

Read More
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు వస్తున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందంటే

సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు వస్తున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందంటే

ఇటీవలి కాలంలో వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. చలి, వర్షం, కొన్ని ప్రాంతాల్లో తేమ దుమ్ము పెరిగింది. ఈ రకమైన వాతావరణంలో ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. తరచుగా తుమ్ములు, ముక్కులో దురద, జలుబు వంటి సమస్యలు సంభవిస్తుంటాయి. కానీ చాలా మంది దీనిని అలెర్జీగా భావించి విస్మరిస్తారు. కానీ అది పెద్ద సమస్యకు సంకేతం కావచ్చని మర్చిపోకూడదు. సాధారణంగా శరీరం కొత్త వాతావరణానికి అనుగుణంగా ఉండాలి. కానీ సీజన్‌ మారిన ప్రతిసారి వివిధ రకాల ఆరోగ్య ప్రతిచర్యలు…

Read More
బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!

బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!

జీవితంలో గొప్ప స్ఫూర్తి, సందేశాలు పెద్ద పెద్ద పుస్తకాలు లేదా మోటివేషనల్ స్పీకర్ల నుంచే రానవసరం లేదు. కొన్నిసార్లు అనుకోకుండా కలిసే అపరిచిత వ్యక్తుల నుంచి కూడా లభిస్తాయి. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సంస్థ వ్యవస్థాపకుడు ఆశీష్ జైన్‌కు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. రాత్రి వేళ ఆఫీస్ నుంచి గెస్ట్ హౌస్‌కు వెళ్లడానికి ఆయన ఉబర్ బైక్ రైడ్ బుక్ చేయగా, ఒక యువకుడు ఏకంగా లక్షల విలువైన బీఎండబ్ల్యూ (BMW) బైక్‌పై వచ్చి…

Read More

R Praggnanandhaa: చదరంగంలో సంచలనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా తమిళ కుర్రాడు

R Praggnanandhaa: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్‌ ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ రౌండ్లలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని సెంట్ లూయిస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఈ అరుదైన ట్రోఫీని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ క్రీడాకారుడిగా నిలిచి రికార్డు పుస్తకాలకెక్కి నింగికెగిశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. క్లాసికల్ గేమ్‌ల తర్వాత ప్రజ్ఞానంద 3-9 తేడాతో…

Read More
Green Tea Before Bed: రాత్రి నిద్రకు ముందు గ్రీన్‌ టీ ఎప్పుడైనా తాగారా?

Green Tea Before Bed: రాత్రి నిద్రకు ముందు గ్రీన్‌ టీ ఎప్పుడైనా తాగారా?

గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందుకే చాలా మంది తమ ఉదయం 'గ్రీన్ టీ' తో ప్రారంభిస్తారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడుపడితే అప్పుడు వేళాపాళా లేకుండా గ్రీన్ టీ తాగుతుంటారు. ఈ టీలలో గ్రీన్‌ టీకి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇందులో ఎన్నో ఆరోగ్యదాయిక గుణాలున్నాయి. ఆహారం అరుగుదల బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. వయసు…

Read More
బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం! రోజూ కిలోల కొద్ది బయటపడుతున్న గోల్డ్.. ఎక్కడంటే?

బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం! రోజూ కిలోల కొద్ది బయటపడుతున్న గోల్డ్.. ఎక్కడంటే?

ప్రపంచంలో ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నప్పటికీ, అంటార్కిటికాలోని ఎరెబస్ పర్వతం వాటన్నింటికీ భిన్నంగా నిలుస్తోంది. భూమిపై అత్యంత దక్షిణాన ఉన్న ఈ అగ్నిపర్వతం శాశ్వత లావా సరస్సుతో పాటు, ప్రతిరోజూ సూక్ష్మ బంగారు స్ఫటికాలను వాతావరణంలోకి విడుదల చేసే అరుదైన అగ్నిపర్వతంగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. 1991లో జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఎరెబస్ పర్వతం రోజుకు సుమారు 80 గ్రాముల సూక్ష్మ బంగారు స్ఫటికాలను విడుదల చేస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ బంగారం ధరల…

Read More
Vaibhav Sooryavanshi : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?

Vaibhav Sooryavanshi : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు? టీమిండియాలో అతడికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని అభిమానులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జులై 4న మాంచెస్టర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో.. అందరి దృష్టి భారత తుది జట్టు పైనే ఉంది. వైభవ్‌ను జట్టులోకి…

Read More