తాజావార్తలు
Ram Charan Peddi : రాంచరణ్​తో బాక్సాఫీస్ ఫైట్‌కు సై అంటున్న సూపర్‌‌ స్టార్.. ఏప్రిల్‌ 30న ‘పెద్ది’ రిలీజ్‌ డేట్ ఫిక్స్ 

Ram Charan Peddi : రాంచరణ్​తో బాక్సాఫీస్ ఫైట్‌కు సై అంటున్న సూపర్‌‌ స్టార్.. ఏప్రిల్‌ 30న ‘పెద్ది’ రిలీజ్‌ డేట్ ఫిక్స్ 

ఆయన తాజా సినిమా విడుదల విషయంలో గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట ఒక తేదీని అనుకున్నా, ఇప్పుడు అనూహ్యంగా మరో కొత్త తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వార్త విన్న అభిమానులు పండగ చేసుకుంటుంటే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఒక పెద్ద యుద్ధం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అదే రోజున సౌత్ ఇండియాకు చెందిన మరో వర్సటైల్ హీరో కూడా తన భారీ సినిమాతో బరిలోకి దిగుతున్నారు. ఇంతకీ…

Read More
Tollywood : ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు.. దెబ్బకు కెరీర్ క్లోజ్.. 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Tollywood : ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు.. దెబ్బకు కెరీర్ క్లోజ్.. 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఘటన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఎంఎస్ ధోనీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సుశాంత్.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో కొన్ని నెలలపాటు రియా జైలు జీవితం గడిపింది. దాదాపు 5 సంవత్సరాలు ఆమె ఎన్నో నిందలు మోసింది. చివరకు ఈ కేసులో…

Read More
వామ్మో.. ఒక్క రాత్రి గడిపేందుకు రూ.26 లక్షలా? అంత లగ్జరీ ప్లేస్‌ ఏదో తెలుసా?

వామ్మో.. ఒక్క రాత్రి గడిపేందుకు రూ.26 లక్షలా? అంత లగ్జరీ ప్లేస్‌ ఏదో తెలుసా?

సాధారణంగా ఎంత పెద్ద లగ్జరీ హోటలైనా ఒక రాత్రి ఉండేందుకు ఛార్జ్‌ చేసేది ఒకటి రెండు లక్షలు ఉండొచ్చు. అయితే తాజాగా ఓ లగ్జరీ సూపర్‌యాచ్‌కు సంబంధించిన ధరలు వైరల్‌గా మారాయి. అక్కడ ఒక్క రాత్రి గడిపేందుకు ఏకంగా రూ.26 లక్షలు చెల్లించాలి. అమన్ గ్రూప్ తన కొత్త ప్రాజెక్ట్ అమన్ ఎట్ సీ ఆవిష్కరించింది. దీని ధరలు సంపన్న ప్రయాణికులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. జనవరి 21న బుకింగ్‌లు ప్రారంభమైన వెంటనే సందడి మొదలైంది. ఈ అల్ట్రా-లగ్జరీ…

Read More
Bitcoin: కుప్పకూలుతున్న బిట్‌కాయిన్‌ ధర! తలలు పట్టుకుంటున్న క్రిప్టో ఇన్వెస్టర్లు.. రానున్న రోజుల్లో..

Bitcoin: కుప్పకూలుతున్న బిట్‌కాయిన్‌ ధర! తలలు పట్టుకుంటున్న క్రిప్టో ఇన్వెస్టర్లు.. రానున్న రోజుల్లో..

బిట్‌కాయిన్ ధర గురువారం 69,000 డాలర్లకి పడిపోయింది. ఈ క్షీణత మరింత తీవ్రమవుతుందని, బిట్‌కాయిన్ 38,000 డాలర్లకి కూడా పడిపోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. బిట్‌కాయిన్ చుట్టూ ఉన్న సెంటిమెంట్ మరింత ప్రతికూలంగా మారుతోంది. ప్రస్తుత అమ్మకాలు ఎక్కడ ముగుస్తాయో నిపుణులు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ప్రఖ్యాత అమెరికన్ ఆర్థిక సేవల సంస్థ స్టిఫెల్, బిట్‌కాయిన్ మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించింది. బారీ బి బన్నిస్టర్ నేతృత్వంలోని బృందం క్లయింట్‌లకు ఇచ్చిన నోట్‌లో బిట్‌కాయిన్ ఇప్పటికే…

Read More
Jabardasth Satya Sri: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో! ఫొటోస్

Jabardasth Satya Sri: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో! ఫొటోస్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో లేడీ కమెడియన్ సత్యశ్రీ కూడా ఒకరు. చమ్మక్ చంద్రతో కలిసి ఈమె చేసిన స్కిట్లు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీషోలు, ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోంది సత్యశ్రీ. అలాగే సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో మెరిసిన సత్యశ్రీ లేటెస్ట్ గా వీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు…

Read More
రైల్వే నిబంధనలలో కీలక మార్పు.. మీ బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే, మీ సీటు గోవిందా..?

రైల్వే నిబంధనలలో కీలక మార్పు.. మీ బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే, మీ సీటు గోవిందా..?

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కీలక మార్పును అమలులోకి రాబోతుంది. ఇది లక్షలాది మంది ప్రయాణికులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. రైలు బోర్డింగ్ నియమాలలో మార్పులు తీసుకువచ్చింది. కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత, ఒక ప్రయాణీకుడు వారికే కేటాయించిన బోర్డింగ్ స్టేషన్ నుండి రైలు ఎక్కకపోతే, TTE తదుపరి స్టేషన్ వరకు వారి కోసం వేచి ఉండరు. రైలు బోర్డింగ్ స్టేషన్ దాటి కదిలిన వెంటనే, ప్రయాణీకులు వారి సీటులో కనిపించకపోతే,…

Read More
Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు రాహుల్ గాంధీ అతని అంతర్జాతీయ సహచరులు ఏవో తప్పుడు వార్తలను క్రియేట్ చేసి వారికి అనుకూలమైన పత్రికల్లో వేసి.. తర్వాత వాటిని తమకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా పార్లమెంట్‌ జరగకుండా అడ్డుకుంటారని మండిపడ్డారు. గత కొన్ని పార్లమెంటు సమావేశాలుగా…

Read More
WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన

WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన

WPL 2026 Final Winner :వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మంధాన సేన ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆఖరి నిమిషం వరకు విజయం ఇరుపక్షాల…

Read More
Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

రాష్ట్రంలో పంచాయతీ ఎన్ని పోరు జోరుగా ఉంబోతుంది. ఎన్నిల్లో పై చేయి సాధించేందుకు అలు అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు కూడా మొదటు పెట్టాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే పట్టణంలోని ఆరో…

Read More
4 రోజుల కాపురానికి లక్షల్లో భరణం డిమాండ్.. భార్యకు షాక్ ఇచ్చిన హైకోర్టు! ఏమందంటే?

4 రోజుల కాపురానికి లక్షల్లో భరణం డిమాండ్.. భార్యకు షాక్ ఇచ్చిన హైకోర్టు! ఏమందంటే?

భార్యలకు భర్తలు భరణం చెల్లించే అంశంలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఘటుగా స్పందించింది. ఓ వరకట్న వేధింపుల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన కారణంగా లేకుండా ఏ భార్య అయితే భర్త నుంచి విడాకులు కోరుతుందో ఆమెకు భరణం తీసుకునే హక్కు లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ పెళ్లైన నాలుగు రోజులకే తన అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. భర్తతో పాటు…

Read More