తాజావార్తలు
Watch: బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు.. సీన్‌ కట్‌చేస్తే.. ఇది పరిస్థితి!

Watch: బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు.. సీన్‌ కట్‌చేస్తే.. ఇది పరిస్థితి!

మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు, ఇదూరు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే సాయంత్రం దేవరకద్ర నుంచి మహబూబ్ నగర్ వెళ్దామని బయలుదేరాలనుకున్న ఇద్దరు జీవితాలు అర్ధాంతరంగా ముగిసాయి. నిర్మాణంలో ఉన్న భవనం మొదటి అంతస్తు బాల్కనీ గోడ కారుపై కూలింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే మొదటి అంతస్తు ఎత్తు నుంచి పడిన ఇటుక పెల్లలు ధాటికి బోలెరో వాహనం నుజ్జ…

Read More
ఖర్చు తక్కువ… ప్రచారం ఎక్కువ..! మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల కొత్త పంథా ఇదే..!

ఖర్చు తక్కువ… ప్రచారం ఎక్కువ..! మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల కొత్త పంథా ఇదే..!

రాష్ట్రంలో ఏ మూలన విన్న అంతా మున్సిపల్ ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. ఇక ఇటీవలే నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. రెగ్యూలర్ గా వార్డుల్లో ప్రచారాలతో పాటు డిజిటల్ ప్రచారాలపై ఫోకస్ పెట్టారు. అందుకు సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకొని నేరుగా ఓటర్ల ఫోన్లలోనే వీడియోలు, ఫోటోల రూపంతో చేరువవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గతంలో అనుసరించే సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా డిజిటల్ ప్రచారానికి పెద్దపీట వేస్తున్నారు. సోషల్…

Read More
ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

భారత్‌, పాకిస్థాన్‌ విభజనతో విడిపోయిన బాల్య స్నేహితులు చాలా కాలం తర్వాత కలిశారు. వృదాప్యంలో ఉన్న ఇద్దరు మిత్రులు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అలాగే వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. 1947లో జరిగిన భారత విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు బాల్యమిత్రులు దాదాపు 78 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఆ అపురూప దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను కదిలిస్తున్నాయి. మే 22న…

Read More
Hyderabad: ఛీ.. నువ్వసలు తల్లివేనా.. మద్యం మత్తులో 9 నెలల చిన్నారిని ఏం చేసిందో తెలిస్తే..

Hyderabad: ఛీ.. నువ్వసలు తల్లివేనా.. మద్యం మత్తులో 9 నెలల చిన్నారిని ఏం చేసిందో తెలిస్తే..

కడుపున పుట్టిందనే కనికరం కూడా లేకుండా ఓ తల్లి 9 నెలల ముక్కు పచ్చలారని చిన్నారిని చెరువులో ముంచి అతి దారుణంగా మత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంజాపూర్ గ్రామానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళ ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో తన 9 నెలల కుమార్తె లోకసాని అనురాధను బైరామల్‌గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి చంపేసింది. అది గమనించిన…

Read More
SRH vs RR Result: ప్రఫుల్, షకీబ్‌ల ఊచకోత.. రాజస్థాన్‌పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ..!

SRH vs RR Result: ప్రఫుల్, షకీబ్‌ల ఊచకోత.. రాజస్థాన్‌పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ..!

Sunrisers Hyderabad vs Rajasthan Royals Result, IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ తొలి ఓటమిని చవిచూసింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్‌హెచ్ తరఫున అరంగేట్రం చేసిన ప్రఫుల్ సింగ్, షకీబ్ హుస్సేన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులు చేశాడు. హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 216…

Read More

12 ఏళ్ల తర్వాత EPFO నుంచి గుడ్‌న్యూస్..

12 ఏళ్ల తర్వాత EPFO గుడ్ న్యూస్ – హయ్యర్ EPS పెన్షన్ పునరుద్ధరణ | ఎవరికి లాభం? 4 భారతదేశంలోని లక్షలాది ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. Employees’ Provident Fund Organisation (EPFO) తాజాగా హయ్యర్ పెన్షన్ ఆప్షన్‌కు సంబంధించి కీలక స్పష్టీకరణలు జారీ చేసింది. దాదాపు 12 ఏళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి తెరదిస్తూ, పూర్తి బేసిక్ పే ఆధారంగా పెన్షన్ పొందే అవకాశంపై మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా అర్హత కలిగిన…

Read More
స్పీడు చూపిస్తున్న టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు

స్పీడు చూపిస్తున్న టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు

చిరంజీవి ఇప్పటికే శంకరవర ప్రసాద్ చిత్ర విజయంతో ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన విశ్వంభర చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉంది. దీని ఆధారంగా 2026లో మెగాస్టార్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదలయ్యాయని సమాచారం. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వాల్తేరు వీరయ్య కాంబో వచ్చే ఏడాది తెరపైకి రానుంది.చిరంజీవి ఈ ఏడాది చేసిన ఫీట్‌ను…

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

ICC T20 Rankings : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా టీ20 ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ర్యాంకింగ్‌లలో భారత యువ ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్నారు. వెటరన్లను పక్కకు నెట్టి కుర్రాళ్లు టాప్ ప్లేస్‌లో పాగా వేయడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకంగా మారింది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం…..

Read More
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. మంచి నిద్ర, పూర్తి ఆరోగ్యం కావాలంటే..

రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. మంచి నిద్ర, పూర్తి ఆరోగ్యం కావాలంటే..

రాత్రి పడుకునే ముందు పాటించే కొన్ని చిన్నచిన్న అలవాట్లు మంచి నిద్రను ఇవ్వడమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. రాత్రి వేళల్లో స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా కాళ్లు శుభ్రం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి త్వరగా నిద్రపడుతుంది. అలాగే మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఇటువంటివి రాత్రిపూట నాణ్యమైన నిద్రను అందిస్తాయి. పడుకునే ముందు ఈ అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఉదయాన్నే రోజంతా…

Read More
ఆ ముగ్గురు తోపులు ఔట్.. కేవలం 3 మ్యాచ్‌లు ఆడినోళ్లకు ఛాన్స్.. 15మందితో విండీస్ స్వ్కాడ్ రెడీ

ఆ ముగ్గురు తోపులు ఔట్.. కేవలం 3 మ్యాచ్‌లు ఆడినోళ్లకు ఛాన్స్.. 15మందితో విండీస్ స్వ్కాడ్ రెడీ

T20 World Cup 2026: రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్ ఎట్టకేలకు 2026 టీ20 ప్రపంచ కప్ కోసం తమ జట్టును ప్రకటించింది. క్రికెట్ వెస్టిండీస్ జనవరి 26, సోమవారం టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును వెల్లడించింది. ఇందులో ఆశ్చర్యకరమైన ఎంట్రీ కూడా ఉంది. భారత్, శ్రీలంకలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్, షిమ్రాన్ హెట్మైర్,…

Read More