Kolkata Earthquake: కోల్కతాలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ఈ మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో స్వల్ప భూకంపం సంభవించింది. నగరంలోని పలుచోట్ల భూమి కంపించడంతో తీవ్ర ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన స్థానికులు తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజల భయాందోళనలకు సంబంధించిన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రతకు నగరంలోని పర్వశ్రీ ప్రాంతంలో నిర్మించిన ఒక రోడ్డు రెండుగా చీలిపోయింది. ఆశ్చర్యకరంగా, ఈ రోడ్డు నిర్మాణం నిన్ననే పూర్తయింది. భూకంప ప్రభావంతో నిన్నటి రోడ్డు ధ్వంసమైంది. ప్రస్తుతం…
