తాజావార్తలు
వెంకటేష్ నో చెప్పాడు.. బాలయ్య చేసేశాడు..! కట్ చేస్తే ఇండస్ట్రీని హిట్..!! ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన మూవీ

వెంకటేష్ నో చెప్పాడు.. బాలయ్య చేసేశాడు..! కట్ చేస్తే ఇండస్ట్రీని హిట్..!! ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన మూవీ

సీనియర్ హీరోలు కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వెంకటేష్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే ఈ ఏడాది చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు. ఈ సినిమా కూడా భారీ హిట్ అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్…

Read More
కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన పెట్టుబడి వ్యూహంలో మరో కీలక అడుగు వేసింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రోత్సహిస్తున్న కొత్త మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్, వే ఇన్ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (RIIT)లో EPFO ప్రధాన పెట్టుబడిదారుగా ప్రవేశిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం యూనిట్లలో సుమారు 16.6 శాతం వాటాను EPFO కొనుగోలు చేయనుంది. సమాచారం ప్రకారం.. RIIT ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.6,000 కోట్లు సమీకరించాలని…

Read More
Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో

Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది ఫిబ్రవరి 26న జరిగిన రష్మిక- విజయ్ ల పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం (మార్చి 4న) రాత్రి హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు నవ దంపతులు. పలువరు సినీ సెలబ్రిటీలతో పాటు…

Read More
US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??

US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??

మధ్యప్రాచ్య సంఘర్షణ తీవ్రతరం అవుతున్న తరుణంలో, ఇరాన్ తన అధునాతన సైనిక ఆయుధ సామగ్రిని ప్రదర్శిస్తోంది. యుద్ధానికి ముందు 2500 నుండి 3000 వరకు ఉన్న క్షిపణి నిల్వలు ప్రస్తుతం 1200 నుండి 1500కు తగ్గినట్లు అంచనా. అయినప్పటికీ, ఇరాన్ తన వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థను గత మూడు దశాబ్దాలుగా నిరంతరం అభివృద్ధి చేసింది. ఖొర్రామ్‌షహర్ క్షిపణి 3000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, సెజిల్ క్షిపణి ఘన ఇంధనంతో 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇజ్రాయిల్…

Read More
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభిషేక్ మనుసింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రెండు సీట్లు కూడా కాంగ్రెస్‌ ఖాతాలోనే పడనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పైగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కేసులను అటు సుప్రీంకోర్టు ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా ఆయనే వాదిస్తున్నారు. దీంతో అభిషేక్…

Read More
తెలంగాణాలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఎన్నికలు

తెలంగాణాలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఎన్నికలు

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ఒక స్థానాన్ని అభిషేక్ మను సింగ్వికి కేటాయించిన కాంగ్రెస్, రెండో స్థానానికి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పోటీపై సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీలో 37 మంది సభ్యులున్న బీఆర్ఎస్, ఫిరాయింపు ఎమ్మెల్యేల కారణంగా 27 మందికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ విప్ జారీ చేయడం ద్వారా…

Read More
డ్యూరాండ్ లైన్ వద్ద భీకర పోరాటం.. 7 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసిన ఆఫ్ఘన్ దళాలు

డ్యూరాండ్ లైన్ వద్ద భీకర పోరాటం.. 7 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసిన ఆఫ్ఘన్ దళాలు

నంగర్‌హార్-ఖైబర్ తోర్ఖం సరిహద్దుపై ఆఫ్ఘన్ సైన్యం తన పట్టును బలోపేతం చేసుకుంది. మంగళవారం (మార్చి 03) తెల్లవారుజామున డ్యూరాండ్ లైన్ దాటి ఏడు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది . అక్కడ ఉన్న సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఆఫ్ఘన్ సైన్యం 205వ అల్ బదర్ కార్ప్స్ ప్రత్యేక బలగాలను తోర్ఖం సరిహద్దుకు పంపింది. ఒకవైపు ఈ దళాలు తోర్ఖం సరిహద్దు సమీపంలోని కొండపై ఉన్న పాకిస్తానీ పోస్టులను ధ్వంసం చేస్తుండగా, మరోవైపు, పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ తోర్ఖం…

Read More
హోలీ పండుగ వేళ విషాదం.. పిల్లలు పుట్టడం లేదని భార్య గొంతు కోసి చంపిన భర్త.. ఆపై ఏంచేశాడంటే!

హోలీ పండుగ వేళ విషాదం.. పిల్లలు పుట్టడం లేదని భార్య గొంతు కోసి చంపిన భర్త.. ఆపై ఏంచేశాడంటే!

ఉత్తరప్రదేశ్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొరాదాబాద్‌లోని మజ్హోలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కాశీరామ్ కాలనీ అడవుల్లో హోలీ రోజున ఒక భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు పుట్టడం లేదని ఒక యువకుడు తన భార్య గొంతు కోసి, తనను తాను పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు…

Read More
Blood Moon 2026: బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు

Blood Moon 2026: బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు

2026 మార్చి 3న సంభవించే తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్ అని కూడా పిలువబడే ఈ ఖగోళ సంఘటన, భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల ఏర్పడుతుంది. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ అని విజ్ఞాన శాస్త్రం స్పష్టం చేస్తోంది. చంద్రుడి రంగులో మార్పులు వాతావరణ సాంద్రత వంటి అంశాలను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలకు అవకాశాన్ని కల్పిస్తాయి, దీని ద్వారా అనేక రకాల ప్రయోగాలు నిర్వహించవచ్చు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…

Read More
Cancer: అసలు మనిషి శరీరంలో క్యాన్సర్ ఎలా పుడుతుంది..?

Cancer: అసలు మనిషి శరీరంలో క్యాన్సర్ ఎలా పుడుతుంది..?

క్యాన్సర్ అనే పేరు వినగానే చాలా మందికి మదిలో భయం మొదలవుతుంది. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అది మానవ శరీరంలో ఎలా పుడుతుంది? ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి? వాటిలో ఏది అత్యంత ప్రమాదకరమైనది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. . క్యాన్సర్ ప్రస్తావన గ్రీకు, రోమన్ పుస్తకాల్లో ఉంది. క్రీస్తు పూర్వం 470, 370 మధ్యలో గ్రీకు వైద్యానికి పితామహుడిగా భావించే హిప్పోక్రటిస్ తొలుత క్యాన్సర్‌కు సంబంధించి కార్సినోస్ లేదా కార్సినోమా…

Read More