Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు లాస్ట్ ఛాన్స్.. మార్చి 25 వరకే డెడ్ లైన్.. మిస్సవ్వకండి
తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అప్డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఫిబ్రవరి 25 వరకు గుడువు పొడిగించగా.. ఇంకా చాలామంది అభ్యర్థులు అప్డేట్ చేసుకోలేదు. దీంతో మార్చి 25వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. జనవరి 17 నాటి వెబ్ నోట్ ప్రకారం నిర్దేశించిన గడువు మార్చి 25లోగా…
