తాజావార్తలు
Trivikram : ఫిదా అయిపోవాల్సిందే భయ్యా.. జీవితం గురించి చెప్పిన త్రివిక్రమ్.. అస్సలు మిస్ అవ్వకండి..

Trivikram : ఫిదా అయిపోవాల్సిందే భయ్యా.. జీవితం గురించి చెప్పిన త్రివిక్రమ్.. అస్సలు మిస్ అవ్వకండి..

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినమాలకు, ఆయన డైలాగ్స్, మాటలు అంటే యువతకు తెగ ఇష్టం. ఆయన సినిమాల్లో సత్యాలు, కుటుంబ బంధాలపై ఇప్పటివరకు ఎన్నో విషయాలను అందిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులకు చేరవేస్తుంటారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతూ జీవితం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కళలకు సమాజంలో మార్పు తీసుకువచ్చే శక్తి ఉండదని, అవి కేవలం సమాజంలోని లోపాలను లేదా జరుగుతున్న సంఘటనలను ప్రతిబింబిస్తాయని…

Read More
తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల (Heatwaves) నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి పచ్చి ఉల్లిపాయలు (Raw Onions) తినడం ఒక సాంప్రదాయక నివారణోపాయంగా వస్తోంది. అయితే, తీవ్రమైన వేడిలో దీనిని తినడం మంచిదేనా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి, పచ్చి ఉల్లిపాయలలో నీటి శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా, ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఉల్లిపాయలోని క్వెర్సిటిన్’ (Quercetin) అనే యాంటీఆక్సిడెంట్ వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. కానీ, వీటిని…

Read More
Petrol, Diesel Prices: భారీ ఊరట.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.22 తగ్గించిన అక్కడి ప్రభుత్వం..!

Petrol, Diesel Prices: భారీ ఊరట.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.22 తగ్గించిన అక్కడి ప్రభుత్వం..!

Petrol, Diesel Prices: పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. గత వారం పెట్రోల్, డీజిల్ ధరలను 6 నుంచి 7 రూపాయల వరకు తగ్గించారు. ఇప్పుడు, ఇంధన ధరలను మరోసారి తగ్గించారు. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 22 రూపాయల వరకు తగ్గించారు. పెట్రోల్ ధరలను లీటరుకు రూ.22, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరలను లీటరుకు రూ.22 తగ్గించారు. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.380గా, డీజిల్ ధర లీటరుకు రూ.381గా ఉంది. ప్రపంచ…

Read More
జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ ఏర్పాటు..

జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ ఏర్పాటు..

జర్మనీలో నివసిస్తున్న భారతీయ సమాజానికి ఇదొక చారిత్రాత్మక మైల్‌స్టోన్. జర్మనీలోని భారతీయ సంఘాలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ.. వారి సమిష్టి గొంతుకను ప్రపంచానికి వినిపించడానికి ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ అధికారికంగా ప్రారంభమైంది. జర్మనీలోని 16 ఫెడరల్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 100కు పైగా భారతీయ అసోసియేషన్లు ఈ ఫెడరేషన్‌లో భాగస్వాములుగా మారాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు జర్మనీ ఛాన్స్ లర్ అభ్యర్థి ఫ్రెడరిక్…

Read More
Tollywood: ఆ హీరోను మార్చేయ్.. లేదంటే సినిమా ప్లాప్ అవుతుంది.. ఆర్జీవీ అలా అంటారనుకోలేదు.. టాలీవుడ్ హీరో..

Tollywood: ఆ హీరోను మార్చేయ్.. లేదంటే సినిమా ప్లాప్ అవుతుంది.. ఆర్జీవీ అలా అంటారనుకోలేదు.. టాలీవుడ్ హీరో..

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యదేవ్. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన.. ఆ తర్వాత హీరోగా మారారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. హీరోగానే కాకుండా నటుడిగా, విలన్ పాత్రలతోనూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సమవర్తి. కొన్ని నెలలుగా షూటింగ్…

Read More
IPL 2026 Final: ఆ ఒక్కటి జరిగితే కప్పు RCBదే..! కానీ హోమ్‌ గ్రౌండ్‌లో GT తప్పు చేస్తుందా?

IPL 2026 Final: ఆ ఒక్కటి జరిగితే కప్పు RCBదే..! కానీ హోమ్‌ గ్రౌండ్‌లో GT తప్పు చేస్తుందా?

ఐపీఎల్‌ 2026 మెగా సమరానికి సర్వంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌ మొదలుకానుంది. రెండో టైటిల్‌ కోసం రెండు జట్లు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ రంకెలు వేస్తున్నాయి. మరి ఆ రెండో కప్పు ఎవరికి దక్కుతుందో ఈ రోజు తేలిపోనుంది. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే కప్పు కొట్టిన టీమ్‌ గుజరాత్‌ అయితే, 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పును ముద్దాడిన టీమ్‌ ఆర్సీబీ. అలాంటి జట్ల మధ్య…

Read More
మే 31 రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, వ్యాపారంలో ఆ రాశులకు అదృష్టం..!

మే 31 రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, వ్యాపారంలో ఆ రాశులకు అదృష్టం..!

దిన ఫలాలు (మే 31, 2026): మేష రాశి వారు ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల…

Read More
ధాన్యంపై రైతులు రోడ్డెక్కినా కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు వంతపాడుతున్నారా?: కూనంనేని ఆన్సర్ ఇదే

ధాన్యంపై రైతులు రోడ్డెక్కినా కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు వంతపాడుతున్నారా?: కూనంనేని ఆన్సర్ ఇదే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రైతులు ధాన్యం కొనుగోళ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడ్లు కొనేవారు లేక, తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆవేదన చెందుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వం ఎక్కడ కనిపించడం లేదని, రైతుల తరపున గట్టిగా పోరాడటం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో తెలంగాణ సాయుధ పోరాటం, విద్యుత్ ఉద్యమం వంటి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన కమ్యూనిస్టులు, ప్రస్తుతం ప్రభుత్వాల కష్టాలను అర్థం చేసుకొని దిగజారిపోయారని కొందరు అభిప్రాయపడ్డారు….

Read More
Hyderabad: ఫుడ్ ఆఫీసర్ అంటూ హోటల్‌కు వచ్చి డబ్బు తీసుకుని జంప్.. తర్వాత ఏమైందంటే..!

Hyderabad: ఫుడ్ ఆఫీసర్ అంటూ హోటల్‌కు వచ్చి డబ్బు తీసుకుని జంప్.. తర్వాత ఏమైందంటే..!

Hyderabad: హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఫుడ్ ఆఫీసర్‌గా నటిస్తూ హోటల్ మేనేజర్ నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సంజీవరెడ్డి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. సంజీవరెడ్డి నగర్‌లో ఉన్న అల్మాస్ హోటల్ మేనేజర్ సయ్యద్ అలీ అషర్ జాఫరీ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 23న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఓ వ్యక్తి హోటల్‌కు…

Read More
భారత్‌లో కమ్యూనిస్టులకు కాలం చెల్లిందా? – కూనంనేని ఆన్సర్ ఇవే..

భారత్‌లో కమ్యూనిస్టులకు కాలం చెల్లిందా? – కూనంనేని ఆన్సర్ ఇవే..

భారత్‌లో కమ్యూనిస్టుల రాజకీయ ప్రాధాన్యత, భవిష్యత్తుపై సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు తన అభిప్రాయాలను టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయిందని, వారి అవసరం లేదని అనే వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. అటువంటి వ్యాఖ్యలు చేసేవారు కళ్ళుండి చూడలేని వారు, జ్ఞానం ఉండి జ్ఞానాన్ని అప్లై చేయలేని వారు అని సాంబశివరావు అన్నారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రభుత్వాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండేదని గుర్తు చేశారు….

Read More