‘దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించి నువ్వు ఉన్నావని నిరూపించుకో..’ గుళ్ల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల రెండో వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులు ఆలయాలు, గుడుల చుట్టూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పరీక్షల్లో తమను పాస్ చేయాలని, మంచి మార్కులు రావాలని విద్యార్ధులు మొక్కులు కోసం దేవాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఈ రాష్ట్ర బోర్డు పరీక్షల ఫలితాలు సమీపిస్తున్న తరుణంలో భోపాల్లోని విద్యార్థులు…
