తాజావార్తలు
సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. ఇందులొ భాగంగానే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను మొదటు పెట్టింది. ప్రజలకు చెప్పినట్టుగానే ఉగాది నాటికి ఈ ఇళ్లను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి.. ప్రజలకు అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే అక్కడ పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసింది ప్రభుత్వం. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటకు సమీపంలో బిరదవాడ వద్ద నెషనల్ హైవే 16 పక్కన…

Read More
సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా.. అదిరిందయ్యా ఐడియా

ప్రస్తుతం, దేశంలో ఎక్కడ చూసిన గ్యాస్ కొరత ఎక్కువగా కనిపిస్తోంది. గ్యాస్ లేక కొన్ని హాస్టల్లో కూడా టిఫిన్ పెట్టడం మానేశారు. ఇంకొన్ని చోట్ల అయితే, టీ లు మొత్తం బంద్ చేశారు. గ్యాస్ లేక ఎంతో మంది జనాలు రోడ్డు మీదకు వచ్చి సిలిండర్ కోసం నిలబడి క్యూ కడుతున్నారు. అయినా కూడా వారికీ దొరకడం లేదు. ఇక ఇదే సమయంలో చాలా మంది సొంత తెలివితేటలు ఉపయోగించి రక రకాల వస్తువులతో వంటలు చేస్తున్నారు….

Read More
సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

Jeevitha Rajasekhar: హీరో రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. వైరల్ వీడియోపై జీవిత ఏమన్నారంటే?

గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేశారు హీరో రాజశేఖర్. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్టినరీ మ్యాన్ లో ఓ కీలక పాత్రలో కనిపించిన ఆయన ఇప్పుడు శర్వానంద్ బైకర్ లోనూ ఓ కీ రోల్ చేస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. రాజశేఖర్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక విచిత్రమైన వార్త తెగ వైరలవుతోంది. హీరో రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందని, అందులో పనిచేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారంటూ కొన్ని…

Read More
సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

దోమలను తరిమేందుకు కారులో అగరువత్తులు వెలిగించిన యువకుడు.. తెల్లారేసరికల్లా ఘోరం..!

మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. జబల్‌పూర్‌లో కారులో వెళుతూ ఒక యువకుడు విషాదకరంగా మరణించాడు. ఉదయం వాకింగ్ కోసం బయటకు వెళ్లిన జనంతో ఆ ప్రాంతం భయాందోళనలకు గురైంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన స్కార్పియో నుండి మంటలు వెలువడుతున్నాయి. లోపలి నుండి అరుపులు వినిపించాయి. ఈ సంఘటన అందరినీ వణికిస్తోంది. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. జబల్‌పూర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెహోరా పోలీస్ స్టేషన్…

Read More
సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్ కు గురవుతుంది. దాహార్తిని తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పండ్ల రసాలు, ఐస్ క్రీమ్‌లు, నిమ్మకాయ సోడా, బాదం పాలు, ద్రాక్ష పండ్ల జ్యూసు వంటివి ఆశ్రయిస్తారు. వీటిలో చెరుకు రసం చాలా ప్రజాదరణ పొందిన పానీయం.. ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువగా ఉంటాయి.. అయితే, చెరుకు రసం తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలని…

Read More
సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

140 ఏళ్ల నాటి చెట్టు కింద ప్రకృతి ఒడిలో ‘స్వీనీ’.. ముంబై వీధుల్లో మలైకా విలాసవంతమైన విందు!

ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఖార్ వీధుల్లో ఒక ప్రశాంతమైన, విలాసవంతమైన లోకం ఆవిష్కృతమైంది. వెండితెరపై తన గ్లామర్‌తో మెప్పించే ఈ అందాల తార, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ప్రముఖ రెస్టారెంట్ దిగ్గజం ధవల్ ఉదేశీతో చేతులు కలిపి, ఆమె తన కలల ప్రాజెక్ట్ ‘స్వీనీ’ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు, నగర జీవన అలసటను మర్చిపోయేలా చేసే ఒక పచ్చని ఒయాసిస్. బ్రిటిష్ కాలం నాటి వైభవం…..

Read More
సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

సింహాచలం అప్పన్న భక్తులకు అలర్ట్.. టికెట్ల క్యూలైన్లకు చెక్.. ఇక నేరుగా మొబైల్‌తోనే..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దర్శనాలు, సేవలు టికెట్ల కోసం ఇక క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూసే విధానానికి స్వస్తి పలికారు ఆలయ అధికారులు.. సెల్ఫ్ సర్వీస్కులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యంత్రాల ద్వారా మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీకు అవసరమైన ఆలయ టికెట్లను పొందవచ్చు. సింహాచలంలో అన్ని డిజిటల్ సేవలను.. సెల్ఫ్ సర్వీస్…

Read More
సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

మాకొద్దు బాబోయ్‌ యుద్ధం.. ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు

ఆ మూడు దేశాల నేతలు.. యుద్ధం విషయంలో అస్సలు తగ్గేదే లేదంటున్నారు. అయితే అక్కడి జనం మాత్రం మాకొద్దు బాబోయ్‌ ఈ యుద్ధం అంటున్నారు. అనడమే కాదు.. రోడ్లెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌తో తలపడుతున్నాయి. ఆయా దేశాల ప్రజలు మాత్రం తమ నేతలపై తిరుగుబాటు చేస్తున్నారు. యుద్ధం వద్దని, శాంతి ముద్దని నినదిస్తున్నారు. నేతలేమో యుద్ధం శరణం గచ్ఛామి అంటున్నారు. ప్రజలేమో శాంతి శరణం గచ్ఛామి అంటున్నారు. గల్ఫ్‌ వార్‌తో ప్రపంచం…

Read More
సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ టోల్ పాస్ మరింత ఖరీదైనదిగా మారనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) యాన్యువల్ పాస్ ఫీజును రూ.3,000 నుంచి రూ.3,075కు పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త రేటు 2026–27 ఫైనాన్షియల్ ఇయర్ కు వర్తిస్తుంది. ఈ పాస్ యాక్టివ్, వర్కింగ్ ఫాస్టాగ్ ఉన్న ప్రైవేట్ (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త నిబంధన ప్రకారం రూ.3,075 విలువైన ఈ యాన్యువల్ పాస్…

Read More
సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

ఏళ్ల తరబడి వెయిట్ చేయిస్తున్న స్టార్ హీరోలు

మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రస్తుతం ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, వాటి విడుదల ఆలస్యం అవుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు, 2024 చివర్లో పుష్పరాజ్‌గా వచ్చిన అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏఏ 22 ఈ ఏడాది విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మహేష్ బాబు గుంటూరు కారం విడుదలై రెండేళ్లు దాటగా, ఆయన తదుపరి చిత్రం 2027 ఏప్రిల్‌లో రావచ్చని ప్రకటించారు….

Read More