అజిత్ పవార్ మరణాన్ని 2 నెలల ముందే ఊహించిన జ్యోతిష్యుడు..? నెట్టింట వైరల్ అవుతున్న పోస్టు
బారామతి, జనవరి 29: మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 8.45 గంటల సమయంలో ముంబాయి నుంచి బారామతి వెళ్తున్న ప్రైవేట్ జెట్ మిమానం ఎయిర్పోర్టు రన్వేపై దిగేందుకు యత్నించిన క్రమంలో అదుపుతప్పి విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్ పవార్తోసహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. బారామతి…
