తాజావార్తలు
నాంపల్లి ఘటన తర్వాత అలర్ట్‌ అయిన హైడ్రా.. వ్యాపారులకు చివరి ఛాన్స్!

నాంపల్లి ఘటన తర్వాత అలర్ట్‌ అయిన హైడ్రా.. వ్యాపారులకు చివరి ఛాన్స్!

నాంపల్లిలో ఇటీవల చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం హైడ్రాను అప్రమత్తం చేసింది. ఈ ఘటనను హెచ్చరికగా తీసుకున్న హైడ్రా నగరంలోని ఫర్నిచర్ షాపులపై దృష్టి పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, ఫైర్ సేఫ్టీ పాటించని పలు షాపులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధ్యక్షతన కీలక సమన్వయ సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా…

Read More
Sneha Raju Inspiring Story: ఆసుపత్రి గదుల నుంచి మంచు ఖండం వరకు.. స్నేహా స్ఫూర్తి కథ!

Sneha Raju Inspiring Story: ఆసుపత్రి గదుల నుంచి మంచు ఖండం వరకు.. స్నేహా స్ఫూర్తి కథ!

హైదరాబాద్‌కు చెందిన స్నేహా రాజు అరుదైన ఘనత సాధించారు. రెండు సార్లు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని.. ప్రపంచంలోనే తొలిసారిగా అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టారు. అంతేకాదు అక్కడ రాత్రి బస చేయడం, అంటార్కిటిక్ సర్కిల్‌ను దాటడం వంటి కఠిన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. డిసెంబర్‌ 17 నుంచి 28 వరకు జరిగిన ఈ యాత్రలో స్నేహా రాజు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీ లిమిటెడ్‌లో డిప్యూటీ హెడ్‌ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్)గా పనిచేస్తున్నారు. రెండు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల…

Read More
IND vs NZ : తిరువనంతపురంలో భారత్ జైత్రయాత్ర..4-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

IND vs NZ : తిరువనంతపురంలో భారత్ జైత్రయాత్ర..4-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

IND vs NZ : తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి టీ20 పోరులో టీమిండియా సింహగర్జన చేసింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ శతక్కొడితే, బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. చివరి వికెట్‌ను ఫినిషర్ రింకూ సింగ్ తీయడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దీంతో న్యూజిలాండ్‌ను 46 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో ఘనంగా కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు టీమిండియా…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఒకేసారి రూ.10 వేల రాయితీ.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఒకేసారి రూ.10 వేల రాయితీ.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్

ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పర్యావరణాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం.. ఎలక్ట్రానిక్స్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ-వెహికల్స్‌పై భారీగా సబ్సిడీలు అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇ-సైకిల్స్‌పై ఏకంగా రూ.10 వేల భారీ రాయితీ ఇస్తోంది. అంటే ఇ-వెహికల్స్ కొంటే రూ.10 వేల తగ్గింపు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. ఇందుకోసం ప్రముఖ కంపెనీ అయిన ఈ-మోటోరాడ్స్‌తో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పందం కూడా కుదర్చుకుంది. అంతేకాకుండా ఈ సైకిళ్ల పంపిణీలో రాష్ట్ర…

Read More
Ishan Kishan : తిరువనంతపురంలో ఇషాన్ విధ్వంసం..టీ20 కెరీర్లో తొలి సెంచరీ నమోదు

Ishan Kishan : తిరువనంతపురంలో ఇషాన్ విధ్వంసం..టీ20 కెరీర్లో తొలి సెంచరీ నమోదు

Ishan Kishan : తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన టీ20 కెరీర్లో తొలి సెంచరీ చేశాడు. అలాగే కెప్టెన్ సూర్య 3000 పరుగుల రికార్డుతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Read More
వెదురు పిల‌క‌ల‌ను తింటే అన్ని లాభాలున్నాయా? పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

వెదురు పిల‌క‌ల‌ను తింటే అన్ని లాభాలున్నాయా? పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

వెదురు పిల‌క‌ల్లో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని తినడం వలన మన శరీరానికి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెదురు పిల‌క‌ల‌ను తినడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు, ఇది పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరస్తుంది. వెదురు పిల‌క‌ల్లో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వలన అనేక లాభాలున్నాయని చెబుతున్నారు. ఈ భూమిపై వేగంగా పెరగ గలిగే మొక్క ఏదయినా ఉందంటే అది అది…

Read More

కూలీ నుంచి గ్రూప్–2 వరకూ.. ‘విజయలక్ష్మి’ స్ఫూర్తిదాయక ప్రయాణం

కష్టాలకు ఎదురొడ్డి నిలబడి విజయం సాధించిన మహిళ విజయలక్ష్మి. నంద్యాల జిల్లా, రుద్రవరం మండలం, యల్లావత్తుల గ్రామానికి చెందిన ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి.పేద కుటుంబ నేపథ్యం, పగలంతా కూలీ పనులు చేస్తూ, రాత్రి సమయంలో చదువును కొనసాగించిన ఆమె పట్టుదలే ఆమెను విజయతీరాలకు చేర్చింది. విజయలక్ష్మి కుటుంబాన్ని పోషిస్తూ ట్రాక్టర్ నడుపుతున్న భర్త ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. పరిస్థితులను సవాల్‌గా తీసుకుని అహర్నిశలు శ్రమిస్తూ చదువుపై…

Read More
Kithakithalu : కితకితలు సినిమాను రూ.80 లక్షలతో తీస్తే ఎన్ని కోట్లు వచ్చాయంటే.. బయటపెట్టిన హీరో నరేష్..

Kithakithalu : కితకితలు సినిమాను రూ.80 లక్షలతో తీస్తే ఎన్ని కోట్లు వచ్చాయంటే.. బయటపెట్టిన హీరో నరేష్..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కితకితలు సినిమాకు సంబంధించిన అనేక తెలియని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమాకు తన తండ్రి, దివంగత దర్శకుడు EVV సత్యనారాయణ చేసిన కృషి, సినిమా విజయం, హీరోయిన్ గీతా సింగ్ పై ఆ మూవీ ప్రభావం, అలాగే సమాజంలో బాడీ షేమింగ్ వంటి అంశాలపై ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కితకితలు సినిమా సబ్జెక్ట్ విన్నప్పుడు, అప్పటికి తను కొన్ని హిట్లతో ఉన్న నేపథ్యంలో, లావుగా ఉండే హీరోయిన్‌ను పెట్టడం…

Read More

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎలెనా రిబకినా అద్భుత విజయం

Elena Rybakina మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో కజకస్తాన్ స్టార్ ప్లేయర్ ఎలెనా రిబకినా అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె గట్టి పోరాటం చేసి విజయం సాధించింది. Elena Rybakina Elena Rybakina 6-4, 4-6, 6-4 స్కోర్‌తో ప్రత్యర్థిని ఓడించి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఆమె కెరీర్‌లో మరో గొప్ప ఘనతను నమోదు చేసుకుంది. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కూడా రిబకినా అద్భుతంగా…

Read More
ధర తక్కువ అని టమాటాలు తినేస్తున్నారా.. కానీ, వారికీ మాత్రం యమా డేంజర్?

ధర తక్కువ అని టమాటాలు తినేస్తున్నారా.. కానీ, వారికీ మాత్రం యమా డేంజర్?

టమాటా ధరలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇవి ఒక్కోసారి ధరలు అమాంతం పెరుగుతాయి. ఇంకోసారి భారీగా తగ్గుతాయి. అయితే, ఇలా తగ్గిన రోజులు 5 కేజీలు ఒకేసారి కొనేసి నిల్వ చేస్తారు. అయితే, ఇది కొంత వరకు ఓకే కానీ, టమాటాలను అతిగా తినొద్దని నిపుణులు కూడా చెబుతున్నారు. దీని మీద పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలను వెల్లడించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. టమాటాలు ఎక్కువగా తింటే కడుపు మంట సమస్యలు తలెత్తుతాయి….

Read More